మంథని : మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు… రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకొని మంథని
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం 57 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. 1969 మే 30 న జన్మించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో దరిషావలి గుట్ట వద్ద నిర్మించిన షెడ్డును కూల్చివేయడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వ భూమిలో
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు ఆదివారం సరస్వతి ఘాట్ లో పుష్కర స్నానమాచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల్లో ఆదివారం కుటుంబ సభ్యులతో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ Sircilla SrinivasSircilla
బెంగళూరు : బెంగళూరు ముద్దనహళ్లి లోని సత్యసాయి వారి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పాల్గొన్నారు. బెంగళూరులో సత్యసాయి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న