జగిత్యాల ఎండదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-వేసవికాలంలో జాగ్రత్తలుపాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి:జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితులలో,ఎండ తీవ్రతను దృష్టిలో
పీవీ నరసింహారావుకు భారతరత్న.. అవార్డు అందుకున్న కుమారుడు ప్రభాకర్ రావు ఢిల్లీలోని రాష్ట్రపతిలో భవన్లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. పీవీ నరసింహారావు తరఫున
Hyderabad: ఇడగుంజి గణపతి ఆలయం ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడుగా ప్రసిద్ధి. ఇడగుంజి లేదా ఇడన్
జగిత్యాల: గురువారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో స్థానిక టౌన్ హల్ నందు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, MPDOలు, MPOలు, మున్సిపల్ కమీషనర్ లు, మున్సిపాలిటీ
జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం రంగాసాగర్ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి, గొల్ల కేతమ్మల కళ్యాణ మహోత్సవం మరియు జాతర ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీ
జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ లోని కోదండ రామాలయంలో… కరీంనగర్ పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించిన
జగిత్యాల జిల్లా : భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉన్నందున రైతులకు, విద్యుత్ వినియోగదారులందరికీ విద్యుత్ ప్రమాదాల నివారణకై, టి ఎస్ ఎన్
జగిత్యాల : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు.
జగిత్యాల : వచ్చే ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ఓటర్లకు అవగాహన కార్యక్రమాలను జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా,(తెలంగాణ రిపోర్టర్):Sampath Panja టిపిసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రేపాక మాజీ సర్పంచ్ గుర్రం భూపతి రెడ్డి. రాజన్న