# Tags
#తెలంగాణ #జగిత్యాల

యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ వారు డా.మన్విత, డా.నవీన్ ఆద్వర్యంలో ఉచిత కాలేయ వైద్య శిబిరం

జగిత్యాల : దరూర్ జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ వారు డా.మన్విత  డా.నవీన్ పొలవరపు, ఆద్వర్యంలో ఉచిత కాలేయ వైద్య
#Culture #Events #జగిత్యాల #తెలంగాణ

10 నుంచి 22 వరకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు

జగిత్యాల జిల్లా : ధర్మపురి : ఈ నెల 10వ తేది సోమవారం నుంచి 22వ తేది వరకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు
#తెలంగాణ #జగిత్యాల

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : ఎస్సై సుధీర్ రావు

రాయికల్: S. Shyamsunder విద్యార్థులు మాదక ద్రవ్యాలకు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటేనే చదువులో రాణించవచ్చు అని రాయికల్ ఎస్సై సుదీర్ రావు అన్నారు. పట్టణంలోని విస్డం
#తెలంగాణ #జగిత్యాల #సాంస్కృతికం

అంగరంగ వైభవంగా నక్కలగుట్ట నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం

రాయికల్ : S. Shyamsunder మండలంలోని భూపతిపూర్ గ్రామంలో శ్రీ నక్కలగుట్ట నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం రోజు ఆలయ కమిటీ నిర్వాహకులు అంగరంగ వైభవంగా
#తెలంగాణ

శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూ. కళాశాలకు పేరు తేవాలి: హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు, వకీలు కాసుగంటి లక్ష్మణ్ కుమార్

ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించి శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పేరు తేవాలి: హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు, వకీలు కాసుగంటి లక్ష్మణ్ కుమార్
#తెలంగాణ

ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలి : డిఆర్డీవో రఘువరన్

రాయికల్ : S. Shyamsunder ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని జగిత్యాల డిఆర్డీవో రఘువరన్ అన్నారు. శుక్రవారం రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో మహాత్మా
#తెలంగాణ #Science

హైదరాబాద్ గచ్చీబౌలీలో విజ్ఞాన్ వైభవ్ -2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ గచ్చీబౌలీలో విజ్ఞాన్ వైభవ్ -2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ : హైదరాబాద్ : ఈ దేశ రక్షణ బాధ్యత యువతీ యువకులపై ఉంది.
#Science #అంతర్జాతీయం #ఎడ్యుకేషన్ & కెరీర్ #తెలంగాణ #హైదరాబాద్

పరిశోధన ఫలాలు – సమాజానికి జాతీయ సైన్స్ దినోత్సవం -2025

హైదరాబాద్ : (Reporter :ఎం. కనకయ్య ) By: BUNGA THIRUATHIResearch scholarOsamani University., 99898 07071 విజ్ఞాన శాస్త్రం మన జీవితాల్లో వెలుగులు నింపే దివ్యమైన
#తెలంగాణ #జగిత్యాల

ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎన్నికల పోలింగ్, 72.5 శాతం పోలింగ్ నమోదు

 రాయికల్: S. Shyamsunder రాయికల్ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం  ప్రశాంతంగా ముగిసింది. రాయికల్ పట్టణంలో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా పట్టణంతోపాటు
#తెలంగాణ #జగిత్యాల

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

రాయికల్ : (S. Shyamsunder) బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో  జిల్లాలోని పలు చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్