# Tags

శ్రీ శిలేశ్వర – సిద్ధేశ్వర స్వామి దేవాలయం, మంథనిలో సంపూర్ణ ఋగ్వేద స్వాహాకార యజ్ఞము

శ్లో ॥ సాక్షాన్మూలప్రమాణాయ విష్ణోరమిత తేజసే | ఆద్యాయ సర్వవేదానాం ఋగ్వేదాయ నమోనమః || మంథని : స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ చతుర్థి తేది|| 19-05-2006 సామవారం నుండి ఫాల్గుణ శుద్ధ దశమి  ఆదివారం వరకు సప్తాహ్నిక దీక్షతో (ఏడు రోజులపాటు) సహస్రాధిక బ్రాహ్మణ గడప కలిగిన పవిత్ర గోదావరి నది తీరమునందు గల అగ్రహారమైన (మంత్రపురి) మంథని గ్రామమునందు గల శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర స్వామివారల దేవాలయ ప్రాంగణము నందు […]

యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ వారు డా.మన్విత, డా.నవీన్ ఆద్వర్యంలో ఉచిత కాలేయ వైద్య శిబిరం

జగిత్యాల : దరూర్ జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ వారు డా.మన్విత  డా.నవీన్ పొలవరపు, ఆద్వర్యంలో ఉచిత కాలేయ వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ వైద్య శిభిరంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, IMA జగిత్యాల శాఖ అధ్యక్షులు డా.హేమంత్, డా.నవీన్, డా.మన్విత, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్, న్యాయవాది కే. దామోదర్ రావు, మాజీ సర్పంచ్ ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ మహేష్, వైద్య సిబ్బంది,తదితరులు […]

10 నుంచి 22 వరకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు

జగిత్యాల జిల్లా : ధర్మపురి : ఈ నెల 10వ తేది సోమవారం నుంచి 22వ తేది వరకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారం యంత్రాంగం పూర్తి చేసింది. 10-03-2025 సోమవారం రోజున పాల్గుణ శుద్ధ ఏకాదశిన స్వామి వారల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, వరాహ తీర్థం, పుట్ట బంగారం వైదిక కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. 11-03-2025 మంగళవారం రోజున గోధూళి సుముహూర్తమున […]

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : ఎస్సై సుధీర్ రావు

రాయికల్: S. Shyamsunder విద్యార్థులు మాదక ద్రవ్యాలకు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటేనే చదువులో రాణించవచ్చు అని రాయికల్ ఎస్సై సుదీర్ రావు అన్నారు. పట్టణంలోని విస్డం హై స్కూల్ నూతన భవనంలో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు కళాబృందం జగిత్యాల వారిచే ఏర్పాటుచేసిన సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, ట్రాఫిక్ నియమాలు,సామాజిక రుగ్మతలు, మూఢనమ్మకాలు, ఆధునిక చట్టాలపై అవగాహన అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ గా […]

అంగరంగ వైభవంగా నక్కలగుట్ట నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం

రాయికల్ : S. Shyamsunder మండలంలోని భూపతిపూర్ గ్రామంలో శ్రీ నక్కలగుట్ట నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం రోజు ఆలయ కమిటీ నిర్వాహకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వర పుణ్యక్షేత్ర అర్చకులు గిరిధరచార్యుల పర్యవేక్షణలో వెంకటరమణ, వెంకటకృష్ణ సమక్షంలో నృసింహస్వామి పూజలు అందుకున్నారు. కల్యాణ మహోత్సవ కార్యక్రమ అనంతరం భక్తులు వారి మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు,ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలు స్వీకరించారు. సాయంకాల వేళ సతీ సమేతంగా నరసింహ స్వామి […]

శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూ. కళాశాలకు పేరు తేవాలి: హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు, వకీలు కాసుగంటి లక్ష్మణ్ కుమార్

ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించి శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పేరు తేవాలి: హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు, వకీలు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ -ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కాసుగంటి కుటుంబం మరియు కళాశాల పూర్వ విద్యార్ధి జస్టిస్ పుల్ల కార్తిక్ నగదు పురస్కారాలను ప్రకటించిన కాసుగంటి  లక్ష్మణ్ కుమార్  ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించి శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పేరు తేవాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్ […]

రాయికల్ పట్టణంలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు మెగా జాబ్ మేళా

రాయికల్: పట్టణంలోని ఒక  ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 10-30 నుండి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన  mnc కంపెనీ, ఏనుగు దయానంద రెడ్డి వసంత టూల్స్ క్రాఫ్ట్ కంపెనీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు మెగా జాబ్ మేళా నిర్వహించారు. పలు గ్రామాల నుంచి సుమారు 50 మంది మహిళ అభ్యర్థులు పాల్గొనగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశారు.. ఎంపికైన వారికి వేతనంతో పాటు ఉచిత వసతి రవాణా ఉంటుందని ప్రతి నిధులు […]

ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలి : డిఆర్డీవో రఘువరన్

రాయికల్ : S. Shyamsunder ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని జగిత్యాల డిఆర్డీవో రఘువరన్ అన్నారు. శుక్రవారం రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జరుగుతున్న ఫారం పాండ్, హరితవనాలు,నర్సరీ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కూలీలను గ్రూపుల వారిగా పిలిచి మస్టర్ రోల్ కాల్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరి డిమాండ్ తీసుకొని పని కల్పించాలన్నారు.ప్రతి గ్రామంలో […]

హైదరాబాద్ గచ్చీబౌలీలో విజ్ఞాన్ వైభవ్ -2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ గచ్చీబౌలీలో విజ్ఞాన్ వైభవ్ -2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ : హైదరాబాద్ : ఈ దేశ రక్షణ బాధ్యత యువతీ యువకులపై ఉంది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.బీడీఎల్, డీఆర్ డీఓ, మిదాని, హెచ్ఏఎల్ వంటి దేశ రక్షణ కోసం రాకెట్లు, మిస్సైల్స్ తయారు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్ నగరం, హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి.దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్ […]

పరిశోధన ఫలాలు – సమాజానికి జాతీయ సైన్స్ దినోత్సవం -2025

హైదరాబాద్ : (Reporter :ఎం. కనకయ్య ) By: BUNGA THIRUATHIResearch scholarOsamani University., 99898 07071 విజ్ఞాన శాస్త్రం మన జీవితాల్లో వెలుగులు నింపే దివ్యమైన శక్తి. ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు సర్ సివి రామన్. ఫిబ్రవరి 28 1928న రామన్ ఎఫెక్ట్ ను కనుగొని భౌతిక శాస్త్రంలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికారు. ఆవిష్కరణకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 1986 నుంచి జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సి.వి.రామన్ […]