# Tags

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ సభ్యులు

జగిత్యాల : జగిత్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కోసం “హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ” (HDS) సభ్యులుగా నియామకమవడంలో తమకు సహకరించినందున, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను సోమవారం దరూర్ క్యాంపులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోరెడ్ క్రాస్ సొసైటీ జిల్లాకార్యదర్శి మంచాల కృష్ణ, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్, సిటీ కేబుల్ నిర్వాహకులు రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు టీవీ సూర్యం మరియు జగిత్యాలపెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. […]

భారత సైన్యానికి సంఘీభావంగా, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలనికోరుతూ, పాత్రికేయుల ర్యాలీ

భారత సైన్యానికి సంఘీభావంగా, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలనికోరుతూ, జగిత్యాల పాత్రికేయుల ర్యాలీ జగిత్యాల: భారతప్రభుత్వంచేపట్టిన ఆపరేషన్ సిందూర్ మరియు భారత సైన్యానికి సంఘీభావం తెలిపేందుకు, జగిత్యాల పాత్రికేయులు శనివారం ఉదయం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించింది. అలాగే, గతనెల 22న పహాల్గామ్ లో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో మృతులైన వారికి మరియు పాకిస్థాన్ దాడుల్లో మృతిచెందిన జవాన్ మురళి నాయక్,  రాజా్రి డిప్యూటీ అడిషనల్ కమిషనర్ మృతి పట్ల నివాళులర్పించారు.  భారతదేశ వీర సైనికుల త్యాగాలను గౌరవించడంతో పాటుగా ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, జగిత్యాలపాత్రికేయులు ఈ […]

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో..ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ప్రదర్శన కేంద్రం

జగిత్యాల : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. ప్రజలకు EVM లపై అవగాహన కల్పించేందుకు గురువారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రారంభించినారు. జిల్లాలోని IDOC, కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీఓ కార్యాలయంలలో , ధర్మపురి AERO కార్యాలయంలో EVM ల ప్రదర్శన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృత […]

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ఓటర్లకు ప్రత్యేక వాహనాల ద్వారా విస్తృత ప్రచారం: జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల : వచ్చే ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ఓటర్లకు అవగాహన కార్యక్రమాలను జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహనాల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలను గురువారం రోజున సమీకృత కలెక్టరేట్ లో జెండా ఊపి కలెక్టర్, అదనపు కలెక్టర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా […]

జిల్లాలోని హిమ్మత్ రావుపేట గ్రామానికి ఉత్తమ గ్రామపంచాయతీగా ఐఎస్ఓ సర్టిఫికేట్ ప్రదానం

జిల్లాలోని హిమ్మత్ రావుపేట గ్రామానికి హైదరాబాద్ లో ఉత్తమ గ్రామపంచాయతీగా ఐఎస్ఓ సర్టిఫికేట్ ప్రదానం -మంత్రి దయాకర్ రావు , సిఎస్ శాంతికుమారి అభినందనలు హైదరాబాద్ ….. జగిత్యాల జిల్లాలోని హిమ్మత్ రావుపేట గ్రామపంచాయతీకి ఐఎస్ ఓ సర్టిఫికేట్ ప్రశంసాపత్రంను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎరవెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి చేతులమీదుగా సర్పంచి పునుగోటి కృష్ణారావు అందుకున్నారు.  ఇటీవల స్వఛ్చ సర్వేక్షన్ కార్యక్రమంలో జిల్లా స్థాయితో పాటుగా […]

Reliance Trends Group Awards Medals and Commendations to Jagityal Alphores Students”

జగిత్యాల ఆల్ఫోర్స్ విద్యార్థులకు మెడల్స్ మరియు ప్రశంస పత్రాలు అందజేసిన రిలయన్స్ ట్రెంజ్ గ్రూప్ విద్యార్థులు బాగా చదివి ఫలితాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు సమాజంలో మంచి పేరు సంపాదించాలని రిలయన్స్ గ్రూప్స్ ట్రెండ్స్ మేనేజర్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రిలయన్స్ ట్రెండ్స్ ఆధ్వర్యంలో 10వ తరగతి మరియు ఇంటర్లో JEE మెయిన్స్ లో ఉత్తమ మార్కులతో ప్రతిభ చాటిన విద్యార్థిని విద్యార్థులకు మెడల్స్ ను మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో […]

కల్లెడ సింగిల్ విండో చైర్మన్ సందీప్ రావు ఆర్థిక చేయూత

జగిత్యాల : కల్లెడ : నిరుపేద యువతి వివాహానికి రూ. 10 వేలు ఆర్థిక చేయుతనందించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు కల్లెడ పీఏసిఎస్ (ప్యాక్స్ ) ఛైర్మెన్ సందీప్ రావు. వివరాల్లోకి వెళితే జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన సుద్దాల భీమయ్య – రాజవ్వ దంపతుల కుమార్తె జల వివాహం త్వరలో జరగనుంది. కాగా యువతికి తండ్రి లేకపోవడం, తల్లి రాజవ్వ సైతం అనారోగ్యంతో బాధ పడడడంతో కుటుంబం పరిస్థితి చూసి చలించిన ఛైర్మెన్ […]

“Voluntary Payment of House Tax Arrears: Unprecedented Response to Revenue Mela in 15th Ward”

Once upon a time, in the bustling town of Jagityala, a significant initiative was undertaken by Municipal Commissioner Dr. B. Naresh and Municipal Incharge Chairman Goli Srinivas. They urged the residents of Jagityala’s municipal jurisdiction who owned houses to step forward voluntarily and settle their pending house property tax dues promptly. To facilitate this endeavor, […]

Sri Lakshminarasimha Swami’s Kalyanam, a mesmerizing festival, unfolded

In the vibrant town of Dharmapuri, Sri Lakshminarasimha Swami’s Kalyanam, a mesmerizing festival, unfolded before the eyes of thousands of devoted attendees. With esteemed guests including the local MP, District SP, District Additional Collector, and public representatives, the event radiated joy and spirituality. As devotees flocked from all corners of the region, the temple’s idols […]

Dr. Boga Shravani, with grace and confidence, stepped out of her car, received the lotus flower, a symbol of her new journey within the BJP.

Once upon a time in the district of Jagityala, there was a remarkable former municipal chairperson named Dr. Boga Shravani. Her journey to Delhi had finally reached its destination, and she was about to embark on a momentous occasion. Today, in the esteemed presence of BJP leader Amit Shah, Union Minister Bhupendra Yadav, and Nizamabad […]

  • 1
  • 2