సన్న రకం వరిధాన్యంకు 500 రూ. బోనస్ అందజేతపై రైతుల హర్షం-ప్రభుత్వానికి రైతుల కృతజ్ఞతలు
సన్న రకం వరిధాన్యంకు 500 రూ. బోనస్ అందజేతపై రైతుల హర్షం-ప్రభుత్వానికి రైతుల కృతజ్ఞతలు -ప్రభుత్వ నిర్ణయంతో సన్నరకం ధాన్యంకుఎకరానికి కనీసం 12,500 రూ. అదనపు లాభం అంటున్న రైతులు -జిల్లా వ్యాప్తంగా రైతుల హర్షం -జిల్లా సహకార శాఖ ద్వారా రూ. 60 లక్షల విలువగల 2590 క్వింటాల్ల సన్నరకం వరి ధాన్యం కొనుగోలు: జిల్లా సహకార శాఖ అధికారి సీ హెచ్. మనోజ్ కుమార్ సన్న రకం వరిధాన్యంకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు మద్దతు […]