# Tags

స్వేచ్చాయుత వాతావరణంలో ప్రశాంతంగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ

ప్రతి ఒక్కరి అభిప్రాయాలను నమోదు చేసుకున్నాం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష *ఎన్టిపిసి రెండవ ఫేస్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎన్టిపిసి : ఎన్టిపిసి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పై ప్రజలు అందించిన అభిప్రాయాలను స్వీకరించామని ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని నమోదు చేసి సంబంధిత శాఖకు పంపుతామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష […]

మార్కెట్ చైర్మన్ కు ప్రత్యేక శుభాకాంక్షలు

సికింద్రాబాద్, బోయిన్ పల్లి : బోయిన్ పల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ కు ఇటీవల నూతనంగా ఎన్నికైన చైర్మన్ రాగిరి ఆనంద్ బాబుకు మార్కెట్ కమిషన్ ఏజెంట్ ములుపాల దేవేందర్ తోటి వ్యాపారస్తులతో కలసి చైర్మన్ ఆనంద్ బాబును కలిశారు. ఈ సందర్బంగా చైర్మన్ ఆనంద్ బాబును శాలువతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంలో దేవేందర్ మాట్లాడుతూ.. మార్కెట్ యార్డులో నూతన కమిటీ ఎన్నికైనందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. […]

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య

రాయికల్: S. Shyamsunder ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, విద్యార్థులంతా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని అధ్యాపకులు ప్రచారం నిర్వహించిన సంఘటన ఇది. జగిత్యాల SKNR డిగ్రీ కళాశాల అధ్యాపకులు గురువారం రాయికల్ మండలం ఇటిక్యాల మోడల్ స్కూల్, రాయికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పర్యటించి విద్యార్థులను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని చైతన్యపరిచారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ల్లోనే నాణ్యమైన విద్య […]

సోలార్ స్థలం  పరిశీలన

చిగురుమామిడి మండలం : M.Kanakaiah ఉల్లంపల్లి మరియు కొండాపూర్ గ్రామాల్లో పీఎం(ప్రధాన మంత్రి) కుసుమ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం సోలార్ పవర్ ప్లాంట్ గురించి డి ఆర్ డి ఓ (జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి)  వుప్పుల శ్రీధర్ తహసిల్దార్ ముద్దసాని రమేష్,ఎంపీడీఓ బాసం మధుసూదన్  స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో డీపీఎం చింతల ప్రవీణ్, ఏపీఎం మట్టెల సంపత్, ఆర్ ఐ  రెవెన్యూ పరిశీలకులు  అరుణ్ కుమార్, సర్వేయర్ బాల మురళి కృష్ణ, సీసీ వెంకట మల్లు పాల్గొన్నారు. Sircilla SrinivasSircilla […]

ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ఆపిన ట్రాఫిక్ ఏసీపీ

పెద్దపల్లి జిల్లా: రామగుండం ఎన్టీపీసీలో ప్రజాభిప్రాయ సేకరణ సభకు వెళ్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ఆపిన ట్రాఫిక్ ఏసీపీ జాన్ నర్సింహులు. గొడవ వద్దంటూ ఏసిపి కి సర్దిచెప్పిన తోటి పోలీసులు Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS […]

మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫెరియా fiesta  పేరుతో ప్రదర్శన

కరీంనగర్ : M. Kanakaiah : కరీంనగర్  ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఫెరియా fiesta  పేరుతో ప్రిన్సిపాల్ వరలక్ష్మి అధ్యక్షతన ఎగ్జిబిషన్ నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్ కు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మరియు అడిషనల్ కలెక్టర్ ప్రపూర్ దేశాయ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రదర్శనలను వారు తిలకించి, విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్థానికంగా అన్ని వసతులు, సదుపాయాలతో అనుభవమున్న అధ్యాపకులు గల ప్రభుత్వ డిగ్రీ […]

రాయికల్ మండల ప్రెస్ క్లబ్ జేఏసీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం…

రాయికల్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులుగా వాసరి రవి, ప్రధాన కార్యదర్శి గా కడకుంట్ల జగదీశ్వర్, కోశాధికారిగా మచ్చ శేఖర్, ఉపాధ్యక్షులుగా చింతకుంట సాయికుమార్, నాగిరెడ్డి రఘుపతి, సంయుక్త కార్యదర్శిగా గంగాధర్ సురేష్, సాంస్కృతిక కార్యదర్శిగా ఏద్దండి ముత్యపు రాజు, నిజనిర్ధారణ కమిటీ సభ్యులుగా సింగిడి శంకర్, నాగమల్ల శ్రీకర్, పటేల్ నరేందర్ రెడ్డి, గుర్రాల వేణు, ఎండి ముజాఫర్, బోంగోని శ్రీనివాస్, […]

4 సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించిన సి ఎం రేవంత్ రెడ్డి

నారాయణపేట జిల్లా, కోస్గీ మండలం చంద్రవంచ : ప్రజా పాలనలో భాగంగా రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి నాలుగు నూతన సంక్షేమ కార్యక్రమాలను కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి 76వ భారత గణతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అంకితం చేశారు. జనవరి 26 న బ్యాంకులకు సెలవు రోజు అయినందున అర్థరాత్రి తర్వాత రైతు భరోసా కింద రైతు ఖాతాల్లో ప్రతి […]

గునుకులపల్లిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన అడిషనల్ కలెక్టర్లు

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు… చిగురుమామిడి (ఎం. కనకయ్య) : ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందజేస్తామని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ కుమార్, లక్ష్మి కిరణ్ అన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను మండలంలోని గునుకుల పల్లె గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. […]

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

హైదరాబాద్ : పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రప్రభుత్వం ఏడుగురు తెలుగువారిని వరించిన పద్మ పురస్కారాలు, ఏడుగురికి పద్మ విభూషణ్‌ పురస్కారాలు, 19 మందికి పద్మ భూషణ్‌ అవార్డులు, 113 మందికి పద్మ శ్రీ అవార్డులు నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు AIG హాస్పిటల్స్ అధినేత DR. నాగేశ్వర్ రావుకు పద్మ విభూషణ్ అవార్డు మంద కృష్ణ మాదిగకు పద్మ శ్రీ అవార్డు ప్రకటించిన కేంద్రం Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with […]