# Tags

హైదరాబాద్ గచ్చీబౌలీలో విజ్ఞాన్ వైభవ్ -2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ గచ్చీబౌలీలో విజ్ఞాన్ వైభవ్ -2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ : హైదరాబాద్ : ఈ దేశ రక్షణ బాధ్యత యువతీ యువకులపై ఉంది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.బీడీఎల్, డీఆర్ డీఓ, మిదాని, హెచ్ఏఎల్ వంటి దేశ రక్షణ కోసం రాకెట్లు, మిస్సైల్స్ తయారు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్ నగరం, హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి.దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్ […]

పరిశోధన ఫలాలు – సమాజానికి జాతీయ సైన్స్ దినోత్సవం -2025

హైదరాబాద్ : (Reporter :ఎం. కనకయ్య ) By: BUNGA THIRUATHIResearch scholarOsamani University., 99898 07071 విజ్ఞాన శాస్త్రం మన జీవితాల్లో వెలుగులు నింపే దివ్యమైన శక్తి. ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు సర్ సివి రామన్. ఫిబ్రవరి 28 1928న రామన్ ఎఫెక్ట్ ను కనుగొని భౌతిక శాస్త్రంలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికారు. ఆవిష్కరణకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 1986 నుంచి జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సి.వి.రామన్ […]

ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎన్నికల పోలింగ్, 72.5 శాతం పోలింగ్ నమోదు

 రాయికల్: S. Shyamsunder రాయికల్ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం  ప్రశాంతంగా ముగిసింది. రాయికల్ పట్టణంలో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా పట్టణంతోపాటు మండల వ్యాప్తంగామొత్తం 2175 పట్ట భద్రుల ఓటర్లకు గాను 1577 మంది వినియోగించుకోగా పురుషులు 951, మహిళలు 626  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాయికల్ మండల వ్యాప్తంగా 72.5శాతం పోలింగ్ నమోదు అయింది.   ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓటర్లు మండల వ్యాప్తంగా 66 మంది గాను 66 మంది […]

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

రాయికల్ : (S. Shyamsunder) బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో  జిల్లాలోని పలు చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పరిశీలించారు. రాయికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాల బాలుర, కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల, మేడిపల్లి జిల్లా ఉన్నత పాఠశాల  పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  గురువారం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్  కేంద్రాలలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి పలు […]

శ్రీ దుబ్బ రాజన్న కళ్యాణమహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

మహా శివరాత్రి సందర్బంగా నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో  ఉదయాత్పూర్వం నుండి అభిషేకాది పూజా కార్యక్రమాలు  -శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి కళ్యాణమహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ బుధవారం మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా జగిత్యాల నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో అభిషేకాది పూజా కార్యక్రమాలు ఉదయాత్పూర్వం నుండి అర్చకులు, వేదంపండితుల మంత్రోచ్చరణల నడుమ వైభవంగా సాగుతున్నాయి. కాగా, మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా సాంప్రదాయబద్ధంగా, ఒకరోజు ముందు దుబ్బ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శివపార్వతుల […]

రాయికల్ త్రికూటాలయంలో శివరాత్రి వేడుకల ఏర్పాట్లు పూర్తి

రాయికల్ : ఎస్. శ్యాంసుందర్ బుధవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండల కేంద్రంలోని ప్రధాన శివాలయం త్రికూటాలయంలో శివరాత్రి వేడుకలకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిగా గావించారు . అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తూ, శివుడిని కొలిచే శివరాత్రి ఉత్సవావేడుకల సందర్బంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అభిషేకాది పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరించి ఆలయాన్ని ముస్తాబు గావించారు. మహాశివరాత్రి […]

పెద్ద చెరువును ఎస్సారెస్పీ నీటితో నింపాలి : రైతు నాయకులు తురగ శ్రీధర్ రెడ్డి

రాయికల్ : S. Shyamsunder వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో నీటి కష్టాలు రాకుండా పెద్ద చెరువుnu ఎస్సారెస్పీ నీటీ తోనింపాలని రైతు నాయకులు తురగ శ్రీధర్ రెడ్డి అన్నారు. రాయికల్ పట్టణ పెద్ద చెరువు ను ఎస్సారెస్పీ డి- 52కెనాల్ నీటితో నింపాలని రాయికల్ తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాహసిల్దార్ కు మంగళవారం రైతులు వినతి పత్రాన్ని అందించారు. గత సంవత్సరం చెరువులో నీటి స్థాయి అధికంగా ఉందని ప్రస్తుతం చెరువులోని నీటి భూగర్భ స్థాయికి […]

అంబరాన్నంటిన 75 వసంతాల వజోత్సవ వేడుకలు-హన్మాజిపేట స్కూల్లో కలుసుకున్న పూర్వ విద్యార్థులు

పూర్వ విద్యార్థుల జన జాతర 1949-2025 వజ్రోత్సవం – మహానందోత్సవం హన్మాజిపేట ఒడిలో 75 ఏళ్ల బడి పండుగ హనుమాజీపేటను సినారె మండలంగా ప్రకటించాలని డిమాండ్ వేములవాడ మండలం హనుమాజీపేట గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల వజ్రోత్సవ 75 వసంతాల వేడుక సంబరాలు అంబరాన్నంటాయి. పదోతరగతి చదివిన అనంతరం కొన్నేళ్లకు పూర్వ విద్యార్థుuలు ఆత్మీయ సమ్మే శనం జరుపుకోవడం షరా మామూలే. కానీ ఇక్కడ మాత్రం 75 వసంతాల పూర్వ విద్యార్థుల వజ్రోత్సవ వేడుకలు […]

కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ చేతులమీదుగా నగదు పురస్కారాలు అందజేత 

కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ చేతులమీదుగా నగదు పురస్కారాలు అందజేత  శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల క్రీడా & సాంస్కృతిక దినోత్సవమును పురస్కరించుకుని కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో శనివారం, కళాశాలలోని ప్రధాన గ్రూప్ లలో ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థులకు సుమారు 2.50 లక్షల విలువ గల నగదు పురస్కారాలు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ. […]

విద్యార్థులకు కాసుగంటి కుటుంబంచే ప్రతీ సంవత్సరం అందించే నగదు ప్రోత్సాహం

జగిత్యాల : ఫిజికల్ సైన్స్ గ్రూప్ లో టాపర్ : వకీల్, మాజీ శాసనసభసభ్యుడు కాసుగంటి లక్ష్మీనర్సింహారావు అవార్డు : నాగుల పూజ, గ్రామం: జగదేవ్ పేట మండలం, వెల్గటూర్.  లైఫ్ సైన్స్ గ్రూప్ లో టాపర్ గా : కాసుగంటి సుధాకర్ రావు అవార్డు : దర్శనల హారిక, గ్రామం వల్లంపల్లి, మండల్ : మేడిపల్లి. కామర్స్ గ్రూప్ లో టాపర్ గా : కాసుగంటి వామన్ రావు (సి.ఎ..) అవార్డు ముద్దమల్ల కిషన్, గ్రామం, […]