# Tags
#తెలంగాణ #హైదరాబాద్

చిట్టారి నంబయ్యకు చికిత్స కోసం 2 లక్షల 50 వేల LOC మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

2లక్షల 50 వేల LOC మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు –దుద్దిళ్ళ హస్తం – పేదల నేస్తం తెలంగాణ రాష్ట్ర ఐటి &పరిశ్రమల మరియు
#తెలంగాణ #జగిత్యాల #హైదరాబాద్

జనవరి 11న హన్మకొండలో ఓసి ల సింహగర్జన సభను విజయవంతం చేయాలి : ఓసి సంక్షేమసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు 

జగిత్యాల : హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష మందితో, రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల తో
#తెలంగాణ

ఈ భూమండలం ఎంత జనాభాను భరించగలదు…

–సామాజిక పరిశోధకులు న్యాలకొండ అనిల్ రావు దేశాయి విశ్లేషణ రాబోయే రోజుల్లో భారతదేశంలో జనాభా తగ్గుతుందా పెరుగుతుందా. సమగ్ర విశ్లేషణ ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 810
#తెలంగాణ

ఓపెన్ జిమ్ లను మరమ్మతు చేయండి : మున్సిపల్ కమిషనర్ కు అనంతుల రమేష్ వినతి

ప్రజావాణి లో మున్సిపల్ కమీషనర్ కు కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్ వినతి ఈ సందర్భంగా కరీంనగర్ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో
#తెలంగాణ #జగిత్యాల

జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఆకుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి

జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గత వారం క్రితమే బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు.
#తెలంగాణ #జగిత్యాల

కిసాన్ గ్రామీణ మేళాకు తరలిన శివాజీ రైతు గోనెరెడ్డి రాయికల్ సంఘ రైతులు

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : జాతీయ కిసాన్ జాగరణ్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన “కిసాన్ గ్రామీణ మేళాకు” శివాజీ రైతు
#తెలంగాణ #జగిత్యాల #హైదరాబాద్

విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి

జగిత్యాల : భారతీయ నాగరికత విద్యా సమితి అధ్యక్షులు కాసుగంటి సుధాకర్ రావు(80) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ, గురువారం రాత్రి హైదరాబాదులోని ఆయన
#తెలంగాణ

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జీవోను సవరించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా : (సంపత్ పంజా): అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి…. ఈనెల 27న
#తెలంగాణ #జగిత్యాల

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్ ల సీజ్ : తహసీల్దార్ నాగార్జున

రాయికల్ మండలం ఇటిక్యాల పెద్ద వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్ లను తహసీల్దార్ నాగార్జున ఆధ్వర్యంలో పోలీసులు, రెవిన్యూ అధికారులు దాడి
#తెలంగాణ #జగిత్యాల

అనారోగ్యంతో మంచానపడిన అర్జీదారు వద్దకే భూమి రిజిష్టేషన్ ప్రక్రియ

రాయికల్ : ఎస్.శ్యాంసుందర్ ప్రజల వద్దకే పాలన లో తహశీల్దార్ నాగార్జున : రాయికల్ మండల తహశీల్దార్ నాగార్జున మంగళవారం సాయంత్రం అర్జిదారు వద్దకే వెళ్లి భూమి