# Tags

హెల్పింగ్ హాండ్స్ అధినేత ఓయూ ప్రొఫెసర్ డా.రవీందర్ ఆధ్వర్యములో “ఉన్నత విద్య- జాతీయ,రాష్ట్ర స్థాయి అవకాశాలు” సదస్సు

తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2025 హెల్పింగ్ హాండ్స్ అధినేత ఓయూ ప్రొఫెసర్ డా.రవీందర్ ఆధ్వర్యములో “ఉన్నత విద్య- జాతీయ,రాష్ట్ర స్థాయి అవకాశాలు” సదస్సు దేవి శ్రీ గార్డెన్స్,జగిత్యాల,07-07-2025 సోమవారం రోజున ఉదయం 10 గంటలకు , ఇంటర్, డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు IITs,NITs,IIITs,Central Universities and OU,JNTU H లలో ప్రవేశ పరీక్షలు, ఉన్నత విద్య అవకాశాలు,ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాలు తదితర అంశాల పై *ఎడ్యుకేషనల్ అవేర్నెస్ సెమినార్* కు ముఖ్య అతిధి గా జే న్ టీ […]

మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు

ఆధునిక సాంకేతిక పట్ల విద్యార్థులు అవగాహన కల్గి ఉండాలి…రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు మంథని: ఆధునిక సాంకేతికత పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. శనివారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు […]

అలుపెరుగని బిజెపి నేత ప్రతాప రామకృష్ణన్నకు జన్మదిన శుభాకాంక్షలు

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా) : తుపాకి తూటా లు శరీరాన్ని చీల్చినా, అదరక బెదరక ముందుకు సాగుతున్న ప్రజానేత, “అన్న” అంటే ఆప్యాయంగా పలకరించే రామకృష్ణన్న నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ‘అన్న’కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. – సంపత్ @telanganareporters-com Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, […]

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్,sampath panja): జిల్లాలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల గురుకుల వసతి గృహం,పెద్దూర్ లోని మహాత్మా జ్యోతి భాపూలే వసతి గృహాలు, సిరిసిల్ల పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల వసతి గృహం, తంగళ్ళపల్లిలోని మైనార్టీ బాలికల హాస్టల్, బద్దెనపల్లి, నేరెళ్లలోని బాలికల రెసిడెన్షియల్ విద్యాలయానికి కలెక్టర్ చేరుకొని ముందుగా ఆయా […]

ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు – ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ…

రాజన్న సిరిసిల్ల జిల్లా..(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా ) రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తో సహా ఎల్లారెడ్డిపేట మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రదీప్ కుమార్, రఘు, బాబు పలువురు వైద్యులు వైద్య సేవలు అందిస్తున్న తీరు పట్ల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు ఎంబిబిఎస్ డాక్టర్లు, జనరల్ మెడిసిన్ డాక్టర్, పిల్లల వైద్య నిపుణులు, వీరితో […]

వేద పండితుల మంత్రోచ్చరణలతో ఘనంగా ప్రారంభమైన రుద్ర సహిత శతచండీ యాగము

హైదరాబాద్: హైదరాబాద్ మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీ శారదాచంద్రమౌళీశ్వర రుద్ర సేవాపరిషత్ నిర్వహణలో బుధవారం మల్లాపూర్,హైదరాబాద్ లోని వి.ఎన్.ఆర్. గార్డెన్స్ లో రుద్ర సహిత శతచండీ యాగమును వేద పండితులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఈ  కార్యక్రమంలో హైదరాబాద్ మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి కార్యవర్గం,సభ్యులు, వివిధ ప్రాంతాలనుండి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నెల 6 వరకు రుద్ర సహిత శతచండీ యాగమును వైదికంగా, వేద పండితుల మంత్రోచ్చరణలతో ఘనంగా కొనసాగుతుందని, ప్రతిరోజు పూజా […]

వెల్గటూర్ మండల ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన జక్కుల శ్రీనివాస్

వెల్గటూర్ మండల ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన జక్కుల శ్రీనివాస్ ఇప్పటికే ఎంపీవో గా మండలానికి విశిష్ట సేవలందించిన జక్కుల శ్రీనివాస్ Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant […]

త్రిశక్తి మాత ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారికి లక్ష పుష్పార్చన

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గణేశ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత దేవాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు నిరహిస్తున్నారు. ఇందులో భాగంగా వారాహి మాత కు మంగళవారం రాత్రి లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో 9 రోజులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ అని ఈ వారాహి దేవిని పూజిస్తే భక్తులు శత్రువుల నుండి రక్షణ పొందుతారని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. నవరాత్రులు జూన్ 26 నుండి […]

స్టైపెండ్ ‌సొమ్ము కోసం చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్ హౌస్ సర్జన్ విద్యార్థుల నిరసన 

కరీంనగర్: చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్ యాజమాన్యం మెడికో ఇంటర్న్‌లకు (హౌస్ సర్జన్ విద్యార్థులకు) గత రెండు నెలలుగా స్టైపెండ్ ‌సొమ్ము చెల్లించకపోవడంతో మంగళవారం ఉదయం11 గంటలనుండి అకస్మాతుగా కళాశాల ప్రధాన ద్వారం ముందు బైఠాయించి ఇంటర్న్ వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. అన్ని OPDలు, వార్డువర్క్ మరియు వివిధ వైద్య సేవలను నిలిపి వేశారు. ఈ మేరకు కళాశాల యాజమాన్యంకు ఒక వినతి పత్రం అందజేశారు. చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇంటర్న్‌లమైన తాము, […]

జర్నలిస్టుల పిల్లలకు వంద శాతం ఫీజు రాయితీ ఇవ్వాలి: TUWJ H-143 రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా

రాజన్న సిరిసిల్ల జిల్లా : (సంపత్ పంజా): నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని కల్పించాలని (టియుడబ్ల్యూజే హెచ్ 143 ) తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా కోరారు. ఈ మేరకు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ను కలిసి వినతి పత్రం […]