# Tags

మంథని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాద దంపతుల వర్దంతి, నివాళులు

న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణి లు దారుణ హత్యకు గురై నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నందున దోషులను శిక్షించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నందున మంథని బార్ అసోసియేషన్ అద్యక్షులు KVLN హరి బాబు ఆవేదన వక్తం చేశారు. మంథని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాద దంపతుల వర్దంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ, న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావడంలో కేంద్ర రాష్ట్ర […]

రాయికల్ లో ఘనంగా మాజీ సి ఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

రాయికల్ : S. Shyamsunder మండల & పట్టణ బి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి , బి.ఆర్.యస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) జన్మదిన వేడుకలు సోమవారం రాయికల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది .స్థానిక హనుమన్ దేవాలయంలో పూజలు నిర్వహించి గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం సివిల్ హాస్పిటల్ లో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మండల మరియు […]

తంగళ్లపల్లి మైనార్టీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

తంగళ్లపల్లి (సిరిసిల్ల): నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రతి రోజూ కామన్ డైట్ మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లిలోని సిరిసిల్ల మైనార్టీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా వంటగదిలోనీ బియ్యం, కూరగాయలు, పండ్లు, కోడి గుడ్లు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఆర్ఓ ప్లాంట్ పరిశీలించి, స్వయంగా కలెక్టర్ ఆ నీటిని తాగి నాణ్యతను తనిఖీ చేశారు. నాణ్యత ప్రమాణాలు […]

ఎల్లారెడ్డిపేట నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా తెలంగాణ రిపోర్టర్ పంజ సంపత్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా పోతుల గాంధీ 

ఎల్లారెడ్డిపేట, (Sampathkumar.Panja) ఎల్లారెడ్డిపేట నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా పంజ సంపత్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా పోతుల గాంధీ ,ఉప అధ్యక్షులుగా ఇమ్మడి బాబు, ప్రధాన కార్యదర్శిగా మారేపు భూశంకర్, కార్యదర్శిగా జనగామ రమేష్, క్యాషియర్ గా  రెడ్డిమల్ల సత్యనారాయణలను ఎన్నుకున్నారు. అలాగే సలహాదారులుగా  చింతకింది  శ్రీనివాస్, బి పేట మనోజ్, బుర్కా రాకేష్, మిరియాలకర్ శ్రీనివాస్, ముద్రకోల కృష్ణ లను ఎన్నుకోవడం జరిగింది. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ […]

పట్టభద్రుల పరిష్కారానికి కృషి :ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ

రాయికల్ : ఎస్. శ్యామసుందర్ పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయికల్ మండలంలోని వీఎస్ గార్డెన్ లో పట్టభద్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. పట్టభద్రుల ఓటు అనేది వజ్రాయుధం కంటే పదునైనదని, ఆగం కాకుండా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిచ్చారు. మనం చదువుకున్న విజ్ఞులమని, పట్టభద్రుల శ్రేయస్సు కోరుకునే […]

కన్నుల పండువగా భీమేశ్వరస్వామి రథోత్సవం

ముగిసిన జాతర ఉత్సవాలు : రాయికల్ : ఎస్. శ్యామసుందర్ రాయికల్ పట్టణంలోని ప్రాచీన చరిత్ర కలిగిన  శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న  జాతర ఉత్సవాలు శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పూజలతో ముగిసాయి. ఆలయానికి ఉదయం నుండే భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించి  స్వామివారిని దర్శించుకొని తమ మ్రొక్కుల్ని చెల్లించుకున్నారు. రాయికల్, మేడిపెల్లి, సారంగాపూర్, మల్లాపూర్, కొరుట్ల, జగిత్యాల ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తుల సమక్షంలో కన్నుల పండువగా రథోత్సవం సాగింది. స్వామివారిని ప్రత్యేకంగా […]

ప్రపంచస్థాయి మౌలిక వసతుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ : హైదరాబాద్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం రూ.15 వేల కోట్లతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన భవనాన్ని సిఎం రేవంత్ రెడ్డితో కలసి ప్రారంభించిన సందర్బంగా ఆయన ప్రసంగించారు. మెట్రో రైలు విస్తరణ, రీజనల్ రింగురోడ్డు, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, విద్యుత్తు వాహనాల ఉత్పత్తి […]

బాలికల పాఠశాలలో ఘనంగా ఆంగ్ల భాషా దినోత్సవం

రాయికల్ : ఎస్. శ్యామసుందర్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం రోజున సరోజినీ నాయుడు పుట్టినరోజు సందర్భంగా జాతీయ ఆంగ్లభాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఆంగ్లంలో ఉపన్యాస వ్యాసరచన స్టోరీ టెల్లింగ్ చిత్రలేఖనం వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంగ్ల ఉపాధ్యాయులు మండలోజు రవీందర్ మరియు సామల గంగాధర్ మాట్లాడుతూ… సరోజినీ నాయుడు గొప్ప కవిత్రి మరియు స్వతంత్ర సమరయోధురాలు, ఆమెకు చిన్నప్పటినుండే ఆంగ్ల పద్యాలు […]

ఘనంగా ప్రారంభమైన భీమన్న జాతర ఉత్సవాలు

రాయికల్ :   S . Shyamsunder రాయికల్ పట్టణకేంద్రంలో ప్రతీ సంవత్సరం మూడు రోజులపాటు జరిగే శ్రీ భీమేశ్వరస్వామి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి . ఈ సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలు, పూల మాలలతో అందంగా అలంకరించారు.ఉత్సవాలల్లో బాగంగా మొదటి రోజు బుధవారం స్వామివారి కళ్యాణం, రెండవ రోజు గురువారం స్వామి వారి దైవ దర్శనం, అన్న దానం,చివరి రోజు శుక్రవారం స్వామి వారి రథోత్సవం జరుగనుందని ఆలయ ఉత్సవ  నిర్వాహకులు కూనారపు భూమేష్, దేవుని చిన్నరాజం, […]

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే “అన్యమత ప్రచారం నిషేధం” : గ్రామ ప్రజలు

అంబారిపేట (జగిత్యాల ) : మతమార్పిడి పేరుతో ప్రజలకు మభ్యపెడితే కఠినమైన చర్యలు తప్పవు- హిందూ సంఘా నాయకులు వేముల సంతోష్ జగిత్యాల గ్రామీణ మండలం అంబారి పేటలో దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద అన్యమత ప్రచారం నిషేధం సూచిక బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం మా గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం […]