# Tags

సన్న రకం వరిధాన్యంకు 500 రూ. బోనస్ అందజేతపై రైతుల హర్షం-ప్రభుత్వానికి రైతుల కృతజ్ఞతలు

సన్న రకం వరిధాన్యంకు 500 రూ. బోనస్ అందజేతపై రైతుల హర్షం-ప్రభుత్వానికి రైతుల కృతజ్ఞతలు -ప్రభుత్వ నిర్ణయంతో సన్నరకం ధాన్యంకుఎకరానికి కనీసం 12,500 రూ. అదనపు లాభం అంటున్న రైతులు -జిల్లా వ్యాప్తంగా రైతుల హర్షం -జిల్లా సహకార శాఖ ద్వారా రూ. 60 లక్షల విలువగల 2590 క్వింటాల్ల సన్నరకం వరి ధాన్యం కొనుగోలు: జిల్లా సహకార శాఖ అధికారి సీ హెచ్. మనోజ్ కుమార్ సన్న రకం వరిధాన్యంకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు మద్దతు […]

రైతు ఖాతాలలో సన్న వడ్లకు 500రూ.బోనస్ -రైతుల సంబరాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు చేసిన రైతు ఖాతాలలో సన్న వడ్లకు 500 రూ. బోనస్ పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపు కుంటున్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ వద్ద టపాసులు కాల్చి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ […]

ప్రజల ఆశీస్సులతో ప్రజా సంక్షేమపథకాల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు :మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం మా ధ్యేయం -ప్రజల ఆశీస్సులతో ప్రజా సంక్షేమపథకాల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధర్మపురి, జగిత్యాల జిల్లా : ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజా సంక్షేమపథకాల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుంటే ప్రతిపక్షాలు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు […]

ప్రమాదవశాత్తు కారు దగ్ధం – మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది…

(తెలంగాణ రిపోర్టర్) కామారెడ్డిలోని అశోక్ నగర్ కాలనీలో బాలెనో కార్ రాత్రి ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురైంది. వెంటనే గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఇంటిముందు పార్కింగ్ చేసి ఉన్నా కారు ప్రమాదానికి గురికావడంకు గల కారణాలు పరిశీలిస్తున్నారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి వెంటనే చేరుకుని మంటలార్పడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist […]

శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో రఘువంశీ ఏరోస్పేస్ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు శంఖుస్థాపన

శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో రఘువంశీ ఏరోస్పేస్ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…రఘువంశీ ఏరోస్పేస్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. రూ.300 కోట్లతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ కర్మాగారం రానున్న మూడేళ్లలో 1200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రెండు వేల కోట్ల విలువైన ఆర్డర్‌లకు సంబంధించిన పరికరాలను ఈ కొత్త సదుపాయంలో తయారు […]

మక్ష్ (MAKSH) గ్లోబల్ ఫౌండేషన్ అవార్డునందుకున్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత డా.సాజిదాఖాన్

హైదరాబాద్ :మక్ష్ (MAKSH) గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు మరియు అవార్డులను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి .ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలంగాణ మాజీ స్పీకర్ S. మధుసూధనా చారి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మొట్టమొదటి మహిళా ఆడియో ఇంజనీర్ కుమారి డా. సాజిదా ఖాన్, ప్రముఖ జానపద గాయకుడు ప్రణయ్ కుమార్ తో పాటుగా వరుణ్ యలమంచిలి మరియు దినేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, […]

సాధారణ ప్రసవాలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలి… జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..

( తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా .. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం వసంతరావు రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ .ఎస్. డాక్టర్ రజిత సాధారణ ప్రసవా లు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలని చీర్లవంచ మరియు విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మండల వైద్యాధికారులతో మరియు వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినారు. మండల ఆరోగ్య ఉప ఆరోగ్య కేంద్రాలలో […]

వివేకానంద మినీ స్టేడియంలో జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవం-ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జిల్లా కేంద్రంలో వివేకానంద మినీ స్టేడియంలో జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవం – ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలోవచ్చే డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ క్రీడా పోటీలను గురువారం మధ్యాహ్నం 12-30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ […]

ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా తెలంగాణను చూసి కాపీ కొట్టాల్సిందే:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

“రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు లభించాలంటే పరిశ్రమలు స్థాపించాలి. అవసరమైన చోట భూ సేకరణ జరగాల్సిందే. అయితే, భూమి రైతుల ఆత్మగౌరవంతో ముడివడి ఉంటుంది. భూ సేకరణ చట్టం ప్రకారం తగిన పరిహారం ఇవ్వలేని పరిస్థితి ఉన్నందున, భూ సేకరణ చేసే ప్రాంతాల్లో భూముల విలువ మూడింతలు పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి, కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. * రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గుడి చెరువు […]

రైస్ మిల్లులను తనిఖీ చేస్తున్న పొల్యూషన్ అధికారులు

మానకొండూర్ : మండల కేంద్రంలోని సదాశివపల్లి స్టేజి సమీపంలో ఉన్నటువంటి రైస్ మిల్ యజమాన్యాలు ఇష్టానుసారంగా మిల్లులను నడుపుతున్నారు మిల్లుల చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు ఎన్నో రకాలుగా అనారోగ్యాలు కు గురవుతున్నారు వారి ఇండ్లలో అనేకమైన దుమ్ము ధూళి రావడంతో ప్రతిరోజు నరకయాతన అనుభవిస్తున్నారు అయినప్పటికీ రైస్ మిల్ ఓనర్లు కు కాలనీ ప్రజలను ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా నేషనల్ హైవే మధ్యలో ఉన్నప్పటికీ హైవేపై ప్రయాణిస్తున్న బాటసారిలకు దుమ్ము ధూళి కండ్ల లో […]