# Tags

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమీటీలో శశి భూషణ్ కాచే

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమీటీలో సభ్యుడిగా మంథనికి చెందిన న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశిభూషణ్ కాచే మరోసారి నియామకమయ్యారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రేస్ కమీటి తెలంగాణ ఇన్చార్జి జనరల్ సెక్రెటరీ కమారి మీనాక్షి నటరాజ్ అనుమతితో 13 మంది సభ్యులతో పిసిసి అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ తేది 3-11-2025 రోజున నియామకపు ఉత్తర్వు జారీ చేసారు. ఈ కమీటీలో తిరిగి తన పేరును సిఫారసు […]

మంత్రి శ్రీధర్ బాబుకు “అరుదైన గౌరవం”

👉 ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే మెల్బోర్న్ సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం 👉 తెలంగాణ రిపోర్టర్ శుభాకాంక్షలు హైదరాబాద్:  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ‘ఆసియా-పసిఫిక్’ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే AusBiotech ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో కీలకోపన్యాసం చేసే అవకాశం ఆయనకు దక్కింది.  ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్ గీచీ బుధవారం మంత్రి శ్రీధర్ […]

వైకుంఠ రథాన్ని మరియు బాడీ ఫ్రీజర్ బాక్సుని ప్రారంభించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

మంథని,: పెద్దపల్లి జిల్లా మంథని మునిసిపాలిటీలో CDP రూ. 48 లక్షల నిధులతో కొనుగోలు చేసిన వైకుంఠ రథం, ఫ్రీజర్ బాక్స్ ను మంథని గాంధీ చౌక్ లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శుక్రవారం ప్రారంభించారు. మంథని మున్సిపాలిటీ ప్రజలకు చివరి మజిలీలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ వైకుంఠ రథాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. Sircilla SrinivasSircilla Srinivas is […]

our priority is to further strengthen this ecosystem and prepare it for the future: Duddilla Sridharbabu IT Minister of TG

Telangana’s rapid rise in the global life sciences arena is a direct result of our Congress government’s strategic vision and relentless focus on innovation, infrastructure and partnerships. Attracting more than ₹54,000 crore in investments since December 2023 and creating over 2 lakh jobs across pharma, biotech, medtech and digital health is a testament to the […]

సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నా-గట్టు వామన్ రావు కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి: రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్ : గట్టు వామన్ రావు కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి సిబీఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలి —రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతించారు. ఇది న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికీ నమ్మకం కలిగించిందని మంగళవారం విడుదల చేసిన […]

మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు

ఆధునిక సాంకేతిక పట్ల విద్యార్థులు అవగాహన కల్గి ఉండాలి…రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు మంథని: ఆధునిక సాంకేతికత పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. శనివారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు […]

తొలి తెలుగు ప్రధాని,బహుభాషా కోవిదుడు పీ.వీ నరసింహా రావుకు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఘన నివాళులు

మంథని : తొలి తెలుగు ప్రధాని,బహుభాషా కోవిదుడు,ఆర్థిక సంస్కరణల ఆద్యుడు,తెలంగాణ ముద్దు బిడ్డ..పీ.వీ నరసింహా రావు జయంతి సందర్భంగా.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆ మహానీయుని చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. […]

మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి :రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని : మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి శ్రీధర్ బాబు మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. శనివారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ […]

డా.భూంరెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు

కరీంనగర్ : సీనియర్ వైద్యులు కరీంనగర్ కు చెందిన డా.భూంరెడ్డి మరణం తీరని లోటని, వైద్య వృత్తితో పాటు సామాజిక సేవకై వారి జీవితం మొత్తం అవిరళ కృషి చేశారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వారు ఎంఎస్ చదువుతున్న రోజుల్లో ఢిల్లీలోని ఎయిమ్స్ లో గోల్డ్ మెడలిస్ట్ పట్టా అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా అందుకొని ఆరోజుల్లో అనారోగ్య కారణాలతో జవహర్ లాల్ నెహ్రూ ఆసుపత్రిలో చేరిన సమయంలో డా.భూంరెడ్డిని […]

‘సరస్వతి పుష్కరాల’ స్ఫూర్తితో ‘గోదావరి పుష్కరాలు నిర్వహిస్తాం : మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్,  రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ‘సరస్వతి పుష్కరాల’ నిర్వహణను ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ పుష్క రాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.40 కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుంది… ఆచరణలో పెట్టాల్సింది మీరెనని అధికారులనుద్దేశించి వ్యాఖ్యా నించారు. మీలాంటి అధికారులు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పని చేస్తేనే అది అమలు అవుతుందని అన్నారు. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. నిజానికి […]

  • 1
  • 2