# Tags
#జగిత్యాల

రాయికల్ మండల ప్రెస్ క్లబ్ జేఏసీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం…

రాయికల్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులుగా వాసరి రవి, ప్రధాన కార్యదర్శి గా
#తెలంగాణ

4 సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించిన సి ఎం రేవంత్ రెడ్డి

నారాయణపేట జిల్లా, కోస్గీ మండలం చంద్రవంచ : ప్రజా పాలనలో భాగంగా రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ
#తెలంగాణ

గునుకులపల్లిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన అడిషనల్ కలెక్టర్లు

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు… చిగురుమామిడి (ఎం. కనకయ్య) : ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు
#Events #Culture #People #తెలంగాణ

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

హైదరాబాద్ : పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రప్రభుత్వం ఏడుగురు తెలుగువారిని వరించిన పద్మ పురస్కారాలు, ఏడుగురికి పద్మ విభూషణ్‌ పురస్కారాలు, 19 మందికి పద్మ భూషణ్‌ అవార్డులు,
#తెలంగాణ

బాలికల పాఠశాలలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

రాయికల్ : S. శ్యామసుందర్ : బాలికల ఉన్నత పాఠశాల రాయికల్ లో శనివారం జాతీయ ఓటర్ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు
#తెలంగాణ

IDBI బ్యాంక్ ఆధ్వర్యంలో హై స్కూల్ కు USHA R.O వాటర్ ప్యూరిఫైయర్ అందజేత 

జగిత్యాల: IDBI బ్యాంక్, జగిత్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో జగిత్యాల మండలం చలిగల్, జిల్లా పరిషత్ హైస్కూల్ లో CSR సీడ్ పేరిట ఒక కార్యక్రమం నిర్వహించింది.Hyd-II రీజనల్
#తెలంగాణ #Events #Tech #world

అమెజాన్ కంపెనీతో రూ.60,000 కోట్ల విలువైన అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం

దావోస్ : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో అమెజాన్ (Amazon) కంపెనీతో
#తెలంగాణ #Tech #world #టెక్ న్యూస్

దావోస్ “వరల్డ్ ఎకనమిక్ ఫోరం” లో మరో దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్ తో 3 మెగా ఒప్పందాలు

దావోస్ నుండి : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum)
#తెలంగాణ

నిరుద్యోగులకు అండగా ఉండేందుకే ఎమ్మెల్సీగా పోటీ…ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

రాయికల్: S. Shyamsunder • ఉద్యోగ రూపకల్పనలో ముందువరుసలో ఉంటా! • ప్రైవేటు ఉపాధ్యాయులకు హెల్త్ కార్డుల మంజూరికి కృషి. • రాయికల్ పట్టభద్రులతో ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్
#తెలంగాణ #జగిత్యాల

ఎస్సారెస్పీ నీటితో చెరువులను నింపాలి :ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఇటిక్యాల రైతుల వినతి

రాయికల్ : ఇటిక్యాల : (ఎస్. శ్యామసుందర్) రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని చింతల చెరువు, లక్ష్మి సాగర్ చెరువుల్లో నీరు అడుగంటిందని, ఎస్ఆర్ఎస్పి నీటితో చెరువులు