# Tags

NSV అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు-విద్యార్థుల్లో జోష్

జగిత్యాలలో జోష్ నింపిన మల్యాల X రోడ్డు NSV అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని, ఉపాధ్యాయులు బోధించిన విధానాలను తప్పనిసరిగా పాటిస్తూ సమాజంలో ఆదర్శంగా జీవితాన్ని కొనసాగించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని రెడ్డి కన్వెన్షన్ హాల్లో ఫ్లోరెన్స్ పేరుతో నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు‌. జ్యోతి ప్రజ్వలన చేసి, సరస్వతి మాతకు పూజ […]

బాబోయ్ ఎండలు.. భగ్గుమంటున్న భానుడు…తస్మాత్ జాగ్రత్త! : తెలంగాణ రిపోర్టర్

సిరిసిల్ల జిల్లా తెలంగాణ రిపోర్టర్ ప్రతినిధి, సంపత్ కుమార్ పంజ.. బాబోయ్ ఎండలు.. భగ్గుమంటున్న భానుడు… రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మా తెలంగాణ రిపోర్టర్ దినపత్రిక నుండి మేము మనవి చేస్తున్నాం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు,చిన్నపిల్లలు జాగ్రత్తలు వహించాలని, మధ్యాహ్నం వేళలో బయట తిరగరాదని, డిహైడ్రేషన్ కాకుండా మంచినీరు ఎక్కువగా తాగాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమాత్రం అస్వస్థకు గురైనా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని తెలియజేస్తున్నాం… Sircilla SrinivasSircilla […]

కేటీఆర్, కెసిఆర్ దిష్టిబొమ్మల దగ్ధం..

ఎల్లారెడ్డిపేట : ( తెలంగాణ రిపోర్టర్:సంపత్ పంజా): ఎల్లారెడ్డిపేట్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోస్పీకర్ ని అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ కేటీఆర్,కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరసయ్య,జిల్లా ఉపాధ్యక్షులు గౌస్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామి రెడ్డి గ అధికార ప్రతినిధి పందిళ్ళ శ్రీనివాస్,పట్టణ అధ్యక్షులు చిన్ని బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రొడ్డ రామచంద్రం,బండారి బాల్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, […]

ముక్కు నేలకు రాసి అసెంబ్లీ స్పీకర్ కు బిఆర్ఎస్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి :ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

దళిత వ్యతిరేక పార్టీ బిఆర్ఎస్…ముక్కు నేలకు రాసి అసెంబ్లీ స్పీకర్ కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (తెలంగాణ రిపోర్టర్): దళిత వ్యతిరేక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని, రాష్ట్ర అసెంబ్లీలో అత్యున్నత పదవిలో ఉన్నటువంటి దళిత బిడ్డ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారును ఉద్దేశించి అహంకారపూరితంగా మాట్లాడిన వ్యాఖ్యలను యావత్ దళిత జాతి తీవ్రంగా ఖండిస్తుందని, అసెంబ్లీ సాక్షిగా ముక్కు నేలకు రాసి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ […]

వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపిక

కృష్ణ భాస్కర్ కు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అభినందనలు హైదరాబాద్ : భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక అధికారి కృష్ణ భాస్కర్, IAS వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు తెలంగాణ ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపిక అయ్యారు. స్టాటిస్టిక్స్ మరియు అనాలిటిక్స్ సంబంధించిన అంశంపై గత సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్ కోర్సు నిర్వహిస్తుంది. Massachusetts Institute of Technology (MIT) కోర్సు లో మాస్టర్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ లో చదువుకొని అందులో […]

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

రాయికల్ : S. Shyamsunder పట్టణంలో ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు రాయికల్ మండల & పట్టణ బి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా స్థానిక హనుమన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ,గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తర్వాత స్థానిక ప్రభుత్వ హైస్కూల్ యందు పదవ తరగతి విద్యార్ధిని, విద్యారులకు పరీక్షలకు […]

వడ్డెర కాలనీ అంగన్వాడి కేంద్రంలో ముందస్తు హోలీ సంబరాలు

రాయికల్ మండలం వడ్డెర కాలనీ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి టీచర్ సుజాత ఆధ్వర్యంలో ముందస్తు హోలీ సంబరాలు చిన్నపిల్లలు పేరెంట్స్ తో ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాల మధ్య గడిపారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ చిన్నపిల్లలతో హోలీ జరుపుకోవడం ఆనందదాయకమని, ఎల్లప్పుడూ అందరం కలిసిమెలిసి ఉండాలని ఆమె అన్నారు.. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లులు మరియు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ […]

తైబజార్ రద్దు చేయాలని రాయికల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వినతి

రాయికల్ : S. Shyamsunder పట్టణంలో రోడ్ల ప్రక్కన చిన్నచిన్న వ్యాపారులు కూరగాయలు, పండ్లు వివిధ రకాల వస్తువులను పెట్టుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండనక, వాననక దానిపై ఆధారపడి జీవిస్తున్న రైతులు వ్యాపారులు జీవన సాగిస్తున్నారు. తై బజార్ వీరిపై ఇబ్బందుల గురిచేసి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది.  జగిత్యాలలో తైబజార్ను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో తై బజార్  తీసేయడం జరిగింది. అదే విధంగా రాయికల్ లో కూడా తై […]

ఇటిక్యాలలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

రాయికల్ : ఎస్. శ్యాంసుందర్ రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది. మంగళ వాయిద్యాలతో, భక్తులు గోవిందా! జై శ్రీమన్నారాయణ! అంటూ నామస్మరణ చేస్తుండగా ఆలయ అర్చకులు  జగన్మోహన్చార్యులు, వేద పండితులు మరన్గంటి కళ్యాణ చార్యులు, వేదమంత్రోచ్చారణలతో  స్వామి వారి కళ్యాణం కన్నులపండుగగా నిర్వహించారు.  కళ్యాణం అనంతరం భక్తులు స్వామి వారికి ఒడిబియ్యం కుడుకలు కనుములు అందజేశారు. తర్వాత స్వామివారిని తులాభారం […]

17 వ బెటాలియన్ కమాండెంట్ గంగారాం పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల : Sampath P జిల్లా కేంద్రంలోని పోలీస్ బెటాలియన్ కమాండెటో తోట గంగారాం ప్రమాదవశాత్తు మరణించడం బాధాకరమని కలెక్టర్ సందీప్ కుమార్ అన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో తోట గంగారం పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. పార్థివ దేహాన్ని వారి స్వగ్రామానికి తీసుకు వెళుతున్నారు. రాజన్న సిరిసిల్లలో లిఫ్ట్ దిగుతుండగా ఒక్కసారిగా కూలిన లిఫ్ట్ తెలంగాణ సచివాలయంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన గంగారం మృతి ఎత్తు పైన పడటంతో చాతి […]