# Tags

రెండు సంవత్సరాలుగా చెల్లించని మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటాం : అదనపు కలెక్టర్ బిఎస్ లత

జగిత్యాల : జిల్లాలో పదవ తరగతి మూల్యాంకానానికి సంబంధించిన రెండు సంవత్సరాల గౌరవభత్యాలను (2022-23 , 2023-24) వెంటనే అందేలా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు.. గురువారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉపాధ్యాయులకు పదవ తరగతి మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం అదనపు కలెక్టర్ బిఎస్ లతకు ఒక వినతి పత్రం అందజేశారు. జిల్లాలో పదవ తరగతి మూల్యాంకన […]

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై దృష్టి సారించి కఠినంగా వ్యవహరించాలి : జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

( తెలంగాణ రిపోర్టర్) జిల్లా పోలీస్ కార్యాలయంలో మినీ కాన్ఫరెన్స్ హాల్లో వేములవాడ సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని,అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు.పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని,ప్రతి కేసులో […]

ఆటో స్టార్టర్లు తొలగించుకొని నీరు, విద్యుత్ వృథా అరికట్టండి : మెట్ పల్లి ఏడీఈ దురిశెట్టి మనోహర్

మెట్ పల్లి : వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా, భూగర్భ జలమట్టాలు శీఘ్రంగా పడిపోతున్నాయని, విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరుగుతునందున రైతులు నీటిని పంటలకు అవసరం ఉన్నంత మేరకే వాడుకోవాలని ఆటో స్టార్టర్లతో వృథా చేయొద్దని మెట్ పల్లి ఏడీఈ దురిశెట్టి మనోహర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఈ మేరకు ఏడీఈ దురిశెట్టి మనోహర్ మాట్లాడుతూ….మరో రెండు వారాల్లో వరి పంట కోత దశకు చేరుకోనుందని ఎవరైనా రైతులు ఆటో స్టార్టర్లను వినియోగించి […]

పోరాట స్ఫూర్తికి ప్రతీక దొడ్డి కొమురయ్య: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

( తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనంలో గురువారం దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడి అమరుడైన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు. ఈ వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు ముఖ్య […]

రైతుల పరిహారం కోసం డిమాండ్ చేసినందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి న్యాయమైన పరిహారం అందించాలని పెద్దపెల్లి జిల్లా రాఘవాపూర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో రైతుల పరిహారం కోసండిమాండ్ చేసినందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం నాడు నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు. 2017 లో పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీసులు ఆయనతోపాటు హర్కర వేణుగోపాల్, అన్నయ్య గౌడ్, శశిభూషణ్ కాచె, మరో 9 మంది బ్లాక్ కాంగ్రేస్ […]

సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ బెట్టింగ్స్, ఐపీఎల్ మోసాలపై అవగాహన…

జగిత్యాల జిల్లా : సైబర్ జాగ్రత్త దివస్ లో భాగంగా బుధవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ సెల్ డిఎస్పి డివి రంగారెడ్డి ఆధ్వర్యంలో…. సైబర్ క్రైమ్ ఎస్ఐ ఎన్.కృష్ణ గౌడ్ మరియు జగిత్యాల టౌన్ విమెన్ సుప్రియ లు స్థానిక గీతా విద్యాలయం హై స్కూల్లో విద్యార్థులకు ఆన్లైన్ బెట్టింగ్స్, ఐపీఎల్ టికెట్స్ మోసాలు గూర్చి అవగాహన కల్పించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with […]

త్వరలోనే నూతన రేషన్ కార్డులు మంజూరు-కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు…ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

రాయికల్: S.Shyamsunderనిరుపేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని త్వరలోనే నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని ఓపెన్ జిమ్,మండలంలో మైతాపూర్ గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దావకాన భవనాన్ని ప్రారంభించి అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డు దారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. గ్రామంలో సిఆర్ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 14 లక్షలతో […]

క్రీడా మైదానాలు ఆధునిక దేవాలయాలు: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎరవెల్లి విలాస్ రావు

మహాదేవపూర్ : గుజ్జెటి శ్రీనివాస్ క్రీడా మైదానాలు ఆధునిక దేవాలయాలని, ఇక్కడ కుల మత వర్గ బేధాలు ఉండవని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విలాస్ రావ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లామహాదేవపురం మండలం అంబటిపల్లి లో మంగళవారం నాడు మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు స్మారక జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలను, పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ముందుగా శ్రీపాదరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి, మౌనం పాటించి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విలాసరావు […]

కేంద్ర విశ్వవిద్యాలయ భూముల అమ్మకాన్ని వెంటనే ఆపాలి:JNTUH విద్యార్థి సంఘాల నేత, తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎరవెల్లి జగన్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, కేంద్ర విశ్వవిద్యాలయానికి సంబంధించిన 400 ఎకరాల భూమి అమ్మకాన్ని వెంటనే ఆపాలని JNTUH యూనివర్సిటీ విద్యార్థి నేత ఎరవెల్లి జగన్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజల ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ భూములను విద్యార్థుల అవసరాలకు, భవిష్యత్ కి కృషి చేయాలి కానీ, కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చేస్తున్న ప్రయత్నం ను విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంను డిమాండ్ చేశారు. విశ్వ విద్యాలయం భూముల వేలం ఆపాలని […]

రాష్ట్ర ఐటి, సాంకేతిక, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుచే జాతీయ దినపత్రిక తెలంగాణ రిపోర్టర్ పంచాంగం ఆవిష్కరణ

ఉగాది పండుగ శుభాకాంక్షలతో. …మంత్రి శ్రీధర్ బాబు హిందుపురాణాల ప్రకారం మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. అవి ప్రతి ఏడాది చైత్రమాసం శుద్ధపాడ్యమి నుంచి ప్రారంభమౌతుంది. అందుకే ఆరోజు నుంచి కొత్త ఉగాది వేడుకలను నిర్వహించుకుంటాం. ఈసారి తెలుగు సంవత్సరానికి విశ్వావసు అని పేరు. ఈ నేపథ్యంలో…రాష్ట్ర ఐటి, సాంకేతిక మరియు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గం కేంద్రంలో జాతీయ దినపత్రిక తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ చే ముద్రణ […]