# Tags
#తెలంగాణ

శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికి ఆదర్శం:జిల్లా ఎస్పీ

(తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా… సంపత్ కుమార్ పంజ…. ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్
#తెలంగాణ

రైతును రాజు చేయాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా,(తెలంగాణ రిపోర్టర్) కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతును రాజు చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పమని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది
#తెలంగాణ

చందుర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

చందుర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..(తెలంగాణ రిపోర్టర్ )రాజన్న సిరిసిల్ల జిల్లా, సంపత్ కుమార్ పంజ… రాజన్న సిరిసిల్ల జిల్లా
#తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

కామారెడ్డి : (తెలంగాణ రిపోర్టర్) కామారెడ్డి నియోజకవర్గపరిధి దేవునిపల్లి గ్రామంలోని జిల్లాపరిషత్ పాఠశాలను స్థానిక శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గురువారం ఆకస్మికతనిఖీ చేసినారు. విద్యార్థులతో మాట్లాడుతూ… సౌకర్యాలు
#తెలంగాణ

గద్దర్ అవార్డుల కార్యక్రమం పండగలా నిర్వహిద్దాం: భట్టి

హైదరాబాద్: తెలుగు సినిమారంగం ప్రపంచస్థాయికి ఎదగాలని, ఆ పరిశ్రమకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ఉపముఖ్య మంత్రి భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం సచివాలయంలో గద్దర్
#తెలంగాణ

డయాలసిస్ టెక్నీషియన్ అనుమానాస్పద మృతి…

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్) సంపత్ కుమార్ పంజ… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట అశ్విని ఆస్పత్రిలో డయాలసిస్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్న కొపురి
#తెలంగాణ

ఘనంగా సాగుతున్న దుర్గామాత నిమజ్జన వేడుకలు

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత నిమజ్జన శోభయాత్ర
#తెలంగాణ

గల్ఫ్ మృతుల ఎక్స్ గ్రేషియా చెల్లింపుకు రూ.10 కోట్ల 60 లక్షల రూ. కేటాయింపు  ◉ గల్ఫ్ జీవో ప్రతులను విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ 
#తెలంగాణ

బొప్పాపూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ…

రాజన్న సిరిసిల్ల జిల్లా, (తెలంగాణ రిపోర్టర్ ):- నూతనంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎన్నిక కాగా గురువారం
#తెలంగాణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్-రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు రావాల్సిందిగా వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు రావాల్సిందిగా వినతి(తెలంగాణ రిపోర్టర్ ) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్