హుస్సేన్సాగర్ గగనతలంలో #IAF విన్యాసాలు-వీక్షించిన సీఎం, మంత్రులు, అధికారులు
హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్సాగర్ గగనతలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ #IAF విన్యాసాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి వీక్షించారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూర్యకిరణ్ ఎరోబాటిక్ టీమ్ అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించింది. తొమ్మిది జెట్ విమానాలతో నిర్వహించిన విన్యాసాలు సర్వత్రా నగర ప్రజలను అలరించాయి. ట్యాంక్బండ్ నుంచి ముఖ్యమంత్రి , ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ విన్యాసాలను వీక్షించగా, ట్యాంక్బండ్తో పాటు […]