# Tags
#Nature #People #Review #Tech #జగిత్యాల #తెలంగాణ

ఎండదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల ఎండదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-వేసవికాలంలో జాగ్రత్తలుపాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి:జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితులలో,ఎండ తీవ్రతను దృష్టిలో
#Politic #Candidates #Events #People #politics #Tech #world #అంతర్జాతీయం #జాతీయం #తెలంగాణ #సాంస్కృతికం

పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న‌…అవార్డు అందుకున్న ఆయన కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు

పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న‌.. అవార్డు అందుకున్న కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు ఢిల్లీలోని రాష్ట్రపతిలో భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. పీవీ నరసింహారావు తరఫున
#హైదరాబాద్

పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు-కర్ణాటక

Hyderabad: ఇడగుంజి గణపతి ఆలయం ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడుగా ప్రసిద్ధి. ఇడగుంజి లేదా ఇడన్
#జగిత్యాల

సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్, అదనపు కలెక్టర్

జగిత్యాల: గురువారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో స్థానిక టౌన్ హల్ నందు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, MPDOలు, MPOలు, మున్సిపల్ కమీషనర్ లు, మున్సిపాలిటీ
#జగిత్యాల

శ్రీ మల్లికార్జున స్వామి, గొల్ల కేతమ్మల కళ్యాణ మహోత్సవం మరియు జాతర

జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం రంగాసాగర్ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి, గొల్ల కేతమ్మల కళ్యాణ మహోత్సవం మరియు జాతర ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీ
#తెలంగాణ #జగిత్యాల

కోదండ రామాలయంలో  శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల:  జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ లోని కోదండ రామాలయంలో… కరీంనగర్ పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించిన
#తెలంగాణ

రైతులకు, విద్యుత్ వినియోగదారులందరికీ విద్యుత్ ప్రమాదాల నివారణకై సూచనలు..

జగిత్యాల జిల్లా : భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉన్నందున రైతులకు, విద్యుత్ వినియోగదారులందరికీ విద్యుత్ ప్రమాదాల నివారణకై, టి ఎస్ ఎన్
#తెలంగాణ

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో..ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ప్రదర్శన కేంద్రం

జగిత్యాల : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు.
#తెలంగాణ #హైదరాబాద్

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ఓటర్లకు ప్రత్యేక వాహనాల ద్వారా విస్తృత ప్రచారం: జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల : వచ్చే ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ఓటర్లకు అవగాహన కార్యక్రమాలను జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్
#తెలంగాణ #హైదరాబాద్

కాంగ్రెస్ గూటికి గులాబినేతలు…

రాజన్న సిరిసిల్ల జిల్లా,(తెలంగాణ రిపోర్టర్):Sampath Panja టిపిసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రేపాక మాజీ సర్పంచ్ గుర్రం భూపతి రెడ్డి. రాజన్న