# Tags

జగిత్యాలలో మూడు రోజులపాటు కాకతీయ టయోటా వారి మెగా ఎక్స్ఛేంజ్ మేళా 

జగిత్యాల :

👉 బుధవారం చివరి రోజు 

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 9,10,11 తేదీలలో మూడు రోజులపాటుగా కాకతీయ టయోటా వారి మెగా ఎక్స్ఛేంజ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ కాకతీయ టయోటా వారి కార్ ల మెగా ఎక్స్ఛేంజ్ మేళాను  జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ప్రారంబించారు.

ఈ కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న మరియు కాకతీయ టయోటా ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ మేళా ఉదయం 9 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మార్చి 11, బుధవారం చివరి రోజు జగిత్యాల ప్రాంత వినియోగదారులు ఉపయోగించుకోవాలని కాకతీయ టయోటా నిర్వాహకులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *