# Tags
#తెలంగాణ

ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉత్సవాలు

రాయికల్ మండలం : S.Shyamsunder చింతలూరు గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా జరిగాయి పురోహితులు చెరుకు మహేశ్వర శర్మ వేద
#తెలంగాణ #జగిత్యాల

VIBRANCE – 2025: ఆకాశమే హద్దుగా – మానస స్కూల్ విద్యార్థుల, చిన్నారుల వార్షికోత్సవం సందడి

జగిత్యాల  పట్టణంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వారి వార్షికోత్సవం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆకర్షణ గా నిలిచిపోయింది. “VIBRANCE – 2025: ఆకాశమే
#తెలంగాణ

రెండు సంవత్సరాలుగా చెల్లించని మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటాం : అదనపు కలెక్టర్ బిఎస్ లత

జగిత్యాల : జిల్లాలో పదవ తరగతి మూల్యాంకానానికి సంబంధించిన రెండు సంవత్సరాల గౌరవభత్యాలను (2022-23 , 2023-24) వెంటనే అందేలా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ బిఎస్
#తెలంగాణ

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై దృష్టి సారించి కఠినంగా వ్యవహరించాలి : జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

( తెలంగాణ రిపోర్టర్) జిల్లా పోలీస్ కార్యాలయంలో మినీ కాన్ఫరెన్స్ హాల్లో వేములవాడ సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ మహేష్ బి
#తెలంగాణ #జగిత్యాల

ఆటో స్టార్టర్లు తొలగించుకొని నీరు, విద్యుత్ వృథా అరికట్టండి : మెట్ పల్లి ఏడీఈ దురిశెట్టి మనోహర్

మెట్ పల్లి : వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా, భూగర్భ జలమట్టాలు శీఘ్రంగా పడిపోతున్నాయని, విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరుగుతునందున రైతులు నీటిని పంటలకు
#తెలంగాణ

పోరాట స్ఫూర్తికి ప్రతీక దొడ్డి కొమురయ్య: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

( తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనంలో గురువారం దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….భూమి
#తెలంగాణ #హైదరాబాద్

రైతుల పరిహారం కోసం డిమాండ్ చేసినందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి న్యాయమైన పరిహారం అందించాలని పెద్దపెల్లి జిల్లా రాఘవాపూర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో రైతుల పరిహారం కోసండిమాండ్ చేసినందుకు అప్పటి
#తెలంగాణ

సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ బెట్టింగ్స్, ఐపీఎల్ మోసాలపై అవగాహన…

జగిత్యాల జిల్లా : సైబర్ జాగ్రత్త దివస్ లో భాగంగా బుధవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ సెల్ డిఎస్పి డివి
#తెలంగాణ

త్వరలోనే నూతన రేషన్ కార్డులు మంజూరు-కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు…ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

రాయికల్: S.Shyamsunderనిరుపేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని త్వరలోనే నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం
#Sport #తెలంగాణ

క్రీడా మైదానాలు ఆధునిక దేవాలయాలు: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎరవెల్లి విలాస్ రావు

మహాదేవపూర్ : గుజ్జెటి శ్రీనివాస్ క్రీడా మైదానాలు ఆధునిక దేవాలయాలని, ఇక్కడ కుల మత వర్గ బేధాలు ఉండవని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విలాస్