# Tags

అపెరల్ పార్క్ లో మరో పరిశ్రమ యూనిట్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 11: నేతన్నలు, రైతన్నల సంక్షేమం ప్రాధాన్యతగా ప్రభుత్వ పాలన:: రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు *34 కోట్లతో నేతన్న లకు లక్ష రూపాయల రుణమాఫీ పూర్తి *నేతన్న జీవనోపాధి కల్పనకు ప్రభుత్వం ప్రత్యేకంగా 900 కోట్ల ఆర్డర్లు అందించాం నేతన్నలు, రైతన్నల సంక్షేమం ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని […]

జిల్లాల్లో మొబైల్ ఫోన్ల రికవరీ శాతం 84.1%. :జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

రాజన్న సిరిసిల్ల జిల్లా. మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in (CEIR ) అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా పరిధిలో పోగొట్టుకున్న,చోరికి గురైన 100 మొబైల్ ఫోన్లను (సుమారు10 లక్షల రూపాయల విలువగల) బాధితులకు అందజేత. జిల్లాలో ఇప్పటి వరకు 1887 ఫోన్లను గుర్తించి 1587 ఫోన్లను బాధితులకి అందజేయడం జరిగింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో గత కొన్ని రోజుల నుండి పోయిన, చోరీకి గురైన సుమారు […]

Happy to inaugurate the new premises of T-FIBER and take charge as Chairman of TG Fiber Grid Corpn. Ltd.Duddilla Sridharbabu, IT Minister of Telangana

Happy to inaugurate the new premises of T-FIBER and take charge as Chairman of Telangana Fiber Grid Corporation Limited. The innovation and progress showcased at the T-Fiber Experience Centre is truly impressive, highlighting the project’s impact on governance, connectivity, and citizen empowerment. T-FIBER has made significant strides, successfully showcasing services to households in 4 villages […]

ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యేతో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం,సభ్యులుగా మాజీమంత్రి జీవన్ రెడ్డి

హైదరాబాద్ : – వైస్ చైర్మన్ గా గల్ఫ్ వలసల నిపుణులు జగిత్యాలకు చెందిన మంద భీంరెడ్డి ◉ గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం జి.ఓ. విడుదల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు… గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం చేయడానికి అడ్వయిజరీ కమిటీని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం జి.ఓ. విడుదల […]

జగిత్యాల జిల్లాలో అంతర్ జిల్లా దొంగ అరెస్ట్, 25 లక్షల విలువగల 28.6 తులాలు బంగారు ఆభరణాలు స్వాదీనం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్

జగిత్యాల జిల్లా : పట్టణంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు పాల్పడ్డ జగిత్యాల జిల్లా రాజారం గ్రామంకు చెందిన బక్క శెట్టి కొమరయ్య @ రేగుల అజయ్ కుమార్ బుధవారం పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డాడని జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్ వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.    తేదీ 09-04-2025 రోజున జగిత్యాల పట్టణ పోలీస్ వారు కొత్త బస్టాండ్ లో చౌరస్తా […]

నూతన ఎస్సైకి అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

చిగురుమామిడి, ఏప్రిల్ 8, 2025: చిగురుమామిడి మండలం లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై సంద బోయిన శ్రీనివాస్ ను మంగళవారం రోజున కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఎస్సై ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గీకురు రవీందర్, డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ చిట్టుమల్ల శ్రీనివాస్, ఇందుర్తి మత్స్యశాఖ అధ్యక్షులు గట్టు శ్రీనివాస్, మండల యువజన కాంగ్రెస్ […]

విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, స్టడీ మెటీరియల్ అందజేత

చిగురుమామిడి, ఏప్రిల్ 8: మండలంలోని చిగురు మామిడి, ముల్కనూర్ గ్రామాలలో గల పౌల్ట్రీ ఫార్మ్స్, ఇటుక బట్టీలలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి పని చేస్తున్న 25 మంది విద్యార్థులు చిగురుమామిడి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, ముల్కనూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేరారు. వీరికి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేల సత్పతి స్కూలు బ్యాగులతోపాటు స్టడీ మెటీరియల్ అందజేయాలని అధికారులకు సూచించారు. ఈమేరకు స్కూలు బ్యాగులను, స్టడీ మెటీరియల్ […]

ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ఆధ్వర్యంలో డా. బిఆర్ అంబేద్కర్ స్మరణ

జగిత్యాల : దేశానికి డా. బాబా సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం, న్యాయం సామాజిక సంస్కరణలో వారి ఆలోచనలు, ఆశయాలను, ఆదర్షాల ద్వారా భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందటంతో పాటు స్మరించుకోవటం ఈ కార్యక్రమం లక్ష్యం. డా. బాబా సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ తన జీవితంలో చేసిన త్యాగాలు, రచనలపై సంక్షిప్త సందేశం ఇవ్వటం, వారి వారసత్వ గౌరవ వందనంగా ఒక్క నిమిషం మౌనం పాటించే కార్యాచరణతో ప్రబుద్ధ భారత్ […]

ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉత్సవాలు

రాయికల్ మండలం : S.Shyamsunder చింతలూరు గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా జరిగాయి పురోహితులు చెరుకు మహేశ్వర శర్మ వేద మంత్రోచ్చారణాల మధ్య జలాధివాసం ధాన్యాదివాసం వస్త్రాదివాసం పుష్పాదివాసం హోమం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించి యంత్ర ప్రతిష్ఠ చేసి ధ్వజస్తంభం ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అనుపురం శ్రీనివాస్ గౌడ్ ,దేవాలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి భూమారావు , అర్చకులు శ్రీనివాస్ గ్రామ నాయకులు కొత్త […]

VIBRANCE – 2025: ఆకాశమే హద్దుగా – మానస స్కూల్ విద్యార్థుల, చిన్నారుల వార్షికోత్సవం సందడి

జగిత్యాల  పట్టణంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వారి వార్షికోత్సవం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆకర్షణ గా నిలిచిపోయింది. “VIBRANCE – 2025: ఆకాశమే హద్దుగా” అన్న నినాదంతో శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన ఈ వేడుక పద్మనాయక కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ శ్రీమతి జోగినపల్లి మంజుల రమాదేవి రవీందర్ రావు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ […]