# Tags
#తెలంగాణ

మంథని సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పని చేయాలి :రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని : * 4 మండలాల అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు మంథని సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పని చేయాలని రాష్ట్ర ఐ.టి,
#తెలంగాణ

ఎల్లారెడ్డి పేట నూతన SI గా బాధ్యతలు తీసుకున్న రాహుల్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్ సభ్యులు

ఎల్లారెడ్డి పేట : పంజా సంపత్ కుమార్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సై గా బాధ్యతలు తీసుకున్న కొమ్మిడి
#తెలంగాణ #ఎడ్యుకేషన్ & కెరీర్ #జాతీయం

తొలి తెలుగు ప్రధాని,బహుభాషా కోవిదుడు పీ.వీ నరసింహా రావుకు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఘన నివాళులు

మంథని : తొలి తెలుగు ప్రధాని,బహుభాషా కోవిదుడు,ఆర్థిక సంస్కరణల ఆద్యుడు,తెలంగాణ ముద్దు బిడ్డ..పీ.వీ నరసింహా రావు జయంతి సందర్భంగా.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల
#తెలంగాణ

మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి :రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని : మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి శ్రీధర్ బాబు మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతు
#తెలంగాణ

వికలాంగుల జీవితాలను మార్చడానికి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి హెలెన్ కెల్లార్ :మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : హెలెన్ కెల్లార్ 145 జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మలక్ పేట నల్గొండ x రోడ్ వద్దగల దివ్యాంగుల వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జండర్ వ్యక్తుల
#తెలంగాణ #హైదరాబాద్

జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ లో 22 అంశాలు, 10 టేబుల్ ఐటమ్ లకు కమిటీ ఆమోదం

హైదరాబాద్,   నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం 4వ స్టాండింగ్ కమిటీ సమావేశం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూం లో జరిగింది. కమిటీ
#తెలంగాణ

వచ్చే నెల 2 నుండి 6 వ తేదీ వరకు హైదరాబాద్ లోని వి.ఎన్.ఆర్. గార్డెన్స్ లోరుద్ర సహిత శతచండీ యాగము

రుద్ర సహిత శతచండీ యాగము కరపత్రం, ఆహ్వానపత్రికను జిల్లా కేంద్రంలో ఆవిష్కరించిన వేదపండితులు నంబి వేణుగోపాలచార్యులు హైదరాబాద్ మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీ శారదాచంద్రమౌళీశ్వర రుద్ర సేవాపరిషత్ నిర్వహణలో వచ్చే
#తెలంగాణ #జగిత్యాల

సమాజ అభివృద్ధికి మార్గదర్శకులు పాత్రికేయులు : లయన్స్ క్లబ్ గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు

రాయికల్ : (S.Shyamsunder) ప్రజలకు ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలకు వారధిగా పనిచేస్తు సమాజ అభివృద్ధికి పాత్రికేయులు పాటుపడుతున్నారని లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు
#తెలంగాణ #జగిత్యాల

అర్చకుల సమస్యలపై సీం సలహాదారు వేం నరేందర్ రెడ్డికి వినతి

హైదరాబాద్ : రాష్టంలో ఆలయ అర్చకుల సమస్యలు పరిష్కరించాలని, వారి సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని తెలంగాణ వీరశైవ
#తెలంగాణ #జాతీయం

NEET-2025 పరీక్ష ఫలితాలలో జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ 3257 సాధించిన శ్రీతన్మయకు ‘తెలంగాణారిపోర్టర్’ శుభాకాంక్షలు

జగిత్యాల : రాయికల్ : శుక్రవారం వెలువడిన NEET-2025 పరీక్ష ఫలితాలలో జగిత్యాలజిల్లా రాయికల్ పట్టణానికి చెందిన దాసరి శ్రీతన్మయ జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ 3257