కొడిమ్యాల : మండల కేంద్రంలో గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ప్రారంభించారు. గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 68వ శాఖను
జగిత్యాల : రాయికల్ : (ఎస్.శ్యామ్ సుందర్): పంచాయతీలు కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండ, 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికన గ్రామపంచాయతీలకు ఢిల్లీ నుండి
జగిత్యాల : (sircilla srinivas): రాజీ మార్గమే రాజ మార్గమని, పంతాలకు పట్టింపులకు పోయి సమయం, డబ్బు వృదా చేసుకొవద్దనీ, ఆదివారంనాటి జాతీయ లోక్ ఆదాలత్ ను సద్వినియోగం
మంథని: కోర్టు ప్రాంగణంలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సీనియర్ సివిల్ జడ్జీ శ్రీమతి వి భవాని మాట్లాడుతూ…. లోక్ అదాలత్
రాయికల్ : ఎస్.శ్యాసుందర్ నూతనంగా ఎన్నికైన రాయికల్ మండలం సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. రాయికల్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా మాలోవత్ ప్రసాద్(
గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిసినందున జిల్లా కలెక్టర్ కు జగిత్యాల టీఎన్జీవోలు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా జగిత్యాల
జగిత్యాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరుస్తున్న తీరుకు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నిదర్శనమని రాష్ట్ర
. జగిత్యాల జిల్లా : ఎండపల్లి మండలంలో ఎన్నికల సిబ్బందికి మధ్యాహ్నం వండిన భోజనంను రాత్రికి కూడా అదే ఏర్పాటు చేయడంతో ఎన్నికల సిబ్బంది అసహనం..తినకుండా ఉన్న
తుంగూర్ సర్పంచ్ గా రెండో మారు గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తుంగూర్ సర్పంచ్ గా రెండో మారు గెలుపొందిన