# Tags
#తెలంగాణ #హైదరాబాద్

కేంద్ర విశ్వవిద్యాలయ భూముల అమ్మకాన్ని వెంటనే ఆపాలి:JNTUH విద్యార్థి సంఘాల నేత, తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎరవెల్లి జగన్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, కేంద్ర విశ్వవిద్యాలయానికి సంబంధించిన 400 ఎకరాల భూమి అమ్మకాన్ని వెంటనే ఆపాలని JNTUH యూనివర్సిటీ విద్యార్థి నేత ఎరవెల్లి జగన్ మంగళవారం
#తెలంగాణ #Events #Nature

రాష్ట్ర ఐటి, సాంకేతిక, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుచే జాతీయ దినపత్రిక తెలంగాణ రిపోర్టర్ పంచాంగం ఆవిష్కరణ

ఉగాది పండుగ శుభాకాంక్షలతో. …మంత్రి శ్రీధర్ బాబు హిందుపురాణాల ప్రకారం మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. అవి ప్రతి ఏడాది చైత్రమాసం శుద్ధపాడ్యమి నుంచి ప్రారంభమౌతుంది.
#తెలంగాణ

కోనో కార్పస్ మొక్కను తొలగించేది ఎప్పుడు!

( తెలంగాణ రిపోర్టర్):- ప్రాణాంతక మొక్క వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి. భూగర్భ జలాలు హరించి వేస్తుంది. పక్షులు, కీటకాలు కూడ ఈ మొక్కపై వాలవు
#తెలంగాణ

జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ ల జోరు .. అసలైన వారు బేజారు ! ఆ దందా కు అడ్డుకట్ట పడేనా?

జయశంకర్ జిల్లా: గుజ్జెటి శ్రీనివాస్ జయశంకర్ జిల్లా పేరు సంచలనాలకు మారు పేరుగా నిలుస్తోందన్న విమర్శలువెల్లువెత్తుతున్నాయి ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఏదైనా సరే జిల్లాకు మరేది
#తెలంగాణ

సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు

( తెలంగాణ రిపోర్టర్): రాజన్న సిరిసిల్ల జిల్లాఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి సహకారంతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సిసి రోడ్డు కు ఐదు లక్షలు
#జగిత్యాల

అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల కృష్ణానగర్ – “ల్యూమినస్” వార్షికోత్సవ వేడుకలు

వేడుకగా జగిత్యాల అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ విద్యానగర్ మరియు అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల కృష్ణానగర్ – “ల్యూమినస్” వార్షికోత్సవ వేడుకలు విద్యార్థులకు అన్ని విధాలుగా
#తెలంగాణ

బీసీ కులాల స్థితిగతులు తెలుసుకునేందుకు పర్యటన : బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

(తెలంగాణ రిపోర్టర్):- బీసీ కులాలలోని పిచ్చగుంట్ల, బుడబుక్కల, దొమ్మరి, తమ్మల కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు తాము ఇక్కడికి వచ్చామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. రాష్ట్ర
#తెలంగాణ

మంథనిలో విధుల బహిష్కరించిన న్యాయవాదులు

మంథని : హైదరాబాదులో న్యాయవాది ఇజ్రాయిల్ ను దారుణంగా హత్య చేసిన సంఘటనపై నిరసన తెలుపుతూ మంథనిలో న్యాయవాదులు మంగళవారం విధులను బహిష్కరించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్
#తెలంగాణ

జిల్లాలో పటిష్టంగా టీబీ నియంత్రణ కార్యాచరణ అమలు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా), రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లాలో క్షయ (టీ.బీ.) నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు
#తెలంగాణ #జగిత్యాల #హైదరాబాద్

తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య వ్యవస్థాపక చైర్మన్ గా వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, అధ్యక్షులుగా మోతుకూరు రామేశ్వరశర్మ ఎన్నిక

తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య వ్యవస్థాపక చైర్మన్ గా వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, నూతన అధ్యక్షులుగా మోతుకూరు రామేశ్వరశర్మ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్, స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర