# Tags

10 నుంచి 22 వరకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు

జగిత్యాల జిల్లా : ధర్మపురి : ఈ నెల 10వ తేది సోమవారం నుంచి 22వ తేది వరకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారం యంత్రాంగం పూర్తి చేసింది. 10-03-2025 సోమవారం రోజున పాల్గుణ శుద్ధ ఏకాదశిన స్వామి వారల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, వరాహ తీర్థం, పుట్ట బంగారం వైదిక కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. 11-03-2025 మంగళవారం రోజున గోధూళి సుముహూర్తమున […]

శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీధర్  బాబు

ధర్మపురి  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలప్రచారంలో భాగంగా శుక్రవారం ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘంలో పట్టభద్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంలో ఆలయానికి చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబుకు ఆలయ అర్చకులు స్వాగతం […]

శ్రీ క్రోధి సంవత్సరంలో తెలంగాణలో రాజకీయంగా కొన్ని మార్పులకు అవకాశం-ప్రముఖజ్యోతిష్య పండితులు గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ (ధర్మపురి)

ఉగాది శుభాకాంక్షలతో….. జగిత్యాల జిల్లా :  -కేంద్రం నుంచి కూడా సరైన విధంగా ఆర్థిక సహాయం లభించడంతో ఆర్థిక సమస్యల నుంచి రాష్ట్రం బయట పడగలుగుతుందంటున్న సంతోష్ కుమార్ శర్మ శ్రీ క్రోధి సంవత్సరం ఉగాది రోజున రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ పట్టణానికి సూర్యోదయ కాలానికి గణించబడిన జాతకాన్ని పరిశీలిస్తే….ఈ సంవత్సరం రాష్ట్రంలో రాజకీయంగా కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కల్పిస్తుందని ధర్మపురి క్షేత్రానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, ఓం సాయి జ్యోతిష్యాలయ […]