# Tags

ఎక్లేసియా మినిస్ట్రీస్ బేతెస్థ ఫుల్ గాస్పల్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

హుజురాబాద్: పట్టణంలోని ఎక్లేసియా మినిస్ట్రీస్ బేతెస్థ ఫుల్ గాస్పల్ చర్చి హుజురాబాద్ సంఘ కాపరి రెవ.డా.డి.డేవిడ్ రాజు ఆధ్వర్యంలో స్థానిక సాయిరూప గార్డెన్స్ లో బుధవారం సాయంత్రం ఘనంగా క్రిస్ట్మస్ వేడుకలు జరిపారు. దాదాపు 500మంది క్రైస్తవులు పాల్గొన్నారు. ముందుగా క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికి కేక్ లు ఇస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం చిన్న, పెద్దలు తేడా లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హుజురాబాద్ మున్సిపల్ చైర్ […]

#BreakingNews భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కన్నుమూత..

ఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు., ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కన్నుమూశారు. కర్ణాటక బెళగావి నుంచి ఢిల్లీకి పయనమైన ఖర్గే, రాహుల్‌ గాంధీ.. ఎయిమ్స్‌కు సోనియా గాంధీ.. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం ఈరోజు (గురువారం) రాత్రి తీవ్రంగా విషమించి, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆయనను హుటాహుటిన ఎయిమ్స్ లో చేర్పించారు. కాగా 2004 నుంచి 2014 వరకు […]

క్రైస్తవ మందిరాలలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్రైస్తవ సోదరీ, సోదరులతో కలిసి శుభాకాంక్షలు మంథని :   బుధవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎరుకలగూడెం బేతేలు గాస్పెల్ ప్రేయర్ మినిస్ట్రీస్ చర్చిమరియు సియేను ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకల్లో…రాష్ట్ర ఐటి,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్రైస్తవ సోదరీ, సోదరులతో కలిసి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.   అలాగే, మంథని పట్టణంలోని క్రైస్తవ మందిరాలలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవులకు […]

ఈ-సేవా కేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి మూల స్వాతి

మంథని : సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ప్రాంగణంలో ఈ-సేవా కేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి మూల స్వాతి రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల్లో ఎంపిక చేసిన 29 కోర్టుల ప్రాంగణంలో కక్షిదారుల మరియు న్యాయవాదుల సౌకర్యార్ధం ఈ-సేవా కేంద్రాలను తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి అలోక్ అధారే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంథని పట్టణంలోని సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ప్రాంగణంలో మంగళవారం ఈ-సేవా […]

ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు :జిల్లా ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా : (సంపత్ పంజ) రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండల పరిధిలోని లింగాన్నపేట(ఎర్రషేలక తండా)లో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన • సుమారు 300 మందికి ఆరోగ్య పరీక్షలు. • ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడానికి కమ్యూనిటి పోలీసింగ్ లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విన్నూత కార్యక్రమాలు చేపట్టడం […]

కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలి…ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి-ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ హుజురాబాద్ 🙁 M.Kanakaiah): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. […]

ఎక్లేసియా మినిస్ట్రీ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు

హుజురాబాద్: (M. Kanakaiah): హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎక్లేసియా మినిస్ట్రీ రెవరెండ్ డాక్టర్ డి డేవిడ్రాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు బుధవారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అంతర్జాతీయ వర్తమాని బిషప్ డేనియల్ డి కళ్యాణపు హాజరై క్రీస్తును గురించి ప్రత్యేక సందేశం అందించారు. ఏసుక్రీస్తు ఒక ప్రాంతము ఒక దేశము వాడు కాదని ప్రపంచ శాంతి దూతగా పాప విముక్తి కోసం సిలువలో ప్రాణ త్యాగం చేసిన గొప్ప […]

ఫార్ములా ఈ-కార్‌ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

హైదరాబాద్‌: హైదరాబాద్ : కేటీఆర్‌తో పాటు ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌పై కేసు.. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్ఎన్‌ రెడ్డి ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. కాగా, అసెంబ్లీ సమావేశల్లో ఉన్న కే టీ ఆర్ మాట్లాడుతూ, తనపై ఏ సీ […]

ప్రత్యేకంగా తమకు ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించాలి-ఎస్సీ కమిషన్ చైర్మన్ డా.జస్టిస్ షమీం అక్తర్ కు వినతి

హుజురాబాద్ : మాల మాదిగలతో కలపకుండా సపరేట్గా ఏర్పాటు చేసి ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించాలని, వెంటనే ఎస్సి ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు ఎస్సీ కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ కి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ.. ఎస్సీ ఉప కులాల్లో మేజర్ కులమైన బేడ బుడగ జంగం […]

వీధి కుక్కలు వెంట పడడంతో రోడ్డు పక్కన డ్రైనేజీలో పడిపోయిన బాలుడు-కాపాడిన మున్సిపల్ మహిళా ఉద్యోగి

కరీంనగర్ :(M. Kanakaiah) కరీంనగర్ లోని డాక్టర్స్ ఏరియా సాయి నగర్ రోడ్ నెంబర్ వన్ లో రోజువారీగా యధావిధిగా సైకిల్ పై స్కూల్ కి వెళ్తున్న విద్యార్థి బబుల్ పై మంగళవారం రోజున ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో విధి కుక్కలు వెంట పడ్డాయి. దీంతో భయానికి గురైన బబుల్ రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ లో పడిపోయాడు. ఆ సమయంలో అటువైపు వెళుతున్న మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగి సుహార్ లత, ఆమె కూతురు […]