# Tags

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలుగా శ్రీమతి చౌటపల్లి నీరజచంద్రన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా శ్రీమతి చౌటపల్లి నీరజచంద్రన్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా @telanganareporter ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ శుభాకాంక్షలు. తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా నియామకం అయిన సందర్భంలో తెలియజేసిన ప్రేమ, గౌరవం, ప్రోత్సాహం నా కోసం ఎంతో విలువైనదని శ్రీమతి చౌటపల్లి నీరజచంద్రన్ సంతోషం వ్యక్తం చేశారు. సాహిత్యం, కళ, సంస్కృతి, సమాజ సేవ అనే ఈ పథంలో సాహితీ స్నేహితుల ఆదరణే నా బలమూ, ప్రేరణ కూడా […]

వడ్డే లింగాపూర్ గ్రామంలో బాల్యవివాహాల పై అవగాహన కార్యక్రమం..

జగిత్యాల :రాయికల్ మండలం : ఎస్.శ్యామ్ సుందర్ : జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖి వన్ స్టాప్ సెంటర్ వారి ఆధ్వర్యంలో బాల్య వివాహాల పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సఖి ఉద్యోగిని శారద మాట్లాడుతూ తల్లులకు, కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు, బాల్య వివాహాలు చేసుకున్నట్లయితే ఆ నేరానికి ఎలాంటి శిక్షలు పడతాయో వారికి వివరించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ […]

జగిత్యాల జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ ) సమావేశం…

జగిత్యాల కలెక్టరేట్లో దిశ సమావేశం: మంగళవారం జగిత్యాల జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ ) సమావేశం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. దిశ కమిటీ చైర్మన్,నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ముఖ్య అతిధిగా హాజరై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి అధికారులను అడిగి తెలుసుకున్నారు. యూఐడిఎఫ్, ధాన్యం కొనుగోల్లు, […]

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన అభినందనీయం :లయన్ రీజినల్ చైర్మన్ గుంటుక సురేష్

రాయికల్ : (S.శ్యామసుందర్) : నిరుపేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు లయన్స్ క్లబ్ సహకారం అభినందనీయం లయన్ రీజినల్ చైర్మన్ గుంటుక సురేష్ బాబు అన్నారు. సోమవారం రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో నీటి వినియోగ సౌకర్యార్థం 1000 లీటర్ వాటర్ ట్యాంక్,పదవతరగతి విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు లయన్ రీజినల్ చైర్మన్ గుంటుక సురేష్,డిసి మ్యాకల రమేష్,ఆడెపు రాంప్రసాద్ ల సహకారంతో మూడు బ్యాగుల అటుకుల […]

అనవసరమైన రాద్ధాంతం అది :మంచాల కృష్ణ, గొల్లపల్లి లక్ష్మణ్ గౌడ్, ఊటూరి రమేష్, దారం గోపి

జగిత్యాల జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న 138 సర్వేనెంబర్ లోని 20 గుంటల స్థలానికి సంబంధించి “కిబాల (Qibala)” విక్రయపత్రం ద్వారా కొనుగోలు చేసిన అంశంపై పట్టణంలోని వివిధ వర్గాల వారు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అనవసరమైన రాద్ధాంతం చేస్తూన్న అంశాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని కోరుకుంటున్నాము. గత 74 సంవత్సరాల క్రితం మున్సిపల్ ద్వారా కొనుగోలు చేసిన ఈ సర్వే నెంబర్ లోని 20 గుంటల భూమి అంశాన్ని […]

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమీటీలో శశి భూషణ్ కాచే

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమీటీలో సభ్యుడిగా మంథనికి చెందిన న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశిభూషణ్ కాచే మరోసారి నియామకమయ్యారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రేస్ కమీటి తెలంగాణ ఇన్చార్జి జనరల్ సెక్రెటరీ కమారి మీనాక్షి నటరాజ్ అనుమతితో 13 మంది సభ్యులతో పిసిసి అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ తేది 3-11-2025 రోజున నియామకపు ఉత్తర్వు జారీ చేసారు. ఈ కమీటీలో తిరిగి తన పేరును సిఫారసు […]

నాయకుడికి పదవి, హోదా కాదు.. బాధ్యత ప్రధానం :టిపిడిఈఏ రాష్ట్ర అధ్యక్షుడు పీ. బీసిరెడ్డి

యాదాద్రి : (టిపిడిఈఏ భవన్ లో ): తెలంగాణ రాష్ట్రంలో పవర్ డిస్కంలను ఆర్థికంగా నష్టాల పేరిట బెయిల్ ఔట్ ప్యాకేజీ లు ఇచ్చి ప్రైవేట్ పరం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నదని, ఈ సంస్థలను బతికించుకోవాలంటే ప్రైవేట్ కు ధీటుగా ఉద్యోగులు మరింత కస్టపడి పనిచేయాలని, పునరుజ్జీవం కల్పించాలని నూతనంగా ఎన్నికైన రాష్ట్ర పవర్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు పి.బీసిరెడ్డి పిలుపునిచ్చారు. యాదాద్రి టిపిడిఈఏ భవన్ లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో రాబోయే […]

అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్

కరీంనగర్ : అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ – నిస్వార్ధంగా కృషి చేశాను తప్ప భంగపాటు ఇంత మాత్రం కాదని స్పష్టం చేస్తున్న వెలిచేల రాజేందర్ రావు  రెండు రోజుల క్రితం జరిగిన కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ గానే పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక బద్ధంగా వెళుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ […]

మొట్టమొదటిసారి మహిళా క్రికెట్ వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్ మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు. 💐🇮🇳 శుభాకాంక్షలు

ఫైనల్ మ్యాచ్ లో విలువైన 87 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు కూడా తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన షెఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవగా, ఈ టోర్నమెంట్ లో 22 వికెట్లు, 215 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచింది దీప్తి శర్మ. వీళ్లకు తోడుగా టోర్నమెంట్ ఆసాంతం జట్టును నడిపించిన హార్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ భారత మహిళా జట్టు ప్రపంచ […]

గత 10 నెలల్లో 103 కేసుల్లో 124 మందికి జైలు శిక్షలు..పిపి లను అభినందించిన ఎస్పీ అశోక్ కుమార్

నేరం చేస్తే శిక్ష తప్పదు: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ కోర్టు కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేలా చేయడం, శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో కోర్టు కేసులకు సంబంధించిన కేసుల్లో నిందితులకు శిక్షల పడేలా కృషి చేసిన పీపీ లను శుక్రవారం అభినందించి శాలువలతో సన్మానించి, ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….నిందితులకు శిక్షపడుటలో […]