# Tags

బాలికల పాఠశాలలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

రాయికల్ : S. శ్యామసుందర్ : బాలికల ఉన్నత పాఠశాల రాయికల్ లో శనివారం జాతీయ ఓటర్ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎన్నికల విధానంపై అవగాహన కోసం పాఠశాలలో నమూనా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తాసిల్దార్ ఎం ఏ ఖయ్యూం విద్యార్థుల చే ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. 18 సంవత్సరాలు నిండిన ముగ్గురు యువకులకు ఓటర్ గుర్తింపు కార్డులను అందజేశారు. మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు […]

IDBI బ్యాంక్ ఆధ్వర్యంలో హై స్కూల్ కు USHA R.O వాటర్ ప్యూరిఫైయర్ అందజేత 

జగిత్యాల: IDBI బ్యాంక్, జగిత్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో జగిత్యాల మండలం చలిగల్, జిల్లా పరిషత్ హైస్కూల్ లో CSR సీడ్ పేరిట ఒక కార్యక్రమం నిర్వహించింది.Hyd-II రీజనల్ హెడ్ డి వెంకటేష్ సూచనల మేరకు శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా IDBI బ్యాంక్ USHA వాటర్ కూలింగ్ సిస్టమ్ (80lts సామర్థ్యం)తో RO వాటర్ ప్యూరిఫైయర్ (40lts/hr కెపాసిటీ)ని పాఠశాలకు అందించింది. Hyd-II రీజినల్ కో-ఆర్డినేటర్ & AGM నరేన్ కందాల ఆధ్వర్యంలో జరిగిన […]

అమెజాన్ కంపెనీతో రూ.60,000 కోట్ల విలువైన అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం

దావోస్ : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో అమెజాన్ (Amazon) కంపెనీతో రూ.60,000 కోట్ల విలువైన అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లొ డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అమెజాన్ (Amazon) సంస్థ ఒప్పందం చేసుకుంది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలోని తెలంగాణ పెవిలీయన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమలు-ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల […]

నిరుద్యోగులకు అండగా ఉండేందుకే ఎమ్మెల్సీగా పోటీ…ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

రాయికల్: S. Shyamsunder • ఉద్యోగ రూపకల్పనలో ముందువరుసలో ఉంటా! • ప్రైవేటు ఉపాధ్యాయులకు హెల్త్ కార్డుల మంజూరికి కృషి. • రాయికల్ పట్టభద్రులతో ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నిరుద్యోగులకు అండగా నిలిచి వారి సమస్యలు పరిష్కరించేందుకే తాను పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి తెలిపారు.  మంగళవారం రాయికల్ మండలంలో  పలువురు పట్టభద్రులను కలిసి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని కోరారు. ఈ […]

ఎస్సారెస్పీ నీటితో చెరువులను నింపాలి :ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఇటిక్యాల రైతుల వినతి

రాయికల్ : ఇటిక్యాల : (ఎస్. శ్యామసుందర్) రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని చింతల చెరువు, లక్ష్మి సాగర్ చెరువుల్లో నీరు అడుగంటిందని, ఎస్ఆర్ఎస్పి నీటితో చెరువులు నింపాలని కోరుతూ ఇటిక్యాల గ్రామ రైతులు సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డిని కలిసి ఒక వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించి నీటి పారుదల శాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఇటిక్యాల గ్రామ రైతుల సాగుకు ఆధారమైన చింతల […]

రోడ్డు భద్రత వారోత్సవాల్లో ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో ర్యాలీ

ఎల్లారెడ్డిపేట : (సంపత్ పంజా): రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో ర్యాలీ అవగాహన Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of […]

గంజాయి,మతుపదార్థాలను తరమి కొట్టడంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి : ఎస్ పి

సిరిసిల్ల : (తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా) సిరిసిల్ల పట్టణం పద్మనాయక ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలపై ,గంజాయి లాంటి మత్తు పదార్థాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేయడంతో పాటు విద్యార్థులకు వాలీబాల్స్ అందజేషి,తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులతో కలసి SAY NO TO DRUGS కి సంబంధించిన పోస్టర్స్ ను ఎస్ఆ పి విష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…విద్యార్థులు గంజాయి, […]

పేరులో సిరి, కాంతులు, కానీ, జీవితంలో ఎదిగేంతవరకు పేదరికం  – చీకట్లు….

పేరులో సిరి, కాంతులు, కానీ, జీవితంలో ఎదిగేంతవరకు పేదరికం  – చీకట్లు…. * కాంతిరేఖలైన ప్రధానోపాధ్యాయుడు, ఆచార్యులు, పూర్వ విద్యార్థులు, ఇంకా ఎందరో…. పేరులో సిరి, కాంతులు, కానీ, జీవితంలో ఎదిగేంతవరకు పేదరికం  – చీకట్లు … కానీ, పేదరికం, చీకట్ల నుండి బయటకు రావడానికి, ఎక్కడో చిన్న కాంతిరేఖలు, పేదరికంనుండి బయటకు రావడానికి సాయం అందిస్తాయి… వెలుగులు నింపడానికి, సిరిని అందించడానికి తోడ్పడతాయి.. ఆ కాంతిరేఖలను సక్రమంగా వినియోగించుకున్నపుడే అవన్నీ సాధ్యమవుతాయి కదా! అందుకే ఆ […]

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు,ఇదొక నిరంతర ప్రక్రియ : రాష్ట్ర మంత్రుల వెల్లడి

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని, ఇదొక నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, జౌళి, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. శనివారం హైదరాబాద్ నుండి నూతన రేషన్ కార్డులు […]

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులకు ST Telemedia సంస్థ ఒప్పందం

సింగపూర్ పర్యటనలో మరో కీలక ఒప్పందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన సందర్భంగా మరో కీలకమైన ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులకు ST Telemedia Global Data Centres India సంస్థ ముందుకు వచ్చింది. ముచ్చర్ల – మీర్ఖాన్‌పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్‌ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ […]