# Tags
#అంతర్జాతీయం #Culture #Europe #తెలంగాణ

ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ :ఘనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు

జపాన్‌లోని ఒసాకా : జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్‌ను ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న
#తెలంగాణ #Events #People #Tech #world

పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం

జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్‌కు
#తెలంగాణ #ఎడ్యుకేషన్ & కెరీర్

సుంకెట గ్రామంలో పోషణ పక్షోత్సవాలు

మోర్తాడ్ : మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షోత్సవాల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన
#తెలంగాణ

గంభీరావుపేట నూతన ఎస్సైగా ప్రేమానంద్

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట: (తెలంగాణ రిపోర్టర్ ) : సంపత్ కుమార్ పంజ….. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంకు వేములవాడ నుండి బదిలీపై వచ్చిన
#తెలంగాణ #People #world

రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన: రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని, ఏప్రిల్-14: భారతరత్న డా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, సోమవారం మంథని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
#తెలంగాణ

ఆకట్టుకున్న చిరుతల రామాయణం ప్రదర్శన..

గొల్లపల్లి మండలం : దమ్మన్నపేట గ్రామంలో నిర్వహించిన చిరుతల రామాయణం ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. గత నాలుగు రోజులుగా గ్రామస్తులు చిరుతల రామాయణం నాటకాన్ని ప్రదర్శించారు. ఈ
#తెలంగాణ

అపెరల్ పార్క్ లో మరో పరిశ్రమ యూనిట్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 11: నేతన్నలు, రైతన్నల సంక్షేమం ప్రాధాన్యతగా ప్రభుత్వ పాలన:: రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు *34 కోట్లతో
#తెలంగాణ

జిల్లాల్లో మొబైల్ ఫోన్ల రికవరీ శాతం 84.1%. :జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

రాజన్న సిరిసిల్ల జిల్లా. మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in (CEIR ) అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా పరిధిలో పోగొట్టుకున్న,చోరికి గురైన 100 మొబైల్ ఫోన్లను
#తెలంగాణ #People #Travel #జగిత్యాల #జాతీయం

ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యేతో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం,సభ్యులుగా మాజీమంత్రి జీవన్ రెడ్డి

హైదరాబాద్ : – వైస్ చైర్మన్ గా గల్ఫ్ వలసల నిపుణులు జగిత్యాలకు చెందిన మంద భీంరెడ్డి ◉ గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం, రాష్ట్ర