రాయికల్ : ఎస్. శ్యామసుందర్ పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయ దేవాలయంలో పద్మశాలి
ఎల్లారెడ్దిపేట మండల కేంద్రంలో ఆటో బోల్తా పడి అశ్విని ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాలుడిని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్ది పరామర్శించారు.
న్యూఢిల్లీ ( తెలంగాణ రిపోర్టర్) చలో బీసీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాలో పాల్గొన్న సిరిసిల్ల నియోజకవర్గం నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం
మెటుపల్లి: మానవాళి మనుగడకు భూగ్రహంపై ఉష్ణ తాపం తగ్గించడానికి, కర్బన ఉద్గారాలు నివారించి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి స్థానంలో పర్యావరణ హితమైన సోలార్ ఇంధన ఉత్పత్తి
జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తా: ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస్ రాయికల్ :(సింగని శ్యాంసుందర్, తెలంగాణ రిపోర్టర్) జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలుగా
జగిత్యాల : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో ఫేస్ రికగ్నైజేశన్ యాప్ లో హాజరు వేసుకున్నారనే ఆరోపణతో బుగ్గారం మండలం చందయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్
రాయికల్ :ఎస్. శ్యామసుందర్ రాయికల్ పట్టణ పద్మశాలి సేవాసంఘం ఎన్నికలు ఆదివారం అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో సంఘ నాయకులు పోటాపోటీగా గత రెండు రోజులనుండి ప్రచారం నిర్వహించి,
జగిత్యాల జిల్లా : వెల్గటూర్ మండలం : ప్రస్తుతం తల్లిదండ్రులు తమ బిడ్డకు అత్యుత్తమ సంరక్షణను అందించడంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారని, ప్రసవం, అలాగే ప్రసవానంతర కాలంలో పిల్లల
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట: (సంపత్ పంజ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి