# Tags

ముగ్గురు పేద యువతుల పెళ్ళిళ్లకి చేయూతనందించిన భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి

జగిత్యాల: • కొండాపూర్ గ్రామానికి చెందిన “గాజూరి విజయలక్ష్మి – కీ.శే. శ్రీనివాసాచారి” కూతురు “అశ్విని” • రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన “అట్కాపురం రాజన్న – రాజవ్వ” కూతురు “ప్రవళిక“ • జగిత్యాల కు చెందిన “పేరాల గంగాధర్ – రాధ” గారి కూతురు “నిఖిత” అనే ముగ్గురు యువతుల వివాహం ఇటీవల నిశ్చయం అయ్యింది. ఐతే, వారి కుటుంబాలు ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందుల్లో ఉండి, ఎటువంటి ఆధారం లేక పోవడం […]

అడ్లగట్ట గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో AAA ABACUS ఉచిత టీచర్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం

అడ్లగట్ట గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో AAA ABACUS ఉచిత టీచర్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ఆదివారం పొన్నాల గార్డెన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రైవేట్ టీచర్స్ మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ ఒక్కరోజు శిక్షణలో, బేసిక్ ఫండమెంటల్ ఇన్ అబాకస్ మరియు అబాకస్ లెవెల్ వన్ నేర్పించబడింది. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు అత్యద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. శిక్షణ అనంతరం, వారు క్యాలిక్యులేటర్ కంటే వేగంగా లెక్కలు చేసి, “మాకు మేమే నమ్మలేకుండా […]

కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం- మొదటి రోజు ప్రశాంతం 

జగిత్యాల: – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్  రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభం కాగా, మొదటిరోజున రెండు సెషన్స్ లో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని కోరుట్లలో అరుణోదయ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పాటు జగిత్యాల ఎస్ కె ఎన్ ఆర్ కాలేజ్ , జేఎన్టీయూ కళాశాలను ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ బి,సత్య ప్రసాద్ ఆదివారం మధ్యాహ్నం 3 […]

2 కోట్ల 78 లక్షల 10 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ

జగిత్యాల: జిల్లా కేంద్రంలో 2 కోట్ల 78 లక్షల 10 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఆదివారం మధ్యాహ్నం 3గంటల  ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని, 2 కోట్ల 78 లక్షల 10 వేల రూపాయల సీఎం సహాయ […]

ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన MLA డా. సంజయ్ కుమార్ 

రాయికల్ మండలంలో : రాయికల్ మండలం బోర్నపల్లి ,ధర్మాజీపేట గ్రామాలలో 20 లక్షల చొప్పున నిధులతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాల నిర్మాణాలకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో  జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…రోగం వచ్చాక చికిత్స కన్నా రోగం రాకుండా జాగ్రత్తలు ముఖ్యం అనీ,సేవ ద్వారానే వైద్యులకు ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు. సాధారణ ప్రసవాల పట్ల వైద్యులు, ఆశా వర్కర్లు,తల్లి దండ్రులు అవగాహన […]

సారంగపూర్ కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

జగిత్యాల : జిల్లాలోని సారంగపూర్  కస్తూర్బా పాఠశాలను ఆదివారం మధ్యాహ్నం 2-30 గంటల ప్రాంతంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత విద్యార్థులతో మాట్లాడుతూ, సౌకర్యాలు, తదితర అంశాలపై మాట్లాడారు. పెంచిన డైట్ చార్జీలను కస్తూర్బా పాఠశాలలకు వర్తింపజేయకపోవడం బాధాకరం అన్నారు. కస్తూర్బా పాఠశాలలకు కూడా పెంచిన డైట్ చార్జీలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలున్నాయనీ,  విద్యార్థులు  అందరికీ పౌష్టికాహారం […]

పోలీసు శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ : 1107 మంది యువతకు నియామకపత్రాలు అందజేత

జగిత్యాల జిల్లా…. యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్  * 3200 మంది పైగా నిరుద్యోగ యువతి యువకులు హాజరు * ఉద్యోగాలకు ఎంపిక అయన 1107 యువతకు నియామక పత్రాలు అందజేత వృత్తి నైపుణ్యం (స్కిల్ డెవలప్‌మెంట్) పెంచుకుని స్వయం ఉపాధివైపు యువతను తీసుకువెళ్లాలన్న లక్ష్యంతోనే జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెగా  జాబ్ మేళా నిర్వహించామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  అన్నారు.  జగిత్యాల జిల్లా పోలీస్ […]

కరీంనగర్ జర్నలిస్టుల ఆగ్రహం

జర్నలిస్టులపై మోహనబాబు దాడి అమానుషం… కరీంనగర్ జర్నలిస్టుల ఆగ్రహం Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of […]

చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్ : సుదీర్ఘ కాలంగా కొట్లాడుతున్న కేసులో గెలుపొందిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 15 ఏండ్లుగా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ చేస్తున్న మోసాలను బయటపెడ్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దశాబ్దన్నర కాలంగా చెన్నమనేని రమేష్ ప్రభుత్వాన్ని, కోర్టును, వేములవాడ ప్రజలను మోసం చేశాడని తెలిపిన ఆది శ్రీనివాస్ • కోర్టును తప్పుదోవ పట్టించినందుకు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై హైకోర్టు ఆగ్రహం • చెన్నమనేని రమేష్ పిటీషన్ డిస్మిస్ చేసిన […]

తెలంగాణ ఫైబర్ గ్రిడ్ (T-Fiber) సేవలను ప్రారంభించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు 

హైదరాబాద్ : • ఇంటి నుంచే 150 రకాల పౌరసేవలు, ‘మీసేవ యాప్’ సిద్ధం.. • రూ.7,592 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన సంస్థలు • ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభం • ప్రజాపాలన విజయోత్సవాల్లో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందాలు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ (Telangana Fiber Grid) (T-Fiber) సేవలను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం  ప్రారంభించారు. దీని ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 3 […]