# Tags
#తెలంగాణ

సోలార్ స్థలం  పరిశీలన

చిగురుమామిడి మండలం : M.Kanakaiah ఉల్లంపల్లి మరియు కొండాపూర్ గ్రామాల్లో పీఎం(ప్రధాన మంత్రి) కుసుమ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం సోలార్ పవర్ ప్లాంట్ గురించి డి ఆర్
#తెలంగాణ

ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ఆపిన ట్రాఫిక్ ఏసీపీ

పెద్దపల్లి జిల్లా: రామగుండం ఎన్టీపీసీలో ప్రజాభిప్రాయ సేకరణ సభకు వెళ్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ఆపిన ట్రాఫిక్
#తెలంగాణ

మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫెరియా fiesta  పేరుతో ప్రదర్శన

కరీంనగర్ : M. Kanakaiah : కరీంనగర్  ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఫెరియా fiesta  పేరుతో ప్రిన్సిపాల్ వరలక్ష్మి అధ్యక్షతన ఎగ్జిబిషన్ నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్
#జగిత్యాల

రాయికల్ మండల ప్రెస్ క్లబ్ జేఏసీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం…

రాయికల్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులుగా వాసరి రవి, ప్రధాన కార్యదర్శి గా
#తెలంగాణ

4 సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించిన సి ఎం రేవంత్ రెడ్డి

నారాయణపేట జిల్లా, కోస్గీ మండలం చంద్రవంచ : ప్రజా పాలనలో భాగంగా రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ
#తెలంగాణ

గునుకులపల్లిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన అడిషనల్ కలెక్టర్లు

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు… చిగురుమామిడి (ఎం. కనకయ్య) : ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు
#Events #Culture #People #తెలంగాణ

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

హైదరాబాద్ : పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రప్రభుత్వం ఏడుగురు తెలుగువారిని వరించిన పద్మ పురస్కారాలు, ఏడుగురికి పద్మ విభూషణ్‌ పురస్కారాలు, 19 మందికి పద్మ భూషణ్‌ అవార్డులు,
#తెలంగాణ

బాలికల పాఠశాలలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

రాయికల్ : S. శ్యామసుందర్ : బాలికల ఉన్నత పాఠశాల రాయికల్ లో శనివారం జాతీయ ఓటర్ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు
#తెలంగాణ

IDBI బ్యాంక్ ఆధ్వర్యంలో హై స్కూల్ కు USHA R.O వాటర్ ప్యూరిఫైయర్ అందజేత 

జగిత్యాల: IDBI బ్యాంక్, జగిత్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో జగిత్యాల మండలం చలిగల్, జిల్లా పరిషత్ హైస్కూల్ లో CSR సీడ్ పేరిట ఒక కార్యక్రమం నిర్వహించింది.Hyd-II రీజనల్
#తెలంగాణ #Events #Tech #world

అమెజాన్ కంపెనీతో రూ.60,000 కోట్ల విలువైన అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం

దావోస్ : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో అమెజాన్ (Amazon) కంపెనీతో