# Tags

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే “అన్యమత ప్రచారం నిషేధం” : గ్రామ ప్రజలు

అంబారిపేట (జగిత్యాల ) : మతమార్పిడి పేరుతో ప్రజలకు మభ్యపెడితే కఠినమైన చర్యలు తప్పవు- హిందూ సంఘా నాయకులు వేముల సంతోష్ జగిత్యాల గ్రామీణ మండలం అంబారి పేటలో దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద అన్యమత ప్రచారం నిషేధం సూచిక బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం మా గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం […]

విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి-ప్రగతి ప్రిన్సిపాల్ బాలె శేఖర

రాయికల్: S. Shyamsunder పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాల 40 వ వార్షికోత్సవ వేడుకలు” ప్రగతి విజయయానం” అనే పేరుతో ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, 40 సంవత్సరాలు విద్యారంగ చరిత్రలో ఎందరో విద్యార్థులను గొప్పవారిగా తీర్చిదిద్దిన ఘనత ప్రగతికి దక్కిందని, ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. చదువుపై మక్కువను ఏర్పర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా ఊరు […]

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిసిన జగిత్యాల పట్టణ ఎంఐఎం పార్టీ నాయకులు..

జగిత్యాల ఫిబ్రవరి 14వ తేదీన రాత్రి షబ్ భరత్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలో ఖబరస్తాన్ లలో పారిశుధ్య పనులను చేపట్టాలని ,ఉస్మాన్ పుర ఖబరస్తాన్ వద్ద ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ ను వేరే చోటికి మార్చాలని కోరుతూ జగిత్యాల పట్టణ MIM పార్టీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారుల దృష్టి కి తీసుకెళ్లి అవసరమైన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ MIM అధ్యక్షులు మహమ్మద్ యూనస్ […]

తెలుగు జాతీయ దినపత్రిక “తెలంగాణ రిపోర్టర్” క్యాలెండర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

మంథని : తెలుగు జాతీయ దినపత్రిక “తెలంగాణ రిపోర్టర్” క్యాలెండర్ ను రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోమవారం మంథని పట్టణం లోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. టీ పి సి సి ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేరియన్ కమిటీ సభ్యులు, న్యాయవాది శశిభూషణ్ కాచే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, వొడ్నల శ్రీనివాస్, పోలు శివ, తెలంగాణ రిపోర్టర్ ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా, రాష్ట్ర […]

షార్ట్ ఫిలిం సందడి

మానకొండూరు (లింగాపూర్): M.Kanakaiah లింగాపూర్ గ్రామంలో షార్ట్ ఫిలిం సందడి మానకొండూరు మండల కేంద్రంలోని లింగాపూర్ గ్రామంలో THE LIFE DEMO షార్ట్ ఫిలిం సందడి ఆదివారం రోజున గ్రామ ప్రజలను ఆకట్టుకున్నాయి FILM  శ్రీను రావు  దర్శకత్వంలో నిర్మించడం జరుగుతుంది , ఇందులో ప్రధాన నటిగా కూచిపూడి & ఫోక్ యాక్టర్ నాగదుర్గ  ,ప్రసాద్ పుదరి, అపర్ణ నటీనటులు తో నిర్మించడం జరుగుతుంది. దీనికి DOP గా కిషన్ నునుగొండ , మాటలు ప్రసాద్ నంగునూరి మాటలతో తెరకెక్కబోతుంది . Sircilla […]

టియూడబ్యూజే హెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగుల రాంగోపాల్

Vemulawada : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సీనియర్ రిపోర్టర్ గంగుల రాంగోపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదివారం టియూడబ్యూజే హెచ్ 143 మహాసభ ను నిర్వహించారు. ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ హాజరయ్యారు. యూనియన్ నూతన కమిటీ లను ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగుల రాంగోపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు‌. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ […]

క్రీడల అభివృద్దికి కృషిఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాయికల్ : S. Shyamsunder క్రీడల అభివృద్దికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్దికి కట్టుబడి పని చేస్తుందని తెలిపారు. బడ్జెట్లో క్రీడలకు ఎక్కువ నిధులను కెటాయించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ క్రీడలు, క్రీడాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. […]

రాయికల్ లో బిజెపి శ్రేణుల సంబరాలు

రాయికల్ : S. Shyamsunder భారతదేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద స్వీట్లను పంచి వేడుకలు నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద బాణాసంచా పేల్చి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మండల ప్రధాన కార్యదర్శి తాజా మాజీ ఎంపిటిసి ఆకుల మహేష్, రాయికల్ పట్టణ ప్రధాన కార్యదర్శి […]

సీనియర్ న్యాయవాది స్వర్గీయ విష్ణుదాస్ శంకర్ రావు కుటుంబానికి శాసనసభ్యులు డా. ఎం.సంజయ్ కుమార్ పరామర్శ

జగిత్యాల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది స్వర్గీయ విష్ణుదాస్ శంకర్రావు సతీమణి శ్రీమతి పద్మబాయి బుధవారం మృతి చెందారు. ఈ సందర్బంలో.. జగిత్యాల శాసనసభ్యులు డా. ఎం. సంజయ్ కుమార్ వారి కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించారు. చిన్న నాటినుండి ఈ కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారమని శాసనసభ్యులు డా.ఎం.సంజయ్ కుమార్ గుర్తుచేసుకున్నారు. వెంట రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ, సీనియర్ పాత్రికేయులు సిరిసిల్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior […]