# Tags

బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్

రాయికల్ : ఎస్. శ్యామసుందర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగు జాతి ఉన్నంతవరకు తరతరాలుగా గుర్తిండిపోయే మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని జగిత్యాల నియోజకవర్గం హడ్ హాక్ కమిటీ సభ్యులు సోమనారాయణ రెడ్డి అన్నారు. శనివారం రాయికల్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల తెలుగుదేశం పార్టీ జెండా వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పండ్లు […]

సింగపూర్ లో “మీట్ అండ్ గ్రీట్”-పాల్గొన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

సింగపూర్ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో “మీట్ అండ్ గ్రీట్”-పాల్గొన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అక్కడి తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ముఖ్యమంత్రి వెంట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జయవీర్, హైదరాబాద్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ రోహిణ్ రెడ్డి ఉన్నారు. […]

సింగపూర్‌ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్ తో   ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశం 

సింగపూర్‌ : సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలు, భాగస్వామ్యాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి.  ముఖ్యంగా పట్టణాభివృద్ధి ప్రణాళిలు, మౌలిక సదుపాయాల కల్పన, నీటి వనరులు – నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్లు, తయారీ, పర్యావరణం, స్థిరత్వ, సాంకేతికత సహా వివిధ రంగాలలో […]

పుట్టెడు దుఃఖంలోనూ, సమాజ సేవపై దృష్టి పెట్టిన  ‘తెలంగాణ రిపోర్టర్’ పాత్రికేయుడు

శతాధిక వృద్ధురాలైన తన మాతృమూర్తి లక్ష్మి మృతదేహన్ని వైద్యకళాశాలకు డొనేట్ చేసిన పాత్రికేయుడు, సామాజిక సేవకుడు గొల్లపల్లి  రవీందర్  -పుట్టెడు దుఃఖంలోనూ, సమాజ సేవపై దృష్టి పెట్టిన  ‘తెలంగాణ రిపోర్టర్’ పాత్రికేయుడు గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన నర్సాపురం రవీందర్ ‘తెలంగాణ రిపోర్టర్’ దినపత్రిక పాత్రికేయుడిగా, స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, తోటి వారికి ఆదర్శంగా ఉంటున్నాడు. కేవలం మాటలకు, పత్రికా ప్రకటనలకే పరిమితం కాకుండా, శతాధిక వృద్ధురాలైన తన మాతృమూర్తి […]

తెలంగాణ రైజింగ్ ప్రధాన ఎజెండాగా సింగపూర్ పర్యటనలో సి ఎం. ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

తెలంగాణ రైజింగ్ ప్రధాన ఎజెండాగా సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE Singapore)ను సందర్శించారు. * సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20 కి పైగా విభిన్న డొమైన్‌ల పనితీరును ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పరిశీలించింది. ఆయా రంగాలలో పనిచేస్తున్న నిపుణులు, సిబ్బందితో ముఖ్యమంత్రి మాట్లాడారు. * తెలంగాణలో స్కిల్స్ […]

పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..

ఎల్లారెడ్డిపేట్ : సంపత్ పంజా : శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివరాలు,స్టేషన్ రికార్డ్ లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని,ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. Sircilla SrinivasSircilla Srinivas […]

సింగపూర్‌ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు

సింగపూర్ : సింగపూర్ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో భేటీ అయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, టూరిజం, ఎడ్యు కేషన్ &స్కిల్స్ బిల్డింగ్, ఐటీ పార్క్స్ వంటి అంశాలపై చర్చ… సింగపూర్‌లో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం… సింగపూర్‌ ఐటీఈతో స్కిల్‌ యూనివర్సిటీ ఎంవోయూపాల్గొన్న సీఎం రేవంత్‌, శ్రీధర్‌బాబు, జయేశ్‌ రంజన్.. స్కిల్ వర్సిటీ శిక్షకులకు ట్రైనింగ్ ఇవ్వనున్న ఐటీఈ, ఐటీఈ భాగస్వామ్యంతో అందుబాటులోకి రానున్న […]

హలో మాదిగ చలో జగిత్యాల-ఈ నెల 24 న సన్నాహక సమావేశం

రాయికల్ పట్టణంలోని స్థానిక వీ ఎస్ గార్డెన్ లో ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు దుమల గంగారాం స్థానిక మండల సమావేశం నిర్వహించారు. ఇట్టి సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అణగారిన వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగ సారథ్యంలో వేల గొంతులు లక్ష డప్పు లతో హైదరాబాద్ మహానగరంలో ఫిబ్రవరి 7 న భారీ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి కార్యక్రమానికి వేలాది గా తరలి వచ్చి విజయవంతం చేయడానికి ఈనెల 24న […]

ఘనంగా డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…

హుజురాబాద్: ఎం. కనకయ్య : డా.శ్రీకాంత్ రెడ్డి సేవలు హర్షణీయం .. హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి లాప్రోస్కోపీ సర్జన్, జమ్మికుంట ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ పారుపేల్లి శ్రీకాంత్ రెడ్డి సేవలు పేద ప్రజలు ఎన్నటికి మరువలేనివని తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ పేర్కొన్నారు. బుధవారం డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎస్ఆర్ ఆస్పత్రిలో శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి, పుష్పగుచ్చాలు అందజేసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు […]

బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి 69వ జన్మదిన వేడుకలు

బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి 69వ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గీత భవన్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా రాష్ట్ర కార్యదర్శి దొడ్డే సమ్మయ్య ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాతంగి అశోక్ హాజరై పార్టీ నాయకులూ కార్యకర్తలకు స్వీట్లతో వేడుకలు చేసుకున్నారు… అనంతరం రాష్ట్ర నాయకులూ ,జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కమిటీ తరుపున మాయావతి కి జన్మదిన […]