# Tags

వరంగల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్

వరంగల్ : ఇవాళ ఉక్కు మహిళ ఇందిరమ్మ 107వ జయంతి సందర్భంగా వారికి నివాళులు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకు అంకితం. ఈ అడబిడ్డలు మనసు నిండుగా నన్ను ఆశీర్వదించడం వల్లే ఇవాళ ఈ స్థానంలో ఉన్నా. ఓరుగల్లు ఆడబిడ్డలకు మంత్రివర్గంలో ప్రముఖ స్థానం కల్పించాం… పాలకుర్తిలో ఒక రాక్షసుడిని ఓడించి పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరేసింది మన ఆడబిడ్డనే రాష్ట్ర ప్రభుత్వ […]

పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటాం:జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

మానకొండూర్ : (కనకయ్య ముడికే) మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా జీవిస్తామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.మంగళవారం మానకొండూరు మండల కేంద్రంలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయిలు హాజరైనారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… విద్యార్థులు మరుగుదొడ్లను వాడేలా వారి పరిసరాల ప్రాంతాలలో సైతం వాడుకునేలా […]

ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా.. అధికారులకు, సిబ్బందికి బందోబస్తు సందర్భంగా పూర్తి వివరాలతో దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. బుధవారం రోజున జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 1100 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడo జరిగిందని ఎస్పీ తెలిపారు.వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో బందోబస్తుకి వచ్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి బందోబస్తులో భాగంగా చేపట్టవలసిన విధులపై దిశానిర్దేశం చేసిన ఎస్ పి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి […]

సీఎం సభను విజయవంతం చేయండి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

(తెలంగాణ రిపోర్టర్): బుధవారం 20న వేములవాడ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలిరావాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే, రాజన్న సిరిసిల్ల డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. గల్ఫ్ లో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం అందించడం. చేనేత కార్మికుల కోసం యారన్ డిపో మరియు జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవం. 126 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం.. మిడ్ మానేర్ భూనిర్వాసితుల కోసం 4,696 […]

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధిపనులకు రూ.127.65 కోట్లు మంజూరు

హైదారాబాద్ : వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రూ.127.65 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ.47.85 కోట్లు, మూలవాగులోని బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్‌లైన్‌ నిర్మాణానికి రూ.3.8 కోట్లు విడుదల….ఉత్తర్వులు జారీ Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist […]

సీఎం రాకకు ముమ్మర ఏర్పాట్లు-వేములవాడలో వేగంగా సిద్ధమవుతున్న సభాప్రాంగణం

ఉదయం 09.15 గంటలకు జిల్లా పర్యటన మధ్యాహ్నం 01.40 గంటల వరకు రాజన్న సిరిసిల్ల (సంపత్ panja): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకకు వేములవాడ పట్టణంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 20 వ తేదీన బుధవారం ఉదయం 09.15 గంటలకు జిల్లా పర్యటన మొదలై, మధ్యాహ్నం 01.40 గంటల వరకు కొనసాగనుంది.ముందుగా శ్రీ రాజ రాజేశ్వరస్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఆలయంలోని కార్యాలయంలో అభివృద్ది పనులు ఇతర అంశాలపై అధికారులతో చరించనున్నారు.• అక్కడి నుంచి […]

పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్ద

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజ): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన కొండా ఆంజనేయులు గౌడ్ ఆర్థిక సహాయంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లి లోని పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరము డాక్టర్ ఆంజనేయులు ఇలాగే పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్దను అందిస్తూ వస్తున్నారు.ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు .ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మరియు అమ్మ ఆదర్శ […]

వైవిధ్యమైన కవితల సమాహారం “హృదయ విరులు”-కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు నాళేశ్వరం శంకరం

కరీంనగర్, నవంబర్ 17 భిన్నమైన అంశాలతో, వైవిధ్యమైన కవితలతో కూడినది హృదయ విరులు కవితా సంపుటియని కేంద్ర సాహిత్య అకాడమీ అడ్వైజరీ బోర్డు సభ్యులు, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నాళేశ్వరం శంకరం అన్నారు.భవానీ సాహిత్య వేదికపై వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన ఆదివారం రోజున స్థానిక ఫిలిం భవన్ లో జరిగిన సాహిత్య సభకు ముఖ్య అతిథిగా హాజరై వర్ధమాన కవయిత్రి మాంకాలి సుగుణ రచించిన హృదయ విరులు కవితా సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన […]

గ్రూప్ – 3 పరీక్ష కు పటిష్ట బందోబస్తు – జిల్లా అదనపు ఎస్పీ భీమ్ రావు

జగిత్యాల జిల్లా…. ఆదివారం, సోమవారం నిర్వహించే గ్రూప్- 3 పరీక్షల సందర్భంగా పరీక్ష జరిగే కేంద్రాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అదనపు ఎస్పీ భీమ్ రావు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో సిబ్బందికి చేయవలసిన విధులపై ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య గ్రూప్ -3 పరీక్షను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. […]

గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ చర్యలు-34 కేంద్రాలలో 10,656 మంది అభ్యర్థులు:కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల : 34 కేంద్రాలలో 10 వేల 656 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు 17న రెండు సెషన్స్, 18న ఉదయం గ్రూప్ -3 పరీక్షల నిర్వహణ జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ జిల్లాలో ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్ -3 పరీక్షలు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ బి సత్య ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, రూట్ అధికారులు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లకు […]