# Tags

తెలంగాణ పోలీసులు క్రమశిక్షణకు మారుపేరు : మంత్రి శ్రీధర్ బాబు

సంగారెడ్డి జిల్లా, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(SPF)శిక్షణ కేంద్రం : తెలంగాణ పోలీసులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ స్పెషల్ ప్రొటె క్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) శిక్షణ కేంద్రంలో 225 మంది కాని స్టేబుళ్లు 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని బయటికి వెళ్తున్న సందర్భంగా పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి నుంచి మంత్రి శ్రీధర్ బాబు గౌరవ […]

మొబైల్ బిల్లు బకాయిపై షార్జా ఎయిర్ పోర్ట్ లో ఒకరి అరెస్ట్ – విడుదల చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి

◉ సిమ్ కార్డు కేసులో ఇరుక్కున్న గల్ఫ్ కార్మికుడు ◉ గల్ఫ్ జైలు నుంచి విడుదల చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి ◉ ఉచిత న్యాయ సహాయం కోసం అడ్వొకేట్ ను నియమించాలని విజ్ఞప్తి జగిత్యాల జిల్లా : పెగడపల్లి మండలం నంచెర్ల గ్రామానికి చెందిన సుంకరి శ్రీధర్ ఈనెల 17న హైదరాబాద్ కు వచ్చే క్రమంలో యూఏఈ దేశంలోని షార్జా ఏర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ పోలీసులు అరెస్టు చేసిన సంఘటన జరిగింది. ప్రభుత్వం […]

‘బన్యన్ నేషన్’ రూ. 200 కోట్లతో విస్తరణ :మంత్రి శ్రీధర్ బాబు

* మరో 500 మందికి ఉద్యోగావకాశాలు : మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల సమావేశం హైదరాబాద్: ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమతో సర్క్యులర్ ఎకానమీకి తోడ్పడుతున్న అంకుర సంస్థ ‘బన్యన్ నేషన్’ తెలంగా ణలో రూ.200 కోట్ల పెట్టుబడితో భారీ విస్తరణ చేపట్టేందుకు ముందు కొచ్చింది. గురువారం సచివాలయంలో సంస్థ ప్రతినిధులు ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. అనంతరం వారితో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ‘ప్రస్తుతం […]

అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు ‘ధరణి’ పవర్స్‌..సర్క్యులర్‌ జారీ చేసిన సీసీఎల్‌ఏ

అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు ‘ధరణి’ పవర్స్‌..!! సర్క్యులర్‌ జారీ చేసిన సీసీఎల్‌ఏ హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌కు వచ్చిన వివిధ కేటగిరీల పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా వాటికి తుది ఆమోదం తెలిపే అధికారాలను అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ భూపరిపాలన విభాగం చీఫ్‌ కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌మిట్టల్‌ ఈ నెల 26న సర్క్యులర్‌ జారీచేశారు. ధరణి కమిటీ సిఫారసుల అమల్లో భాగంగా ఈ చర్యలు […]

గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ

Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.

నకిలీ వైద్యులు, అర్హత లేని వైద్యంపై టీజీఎంసి కొరడా

వేములవాడ సిరిసిల్లల్లో పలు క్లినిక్స్ పై టీజీఎంసీ బృందం తనిఖీలు… (రిపోర్టర్, సంపత్ పంజ): రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణా వైద్య మండలి చైర్మన్ డా మహేష్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య ఆదేశాల మేరకు సభ్యులు డాక్టర్ బండారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలోని యాంటీ క్వేకరి బృందం పలు వైద్యుల సెంటర్స్ పై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో… సిరిసిల్లలోని గాంధీ గోపాలరావు నగర్ కి చెందిన బాబా క్లినిక్ నిర్వహిస్తున్న మాదాసు లక్ష్మణ్, పోతుగల్ […]

మైనర్ బాలికను వేధించిన పొక్సో కేసులో ఆరుగురు నిందితులకు శిక్ష -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

(తెలంగాణ రిపోర్టర్): మైనర్ బాలికను వేధించిన పొక్సో కేసులో ఆరుగురు నిందితులకు ఏడాది జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 1000 రూ.ల జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా జడ్జి ( ఇన్చార్జి పొక్సో కోర్టు) ఎన్. ప్రేమలత సోమవారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. 2018 సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన వేములవాడకు చెందిన బాలికను ఆమె ఇంటి దగ్గరలో వుండే దొమ్మటి ఆనంద్, గొల్లపల్లి శశి, పబ్బ రాజేష్, […]

గల్ఫ్ మృతుల వారసులకు ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

జగిత్యాల జిల్లా కొడిమ్యాల: (నర్రా రాజేందర్): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఇద్దరు గల్ఫ్ మృతుల ఇళ్లను సోమవారం సందర్శించిన  చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గల్ఫ్ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు (ప్రొసీడింగ్స్) అందజేశారు. త్వరలో వీరి బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వ ట్రెజరీ ద్వారా సొమ్ము నేరుగా జమ అవుతుంది.  డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామానికి  చెందిన యదరవేణి రవీందర్ మార్చి 27న దుబాయిలో మరణించగా అతని భార్య మౌనికకు, […]

వినియోగదారుల ఆర్థిక ప్రగతికి చేయూతనిస్తున్న గాయత్రి బ్యాంకు సేవలపట్ల మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హర్షం

-మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 50వ శాఖను ప్రారంభించిన కలెక్టర్ కుమార్ దీపక్ IAS అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ, వినియోగదారుల ఆర్థిక ప్రగతికి చేయూతనిస్తున్న ది గాయత్రి బ్యాంకు అందిస్తున్న సేవలపట్ల మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హర్షం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 50వ శాఖను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ప్రారంభించారు. ఈ […]

అభివృద్ధికి అడ్డుగోడలా ఎమ్మెల్యే నిలుస్తున్నారు:కామారెడ్డి డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ఆరోపణ

కామారెడ్డి, (తెలంగాణ రిపోర్టర్): అభివృద్ధికి అడ్డుగోడలా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నిలుస్తున్నారని కామారెడ్డి డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ఆరోపించారు.పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం లో మాట్లాడుతూ…అన్ని వసతులు ఉన్న కామారెడ్డి నియోజకవర్గానికి రావలసిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జుక్కల్ కి తరలి వెళ్ళిపోయిందని,రాష్ట్రంలో 13 నర్సింగ్ కాలేజీలు రాగా కామారెడ్డికి ఎమ్మెల్యే వైఖరి వల్ల రాలేదు అని విమర్శలు చేశారు. […]