# Tags

వికసితభారత్ యువపార్లమెంట్-2025 జిల్లా స్థాయి పోటీల ముగింపు

వికసితభారత్ యువపార్లమెంట్-2025 జిల్లా స్థాయి పోటీల ముగింపు – ఉత్సాహంగా పాల్గొన్న యువత, విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసులు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికసితభారత్ యువ పార్లమెంట్ 2025 కార్యక్రమమును దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి జగిత్యాల జిల్లాను నోడల్ కేంద్రంగా ఎంపిక చేశారు . ఈ జిల్లా పరిధిలో నిజామాబాద్ జిల్లా మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలను చేర్చారు. ఈ జిల్లా స్థాయి కార్యక్రమంలో 18 నుండి 25 సంవత్సరముల […]

తహసిల్దార్ సుజాతకు స్వాగతం చెప్పిన తెలంగాణ రిపోర్టర్ జిల్లా ప్రతినిధి…

( తెలంగాణ రిపోర్టర్): Sampath Panja రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు వేములవాడ రూరల్ నుండి ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ కార్యాలయానికి బదిలీపై వచ్చిన డి సుజాతను తెలంగాణ రిపోర్టర్ జిల్లా ప్రతినిధి పంజ సంపత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. తహసిల్దార్ తో కాసేపు ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల మండలంలో వివిధ మండల కార్యాలయంలో విధులు నిర్వహించి, వేములవాడ రూరల్ కార్యాలయంలో కొంతకాలం పనిచేసి బదిలీపై ఎల్లారెడ్డిపేటకు వచ్చినట్లు సుజాత తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసిల్దార్ […]

పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి : జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

రాజన్న సిరిసిల్ల జిల్లా: sampath panja ఇల్లంతకుంటా పోలీస్ స్టేషన్లో విధులు హెడ్ కానిస్టేబుల్ గా నిర్వహిస్తున్నా బి.శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐగా పదోన్నతి పొందినసందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే… ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ….పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు, పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు. పోలీసు శాఖలో క్రమశిక్షణతో […]

అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం

రాయికల్ : S. Shyamsunder మున్సిపల్ పరిధిలో గల 2, 8 అంగన్వాడీ కేంద్రాలలో ప్రీస్కూల్ పిల్లలకి అక్షరాభ్యాసం నిర్వహించారు. ఇందులో భాగంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి మాట్లాడుతూ రెండు సంవత్సరాల ఆరు నెలలు నిండిన పిల్లలని కచ్చితంగా అంగన్వాడి సెంటర్ కే పంపాలని వారి మెదడుపై ఒత్తిడి పడకుండా సులువుగా అక్షరాలు నేర్చుకోవడం, అంకెలు నేర్చుకోవడం బొమ్మలతో అక్షరాలను గుర్తుపట్టడం పదాలను పలకడం సులువుగా నేర్పడం జరుగుతుందన్నారు . పిల్లలకి ఒత్తిడితో చదువు నేర్పినచో వారి […]

ఘనంగా జర్నలిస్టు దాసరి రవీందర్ జయంతి వేడుకలు

రాయికల్ : S. Shyamsunder పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ చౌరస్తాలో ప్రముఖ జర్నలిస్టు దాసరి రవీందర్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన కాంస్య విగ్రహానికి కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం తాజా మాజీ పురపాలక సంఘం చైర్మన్ మోర హన్మండ్లు మాట్లాడుతూ…రాయికల్ మండలం నుండి మొట్ట మొదట సారిగా వెండి తెరపై వార్తల వ్యాఖ్యాత గా ఎంతో పేరు తెచ్చుకున్న ఆయన తెలంగాణా ఆవిర్భావ అభివృద్ధి సమయంలో […]

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల జిల్లా… ప్రజలకు అందుబాటులోకి ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాల ను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీఅశోక్ కుమార్ మాట్లాడుతూ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు. కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు […]

మంచిర్యాలలో చోళ మండల్ హోమ్ లోన్ ఫైనాన్ లో భారీ మోసం : ఏసీపీ ప్రకాష్

మంచిర్యాల మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు తో కలిసి బుధవారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రెస్ మీట్ లో వెల్లడించారు. మంచిర్యాల 09-01-2025 రోజున ఏం ఎస్ చోళ మండలం ఇన్వెస్ట్మెంట్, అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ హోసింగ్ ఫైనాన్స్ మంచిర్యాల బ్రాంచ్ నందు 1,39,90,000/- (ఒక కోటి ముప్పైతొమ్మిది లక్షల, తొంబై వేల రూపాయలు ) మోసం జరిగినదన్న పిర్యాదు మేరకు ఇన్స్ పెక్టర్ ఎస్.ప్రమోద్ రావు కేసు నమోదు చేశారు. […]

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మండల అధ్యక్షులు….

( తెలంగాణ రిపోర్టర్, sampath panja) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీని బుధవారం రోజున ఎస్పీ కార్యాలయంలో ఎల్లారెడ్డిపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ అధ్యక్షులు పంజ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం శాలువాతో సన్మానం చేసి పుష్పగుచ్చాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఎవరు ఏ పత్రికలో చేస్తున్నారు అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పంజ […]

షార్ట్ సర్క్యూట్ తో గుడిసె దగ్ధం .

ఎల్లారెడ్డిపేట: Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి కలెక్టర్ సాయం..

(తెలంగాణ రిపోర్టర్, Sampath panja): అగ్ని ప్రమాదంలో ఇల్లు, సామాగ్రి కాలిపోయిన బాధిత కుటుంబానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అండగా నిలిచారు. ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండా కు చెందిన ఏ. కైక కు సంబంధించిన పూరి గుడిసె మంగళవారం రాత్రి విద్యుత్ ప్రమాదంలో కాలిపోయింది. దీంతో ఇంట్లోని వంట సామగ్రి, బియ్యం కూలర్ ఇతర సామాగ్రి కాలి, పాడైపోయాయి. తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ […]