# Tags

రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన: రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని, ఏప్రిల్-14: భారతరత్న డా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, సోమవారం మంథని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన సాగిస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు, మంథని […]

డా.బిఆర్ అంబేద్కర్ సమాజానికి మార్గనిర్దేశకుడు:రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు 

భారతరత్న డా.బిఆర్ అంబేద్కర్ సమాజానికి మార్గనిర్దేశకుడు:రాష్ట్ర ఐటి, పరిశ్రమలు,  శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్ బాబు  మంథని : స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగంలో కేవలం పదాలు కాదు. అవి రాజ్యాంగం ప్రాణం అని చాటి చెప్పిన భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజానికి మార్గనిర్దేశకుడని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం  డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ 113 జయంతి సందర్భంగా మంథని నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ విగ్రహానికి పూలమాలలు […]