విద్యార్థుల్లో “అల్ఫోర్స్ జోష్”-అలరించిన సాంస్కృతిక వేడుకలు
జగిత్యాల: విద్యార్థులకు సామాజిక అవగాహనతో పాటు విద్య చాలా అవసరమని, తద్వారా వారికి సమాజంలో సంపూర్ణ అవగాహన వస్తుందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. “జోష్” పేరుతో నిర్వహింపబడిన జగిత్యాల అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల సాంస్కృతిక వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చదువుల తల్లి సరస్వతి మాత విగ్రహానికి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులకు సామాజిక స్పృహతో పాటు పలు కళల పట్ల […]