# Tags

ఇటిక్యాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు

రాయికల్ : S.Shyamsunder : మండలంలోని ఇటిక్యాల గ్రామంలో మకర సంక్రాంతి సందర్భంగా గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో సాయిబాబా మందిర ఆవరణలో ముగ్గుల పోటీలు మరియు గాలిపటాల పోటీలను ఘనంగా నిర్వహించారు.. చిన్నారులంతా అందమైన ముగ్గులు వేస్తూ, పోటా పోటీగా నిలిచారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.. ఈ కార్యక్రమానికి తమ వంతు కృషిచేసిన చందనగిరి మనోహర్, సత్య హాస్పిటల్ డాక్టర్ ఉదయ్ కుమార్, కాటేపల్లి గంగారెడ్డి వారి మనుమరాల్లను శాలవాలతో ఘనంగా సన్మానించారు. […]

పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి

పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి-ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ వాఖ్యలు సరికాదు * కాంగ్రెస్ శ్రేణుల ప్రెస్ మీట్ * పోలీస్ స్టేషన్ లో పిర్యాదు రాయికల్ : (S.Shyamsunder) పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలనీ, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై కౌశిక్ రెడ్డి వాఖ్యలు సరికావని మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షలు కొండపల్లి రవిందర్ రావు అన్నారు. పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ జెఎసి ప్రెస్ క్లబ్ లో సోమవారం ప్రెస్ […]

రాజకీయాలకతీతంగా కలిసి పని చేయాలి: కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్

ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాలకతీతంగా కలిసి పని చేయాలి: కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి వర్యులు బండి సంజయ్ సిరిసిల్ల జిల్లాకు నవోదయ పాఠశాల మంజూరుకు కృషి కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకొవాలి ప్రసాద్ పథకం కింద వేములవాడ ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional […]

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా…ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సందర్శనలో …

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ఎంపీ వంశి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ సింగ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలసి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సందర్శించారు. స్వామి వారికి నిర్వహించిన పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఉదయం 5 గంటలకు ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వైకుంఠ ద్వారాలు […]

ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్, రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తో పాటుగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం వేకువజామునే స్ధానిక నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.అనంతరం స్వామివారి పల్లకి సేవ, పెద్ద సేవలో పాల్గొని […]

అల్ఫోర్స్ స్కూళ్లలో  ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు, మరియు AMOT టాపర్స్ కు సన్మానం

జగిత్యాల అల్ఫోర్స్ శివవీధి, కృష్ణానగర్ స్కూళ్లలో   ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు, మరియు AMOT టాపర్స్ కు సన్మానం సంక్రాంతి పండుగ ఆచారాల సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని మరియు పండుగ పల్లె శోభను పెంపొందిస్తుందని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు.   మల్యాల లోని అల్ఫోర్స్ ఇ- టెక్నో పాఠశాలలో, జగిత్యాల కృష్ణానగర్ లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో మరియు శివవీధిలోని అల్ఫోర్స్ ఇ- టెక్నో పాఠశాలలో  అట్టహాసంగా ఏర్పాటు చేసిన ముందస్తు […]

బిజెపి చిగురుమామిడి మండల అధ్యక్షులుగా పోలోజు సంతోష్ నియామకం

చిగురుమామిడి: (M. Kanakaiah) చిగురుమామిడి మండలం ముదిమానిక్యం గ్రామానికి చెందిన పొలోజు సంతోష్ ను చిగురుమామిడి బీజేపీ పార్టీ మండల అధ్యక్షలుగా నియమిస్తూ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. ఈ సందర్భంగా పోలోజు సంతోష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, […]

ప్రభుత్వం పేదలను ఆదుకుంటుంది : మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట : మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను బుధవారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తహసిల్దార్ రామచంద్రం ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేర బేగం పాల్గొని, లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉందని అన్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట […]

మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాదిలాంటిది జగిత్యాల SKNR ఆర్ట్స్&సైన్స్  కళాశాల : ప్రిన్సిపాల్ డా. అశోక్ 

జగిత్యాల : –విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం… జగిత్యాల పట్టణ మరియు సమీప గ్రామాలలోని గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యలో అవకాశం కల్పించడం, ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దడమే కళాశాల లక్ష్యంగా జిల్లాకేంద్రంలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం తమవంతు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా,  2007లో రెండు PG కోర్సులు MA మరియు M.Com ప్రారంభించబదిన సంగతి […]

మంథని ప్రథమ శాసన సభ్యులు దివంగత గులకోట శ్రీరాములు కుటుంబానికి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పరామర్శ

మంథని ప్రథమ శాసన సభ్యులు దివంగత గులకోట శ్రీరాములు కోడలు రాదమ్మ w/o కీ.శే.గులుకోట శ్రీనివాసులు (న్యాయవాది) సతీమణి ఇటీవల మృతిచెందారు. ఈ సందర్భంలో మంగళవారం మంథనిలో వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పరామర్శించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee […]