# Tags
#తెలంగాణ

‘దేశ్‌పాండే ఫౌండేషన్’ కు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సామాజిక సేవలో పేరుపొందిన ప్రఖ్యాత స్వచ్ఛంద సంస్థ ‘దేశ్‌పాండే ఫౌండేషన్’ తెలంగాణలో సేవలను విస్తరించడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
#తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముందునుంచీ అనుకున్నట్టుగానే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎంపిక

హైదారాబాద్ : ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముందునుంచీ అనుకున్నట్టుగానే ఆల్ఫోర్స్
#తెలంగాణ

స్వేచ్చాయుత వాతావరణంలో ప్రశాంతంగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ

ప్రతి ఒక్కరి అభిప్రాయాలను నమోదు చేసుకున్నాం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష *ఎన్టిపిసి రెండవ ఫేస్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పై నిర్వహించిన ప్రజాభిప్రాయ
#తెలంగాణ #హైదరాబాద్

మార్కెట్ చైర్మన్ కు ప్రత్యేక శుభాకాంక్షలు

సికింద్రాబాద్, బోయిన్ పల్లి : బోయిన్ పల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ కు ఇటీవల నూతనంగా ఎన్నికైన చైర్మన్ రాగిరి ఆనంద్ బాబుకు మార్కెట్
#తెలంగాణ #జగిత్యాల

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య

రాయికల్: S. Shyamsunder ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, విద్యార్థులంతా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని అధ్యాపకులు ప్రచారం నిర్వహించిన సంఘటన ఇది. జగిత్యాల
#తెలంగాణ

సోలార్ స్థలం  పరిశీలన

చిగురుమామిడి మండలం : M.Kanakaiah ఉల్లంపల్లి మరియు కొండాపూర్ గ్రామాల్లో పీఎం(ప్రధాన మంత్రి) కుసుమ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం సోలార్ పవర్ ప్లాంట్ గురించి డి ఆర్
#తెలంగాణ

ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ఆపిన ట్రాఫిక్ ఏసీపీ

పెద్దపల్లి జిల్లా: రామగుండం ఎన్టీపీసీలో ప్రజాభిప్రాయ సేకరణ సభకు వెళ్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ఆపిన ట్రాఫిక్
#తెలంగాణ

మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫెరియా fiesta  పేరుతో ప్రదర్శన

కరీంనగర్ : M. Kanakaiah : కరీంనగర్  ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఫెరియా fiesta  పేరుతో ప్రిన్సిపాల్ వరలక్ష్మి అధ్యక్షతన ఎగ్జిబిషన్ నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్
#జగిత్యాల

రాయికల్ మండల ప్రెస్ క్లబ్ జేఏసీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం…

రాయికల్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులుగా వాసరి రవి, ప్రధాన కార్యదర్శి గా