# Tags

నూతనంగా నిర్మించిన అంగన్వాడి సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట: (సంపత్ పంజ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి సెంటర్ ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి మార్కెట్ కమిటి చైర్పర్సన్ సబేరా బేగం డిడబ్ల్యూఓ లక్ష్మీరాజం లతో కలిసి ప్రారంభించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ […]

సన్న ధాన్యానికి 500 రు వెంటనే బోనస్ చెల్లించాలని బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో

రాజన్న సిరిసిల్ల : సంపత్ పంజ ఎన్నికల సమయంలో ధాన్యానికి 500 బోనసిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి, మాట మార్చి సన్నాలకు మాత్రమే ఇస్తానని చెప్పి, అవి కూడా రైతులు సన్నధాన్యం అమ్మి నాలుగు నెలలు అవుతున్న కూడా ఇంతవరకు రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదు, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే స్థానిక ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు […]

ప్రభుత్వ నిబంధన మేరకు ఇంటి నిర్మాణం చేపట్టాలి..మున్సిపల్ కమిషనర్ మనోహర్

రాయికల్ : ఎస్.శ్యామసుందర్ : ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్ అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని 6,10,12 వార్డులలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి,ఆన్లైన్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వారు సూచించిన స్థలాన్ని చదును చేసి ఇంటి నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి లబ్ధిదారులు 400 స్క్వేర్ ఫీట్స్ కు తగ్గకుండా 600 స్క్వేర్ ఫీట్స్ కు పెరగకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. […]

పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

(రాజన్న సిరిసిల్ల : పేద విద్యార్థులకు మెరుగైన విద్య, అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతా లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తో కలిసి వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో పిఎం ఉషా పధకం క్రింద 9 కోట్ల 20 లక్షల నిధులతో మహిళా వసతి గృహము హాస్టల్ భవనం నిర్మాణం కి […]

నామని సుజనా దేవికి బహుమతి,ఆమె రచనలపై డాక్టరేట్

ముల్కనూరు: M. కనకయ్య ముల్కనూరు ప్రజా గ్రంథాలయము-నమస్తే తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీలో విజేతలకు బహుమతుల పంపిణీ అంగరంగ వైభవంగా జరిగింది. ఈకార్యక్రమానికి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు తెలంగాణ గీత రచయిత అందెశ్రీ హాజరై, నామని సుజనా దేవికి బహుమతి,ఆమె రచనలపై డాక్టరేట్ ను వారి చేతులమీదుగా అందజేశారు. ముఖ్యమంత్రి ఓ ఎస్ డి వేముల శ్రీనివాసులు ఆధ్వర్యంలోముల్కనూరులో జరిగిన ఈ వేడుకలలో, మంత్రి మరియు సినీ […]

ఎల్లో జర్నలిజం చేయవద్దు.పత్రిక స్వేచ్ఛను కలిగి ఉండండి… క్లబ్ అధ్యక్షుడు పంజ సంపత్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం రోజున మొదటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు పంజ సంపత్ కుమార్ మాట్లాడుతూ …పాత్రికేయ మిత్రులు ఎల్లో జర్నలిజం చేయవద్దని, సమస్యల పట్ల అందరము కలిసి ఏ సభ్యుడికి కష్టం వచ్చినా ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరారు. ప్రభుత్వ అధికారులకు,రాజకీయ నాయకులకు పత్రికా మిత్రులకు స్వేచ్ఛని ఇవ్వాలని కోరారు.వార్తల పట్ల నిష్పక్షపాతంగా నిర్భయంగా రాస్తామని ఎవరు కూడా భయభ్రాంతులకు గురి […]

CPR పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ 

జగిత్యాల: గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి CPR పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్  గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలని జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ అన్నారు. సిపిర్ పట్ల అవగాహన కల్పించడానికిగాను రోటరీ క్లబ్ -ఆపి-ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ విద్యార్థినిలకు శిక్షణా కార్యక్రమంనిర్వహించారు. శనివారం మధ్యాహ్నం […]

నూతన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి వద్ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ తెలంగాణ రిపోర్టర్ జిల్లా ప్రతినిధి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంజ సంపత్ కుమార్ అధ్యక్షతన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దొమ్మాటి నరసయ్య, సద్ది లక్ష్మారెడ్డి,రాంరెడ్డి, జిల్లా నాయకులు గౌస్, శ్రీనివాస్ ళు హాజరై ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య […]

జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల 60 వసంతాలు పూర్తి-కళాశాల వ్యవస్థాపకుల, తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు

హైదరాబాద్: జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల 60 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా కళాశాల అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలు,కళాశాల వ్యవస్థాపకులు మరియు తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. అమీర్ పేట్ ‌లోని సిస్టర్ నివేదిత స్కూల్ ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేడుకలలో ప్రభుత్వ ఎకనామిక్ అడ్వైజర్ రాజిరెడ్డి, శ్యామ్మోహన్ రావు, […]

విద్యార్థుల్లో “అల్ఫోర్స్ జోష్”-అలరించిన సాంస్కృతిక వేడుకలు

జగిత్యాల: విద్యార్థులకు సామాజిక అవగాహనతో పాటు విద్య చాలా అవసరమని, తద్వారా వారికి సమాజంలో సంపూర్ణ అవగాహన వస్తుందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. “జోష్” పేరుతో నిర్వహింపబడిన జగిత్యాల అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల సాంస్కృతిక వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చదువుల తల్లి సరస్వతి మాత విగ్రహానికి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులకు సామాజిక స్పృహతో పాటు పలు కళల పట్ల […]