జగిత్యాల జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతం, 78.34 శాతం పోలింగ్ : కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యప్రసాద్ జగిత్యాల జిల్లాలో జరిగిన రెండవ
జగిత్యాల జిల్లా: జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా, 1000 మంది పోలీసు బందోబస్తుతో గ్రామపంచాయతీ ఎన్నికలను అధికార యంత్రాంగం
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యాలయాలను జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట ఎంపీడీఓ, వెంకటాపూర్ గ్రామ
త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర సంవత్సరాల్లో
తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణీయ ఇంధన వనరుల సంస్థ (రెడ్కో) ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్ గా రిటైర్డ్ ఏడీఈ దురిశెట్టి మనోహర్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు