# Tags
#తెలంగాణ

మంథని పట్టణంలో..యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంటరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

మంథని : మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు… రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకొని మంథని
#తెలంగాణ #హైదరాబాద్

జన నేత, మంత్రపురి ముద్దుబిడ్డ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు…

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం 57 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. 1969 మే 30 న జన్మించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్  స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు
#తెలంగాణ #హైదరాబాద్

భారతదేశ చరిత్రలోనే వరి సాగులో తెలంగాణ నంబర్ వన్..

కరీంనగర్ 👉 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 👉 హాజరైన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కరీంనగర్,
#తెలంగాణ

దరిషావలి గుట్ట వద్ద అక్రమ షెడ్డు కూల్చి వేత:గ్రామంలో ఉద్రిక్త వాతావరణం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో దరిషావలి గుట్ట వద్ద నిర్మించిన షెడ్డును కూల్చివేయడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వ భూమిలో
#తెలంగాణ #ఎడ్యుకేషన్ & కెరీర్

త్రివేణి సంగమంలో పుష్కర స్నానాన్ని ఆచరించిన   గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ దంపతులు-మంత్రి శ్రీధర్ బాబు స్వాగతం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు ఆదివారం సరస్వతి ఘాట్ లో పుష్కర స్నానమాచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని  దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
#తెలంగాణ #జాతీయం

సరస్వతి పుష్కరాల్లో కుటుంబ సభ్యులతో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్

కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల్లో ఆదివారం కుటుంబ సభ్యులతో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ Sircilla SrinivasSircilla
#అంతర్జాతీయం #People #world #తెలంగాణ

ఏప్రిల్ 30, 2026 వరకు అక్రమ వలస దారులకు మలేషియా ప్రభుత్వం యొక్క వలసదారుల పునరావాస కార్యక్రమం (2.0 )

అక్రమ వలస దారులకు మలేషియా ప్రభుత్వం యొక్క వలసదారుల పునరావాస కార్యక్రమం (2.0 )2025 అనే కార్యక్రమం ద్వారా ప్రయోజనం దీనికి గడువు ఈ మే నెల
#తెలంగాణ #జాతీయం

లేఖలు రాసి దులుపుకోవడం కాదు-బుల్లెట్ దిగిందా? లేదా? చూడండి: ఆధునీకరించిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ : ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా కరీంనగర్ సహా 103 రైల్వే స్టేషన్ల ప్రారంభం… గతంలో బీఆర్ఎస్ సహా కొంతమంది నాయకులు ప్రతిదానికి
#Fashion #Entertainment #జగిత్యాల #తెలంగాణ

జూన్ 22 న అంజలి గ్రూప్ ఫ్యాషన్ ఫెస్ట్….స్పెషల్ జ్యూరీగా మిస్టర్ తెలంగాణ సయ్యద్ షహెవర్

జగిత్యాల : అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జూన్ 22న ఫ్యాషన్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు అంజలి మీడియా గ్రూప్ చైర్మన్ కామిశెట్టి రాజు పటేల్, ప్రోగ్రాం హెడ్
#తెలంగాణ

బెంగళూరు ముద్దనహళ్లి లోని సత్యసాయి వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

బెంగళూరు : బెంగళూరు ముద్దనహళ్లి లోని సత్యసాయి వారి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పాల్గొన్నారు. బెంగళూరులో సత్యసాయి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న