# Tags

our priority is to further strengthen this ecosystem and prepare it for the future: Duddilla Sridharbabu IT Minister of TG

Telangana’s rapid rise in the global life sciences arena is a direct result of our Congress government’s strategic vision and relentless focus on innovation, infrastructure and partnerships. Attracting more than ₹54,000 crore in investments since December 2023 and creating over 2 lakh jobs across pharma, biotech, medtech and digital health is a testament to the […]

జగిత్యాల ఇన్‌ఛార్జ్‌ డిపిఆర్ఓ గా జి. లక్ష్మణ్ కుమార్

ఐ&పిఆర్ కమిషనరేట్ లో రిపోర్ట్ చేసిన జగిత్యాల డిపిఆర్ఓ భీమ్ కుమార్ -ఇన్‌ఛార్జ్‌ డిపిఆర్ఓ గా జి. లక్ష్మణ్ కుమార్ జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, జగిత్యాలలో OD ప్రాతిపదికన పనిచేస్తున్న పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ N. భీమ్ కుమార్ ను వెంటనే కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని ఐ & పిఆర్ స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.కాగా,  కరీంనగర్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో  పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ జి. లక్ష్మణ్ కుమార్ ను తదుపరి ఉత్తర్వులు వచ్చే […]

యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి: సిరిసిల్ల జాబ్ మేళాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా.. మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్….పోలీసుల శాఖ ఆద్వర్యంలో నిర్వహణ హాజరైన కలెక్టర్ అనురాగ్ జయంతి,ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. మెగా జాబ్ మేళాకు విశేష స్పందన,సుమారు 8000 మంది హాజరు. యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని కల్యాణి లక్ష్మి ఫంక్షన్ హాల్ లో గురువారం  ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళకు ప్రభుత్వ విప్ […]

పెద్దపల్లి జిల్లాకు కోకాకోలా యూనిట్.. వేల మందికి ఉపాధి-కోకాకోలా తో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఒప్పందం

పెద్దపల్లి జిల్లాకు కోకాకోలా యూనిట్.. వేల మందికి ఉపాధి. 700 కోట్ల రూ. తో ఏర్పాటుకు ముందుకు వచ్చిన కోకాకోలా కంపెనీ.. మంథని నియోజకవర్గంలో స్థలాల పరీశీలన చేసిన‌ అధికారులు, కోకాకోలా ప్రతినిధులు. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పెద్దపల్లిలో కొకాకోలా పరిశ్రమ ని నెలకొల్పెందుకు అట్లాంటలో ఒప్పందం కుదుర్చుకున్నారు.. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from […]

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య..ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.. కథలాపూర్ మండలం అంబారిపేట : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తోందని,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు..బుధవారం ప్రొ. జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామంలోని పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు..జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం […]

రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటు..రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటు..రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు పత్రికా రంగంలో నూతన ఒరవడి సృష్టించి, నాలుగు దశాబ్దాలుగా వాస్తవాలను వెలికితీస్తూ, సేవలందించిన రామోజీ రావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పత్రికారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన రామోజీరావు ప్రజల గొంతుకగా నిలిచారని ఆయన సేవలను గుర్తు చేశారు.రచయితగా, సాహిత్య రంగంలో తమదైన ముద్ర వేసుకున్నారని, దేశవ్యాప్తంగా ఈనాడు పేరున దశదిశలా చాటిన గొప్ప వ్యక్తి అని […]

రామగుండం-మణుగూరు రైల్వే కోల్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రామగుండం-మణుగూరు రైల్వే కోల్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ రామగుండం, మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం భూసేకరణ చేపట్టాలని ఆదేశించింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,911కోట్లుగా ఉంది. ప్రస్తుతం బొగ్గును కాజీపేట మీదుగా రవాణా చేస్తున్నారు. ఈ కొత్త లైన్ నిర్మాణం వల్ల దూరంతో పాటు బొగ్గు రవాణా వ్యయం కూడా తగ్గనుంది. […]

రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచడానికి అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకోసం శాఖల మధ్య సమన్వయం ఉండాలని, పన్నుల ఎగవేత విషయంలో ఎలాంటి లొసుగులు లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌లో నిర్ధేశించిన మేరకు రాబడి సాధించడానికి నెలవారి టార్గెట్‌తో పనిచేయాలన్నారు. […]

విజ్ఙులుగా ఆలోచించండి. మీ బిడ్డనైన నన్ను ఆశ్వీరదించండి:ఓ సాధారణ రైతు భూక్యా నందు

రాజకీయ, ఆర్దిక లబ్ధి కోసం పార్టీలు మారే నాయకులను చూసాం..కానీ మన తలరాతలు మార్చే నాయకులు మచ్చుకైనా కనిపించరు… మళ్ళీ మళ్లీ వారికే పట్టం కట్టి మన జీవితాలను… మన భవిష్యత్ తరాల వారికి అంధకారాన్ని మిగల్చకండి… విజ్ఙులుగా ఆలోచించండి. మీ బిడ్డనైన నన్ను ఆశ్వీరదించండి……అంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వడ్డె లింగాపూర్ గ్రామంకు చెందిన ఓ సాధారణ రైతు భూక్యా నందు ఈ లోక్ సభ ఎన్నికలలో పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా విద్యార్థుల రాజకీయ […]

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వీడ్కోలు

విద్యార్థులు రానున్న పోటీపరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభుత్వ మహిళాడిగ్రీ కళాశాల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి: ప్రిన్సిపాల్ -ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం విద్యార్థులు రానున్న పోటీపరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి, ప్రభుత్వ మహిళాడిగ్రీ కళాశాల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని కళాశాల ప్రిన్సిపాల్ డా.వై సత్యనారాయణ కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఘనంగా వీడ్కోలు […]