# Tags

మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు

ఆధునిక సాంకేతిక పట్ల విద్యార్థులు అవగాహన కల్గి ఉండాలి…రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు మంథని: ఆధునిక సాంకేతికత పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. శనివారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు […]

మంథని సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పని చేయాలి :రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని : * 4 మండలాల అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు మంథని సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పని చేయాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. శనివారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి శివ కిరణ్ గార్డెన్స్ లో 4 మండలాల అధికారులతో అభివృద్ధి పనుల పై సమీక్ష […]

తొలి తెలుగు ప్రధాని,బహుభాషా కోవిదుడు పీ.వీ నరసింహా రావుకు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఘన నివాళులు

మంథని : తొలి తెలుగు ప్రధాని,బహుభాషా కోవిదుడు,ఆర్థిక సంస్కరణల ఆద్యుడు,తెలంగాణ ముద్దు బిడ్డ..పీ.వీ నరసింహా రావు జయంతి సందర్భంగా.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆ మహానీయుని చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. […]

మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి :రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని : మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి శ్రీధర్ బాబు మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. శనివారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ […]

‘సరస్వతి పుష్కరాల’ స్ఫూర్తితో ‘గోదావరి పుష్కరాలు నిర్వహిస్తాం : మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్,  రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ‘సరస్వతి పుష్కరాల’ నిర్వహణను ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ పుష్క రాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.40 కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుంది… ఆచరణలో పెట్టాల్సింది మీరెనని అధికారులనుద్దేశించి వ్యాఖ్యా నించారు. మీలాంటి అధికారులు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పని చేస్తేనే అది అమలు అవుతుందని అన్నారు. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. నిజానికి […]

జన నేత, మంత్రపురి ముద్దుబిడ్డ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు…

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం 57 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. 1969 మే 30 న జన్మించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్  స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు తనయుడు. 29 సంవత్సరాల వయసులో 1999 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన శ్రీధర్ బాబు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుండి రికార్డు స్థాయిలో ఐదవసారి గెలిచారు . ప్రతిష్టాత్మక ఢిల్లీ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి, అక్కడ న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ పూర్తి చేశాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ […]

రాష్ట్ర ఐటి, సాంకేతిక, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుచే జాతీయ దినపత్రిక తెలంగాణ రిపోర్టర్ పంచాంగం ఆవిష్కరణ

ఉగాది పండుగ శుభాకాంక్షలతో. …మంత్రి శ్రీధర్ బాబు హిందుపురాణాల ప్రకారం మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. అవి ప్రతి ఏడాది చైత్రమాసం శుద్ధపాడ్యమి నుంచి ప్రారంభమౌతుంది. అందుకే ఆరోజు నుంచి కొత్త ఉగాది వేడుకలను నిర్వహించుకుంటాం. ఈసారి తెలుగు సంవత్సరానికి విశ్వావసు అని పేరు. ఈ నేపథ్యంలో…రాష్ట్ర ఐటి, సాంకేతిక మరియు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గం కేంద్రంలో జాతీయ దినపత్రిక తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ చే ముద్రణ […]

మంథనిలో విధుల బహిష్కరించిన న్యాయవాదులు

మంథని : హైదరాబాదులో న్యాయవాది ఇజ్రాయిల్ ను దారుణంగా హత్య చేసిన సంఘటనపై నిరసన తెలుపుతూ మంథనిలో న్యాయవాదులు మంగళవారం విధులను బహిష్కరించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ పిలుపు మేరకు మంథనిలో న్యాయవాదులు అందరూ కలిసి ఇజ్రాయిల్ మృతికి సంతాపం తెలుపుతూ విధులను బహిష్కరించామని తెలిపారు. న్యాయవాదులపై దాడులు జరగడంతో పాటు హత్యలకు పాల్పడుతున్నారని న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తూ, మంథని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జీ శ్రీమతి మూల […]

శ్రీ శిలేశ్వర – సిద్ధేశ్వర స్వామి దేవాలయం, మంథనిలో సంపూర్ణ ఋగ్వేద స్వాహాకార యజ్ఞము

శ్లో ॥ సాక్షాన్మూలప్రమాణాయ విష్ణోరమిత తేజసే | ఆద్యాయ సర్వవేదానాం ఋగ్వేదాయ నమోనమః || మంథని : స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ చతుర్థి తేది|| 19-05-2006 సామవారం నుండి ఫాల్గుణ శుద్ధ దశమి  ఆదివారం వరకు సప్తాహ్నిక దీక్షతో (ఏడు రోజులపాటు) సహస్రాధిక బ్రాహ్మణ గడప కలిగిన పవిత్ర గోదావరి నది తీరమునందు గల అగ్రహారమైన (మంత్రపురి) మంథని గ్రామమునందు గల శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర స్వామివారల దేవాలయ ప్రాంగణము నందు […]

మంథని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాద దంపతుల వర్దంతి, నివాళులు

న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణి లు దారుణ హత్యకు గురై నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నందున దోషులను శిక్షించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నందున మంథని బార్ అసోసియేషన్ అద్యక్షులు KVLN హరి బాబు ఆవేదన వక్తం చేశారు. మంథని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాద దంపతుల వర్దంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ, న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావడంలో కేంద్ర రాష్ట్ర […]

  • 1
  • 2