క్షేమంగా యశోద ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ
క్షేమముగా యశోద ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ -తమ ఆసుపత్రిలో చికిత్స, వైద్య సేవలతో క్షేమంగా ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేసిన ఆసుపత్రి డైరెక్టర్ డా.పవన్ గోరుగంటి ఇటీవల గుండెపోటు లక్షణాలతో అస్వస్థతకు గురైన, రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ గత మూడు రోజులక్రితం హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ప్రాథమికంగా పరీక్షించిన హన్మకొండ కు చెందిన […]