# Tags

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూత

హైదరాబాద్ : భారాసకు చెందిన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. ఈనెల 5న గురువారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచాని వైద్యులు వెల్లడించారు. ఈనెల 5న ఇంట్లో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు కార్డియాక్ అరెస్టుకు గురై తుదిశ్వాస విడిచినట్లు […]

కాంగ్రెస్ గూటికి గులాబినేతలు…

రాజన్న సిరిసిల్ల జిల్లా,(తెలంగాణ రిపోర్టర్):Sampath Panja టిపిసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రేపాక మాజీ సర్పంచ్ గుర్రం భూపతి రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామ మాజీ సర్పంచ్ గుర్రం భూపతి రెడ్డి టి పి సి సి అద్యక్షుడు రేవంత్ రెడ్డి నివాస గృహం లో మానకొండూరు కాంగ్రెస్ పార్టీ నియోజకర్గ ఇంచార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. భూపతి రెడ్డి తో […]