# Tags

కోనో కార్పస్ మొక్కను తొలగించేది ఎప్పుడు!

( తెలంగాణ రిపోర్టర్):- ప్రాణాంతక మొక్క వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి. భూగర్భ జలాలు హరించి వేస్తుంది. పక్షులు, కీటకాలు కూడ ఈ మొక్కపై వాలవు రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామం సిరిసిల్ల-కామారెడ్డి ప్రధాన రహదారి అయిన డివైడర్ మధ్యలో కోనో కర్పస్ మొక్కలకు గ్రామపంచాయతీ సిబ్బంది నీటి ట్యాంకర్ తో నీళ్లు పోస్తూ విషపు మొక్కలను కంటికి రెప్పలాగా కాపాడుతుంది. విదేశపు మొక్క అయిన కోనో కార్పస్ పుష్పం నుండి […]

జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ ల జోరు .. అసలైన వారు బేజారు ! ఆ దందా కు అడ్డుకట్ట పడేనా?

జయశంకర్ జిల్లా: గుజ్జెటి శ్రీనివాస్ జయశంకర్ జిల్లా పేరు సంచలనాలకు మారు పేరుగా నిలుస్తోందన్న విమర్శలువెల్లువెత్తుతున్నాయి ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఏదైనా సరే జిల్లాకు మరేది సాటి రాదు అన్నంతగా మారుమోగి పోతోంది. నకిలీ విత్తనాలు, నకిలీ పాసు బుక్కులు, నకిలీ మందులు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటికి తోడుగా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం యమ జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వినబడుతున్నాయి . కొంతమంది రెవెన్యూ అధికారుల అండదండలతో అక్రమార్కులు నకిలీ కుల ధ్రువీకరణ […]

సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు

( తెలంగాణ రిపోర్టర్): రాజన్న సిరిసిల్ల జిల్లాఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి సహకారంతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సిసి రోడ్డు కు ఐదు లక్షలు మంజూరు చేసినందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి బండి సంజయ్ కుమార్ కి గ్రామ ప్రజలు బిజెపి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రెడ్డి బోయిన గోపి చేతుల మీదుగ సీసీ రోడ్డు భూమి పూజ చేయడం జరిగింది. ఈ […]

అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల కృష్ణానగర్ – “ల్యూమినస్” వార్షికోత్సవ వేడుకలు

వేడుకగా జగిత్యాల అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ విద్యానగర్ మరియు అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల కృష్ణానగర్ – “ల్యూమినస్” వార్షికోత్సవ వేడుకలు విద్యార్థులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించాలని మరియు వారికి వివిధ పోటీ పరీక్షలలో పాల్గొనేందుకు ప్రోత్సాహం అందించి విజేతలుగా తీర్చిదిద్దాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి‌.నరేందర్ రెడ్డి గారు జగిత్యాల లోని ఒక ప్రైవేటు వేడుక మందిరంలో అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ మరియు అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ వారు సంయుక్తంగా […]

బీసీ కులాల స్థితిగతులు తెలుసుకునేందుకు పర్యటన : బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

(తెలంగాణ రిపోర్టర్):- బీసీ కులాలలోని పిచ్చగుంట్ల, బుడబుక్కల, దొమ్మరి, తమ్మల కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు తాము ఇక్కడికి వచ్చామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి రంగు బాలలక్ష్మి బుధవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ చైర్మెన్ గెస్ట్ హౌస్ ఆవరణలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సోషియో, ఎకనామిక్ కుల గణన […]

మంథనిలో విధుల బహిష్కరించిన న్యాయవాదులు

మంథని : హైదరాబాదులో న్యాయవాది ఇజ్రాయిల్ ను దారుణంగా హత్య చేసిన సంఘటనపై నిరసన తెలుపుతూ మంథనిలో న్యాయవాదులు మంగళవారం విధులను బహిష్కరించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ పిలుపు మేరకు మంథనిలో న్యాయవాదులు అందరూ కలిసి ఇజ్రాయిల్ మృతికి సంతాపం తెలుపుతూ విధులను బహిష్కరించామని తెలిపారు. న్యాయవాదులపై దాడులు జరగడంతో పాటు హత్యలకు పాల్పడుతున్నారని న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తూ, మంథని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జీ శ్రీమతి మూల […]

జిల్లాలో పటిష్టంగా టీబీ నియంత్రణ కార్యాచరణ అమలు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా), రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లాలో క్షయ (టీ.బీ.) నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. ప్రపంచ టీ.బీ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై ప్రారంభించారు. ముందుగా టీబీ నియంత్రణ ప్రతిజ్ఞను ఉద్యోగుల అందరితో చేయించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు, నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన […]

తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య వ్యవస్థాపక చైర్మన్ గా వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, అధ్యక్షులుగా మోతుకూరు రామేశ్వరశర్మ ఎన్నిక

తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య వ్యవస్థాపక చైర్మన్ గా వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, నూతన అధ్యక్షులుగా మోతుకూరు రామేశ్వరశర్మ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్, స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో జరిగిన తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి ఎన్నికలలో వ్యవస్థాపక చైర్మన్ గా వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, నూతన అధ్యక్షులు గా మోతుకూరు రామేశ్వరశర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైద్య ప్రభాకర శర్మ మరియు కోశాధికారిగా సముద్రాల విజయసారధి లు […]

చిగురుమామిడి రైతు సంఘం మండల అధ్యక్షుడిగా కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి..

చిగురుమామిడి: M. Kanakaiah కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల మహాసభను శనివారం నిర్వహించారు. ఈ మహాసభకు మండలంలోని వివిధ గ్రామాల నుండి రైతు సంఘం నాయకులు హాజరై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రైతు సంఘం మండల అధ్యక్షులుగా మండలంలోని ఓగులాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి,మండల కార్యదర్శిగా గోలి బాపిరెడ్డితోపాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికైన అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ… […]

Today’s TGERC Public hearing on TGSPDCL ARR for 2025-26 financial year@Vidhyuth Niyantran Bhavan,Hyderabad, Chaired by Hon’ble Dr.Justice Devaraju Nagarjun Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities […]