# Tags

తెలంగాణ ప్రతిభా స్పూర్తి పురస్కారం అందుకున్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత, దేశంలో మొదటి ఆడియో ఇంజనీర్ కుమారి డా.సాజిదా ఖాన్ 

తెలంగాణ ప్రతిభా స్పూర్తి పురస్కారం అందుకున్న భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత, దేశంలో మొదటి ఆడియో ఇంజనీర్ కుమారి డాక్టర్ సాజిదా ఖాన్  జగిత్యాల : తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, జగిత్యాల యునైటెడ్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 50 మంది ప్రముఖులకు జిల్లా కేంద్రం లోని ఏఆర్ గార్డెన్స్లో శనివారం తెలంగాణ ప్రతిభా స్పూర్తి పురస్కారాలు ప్రధానం చేశారు.యునైటెడ్ సొసైటీ చీఫ్ ఆర్గనైజర్ మహమూద్ అలీ అఫ్సర్,  చీఫ్ […]

కర్ర సాముతో ఆత్మరక్షణ-హెల్పింగ్ హార్ట్స్ వ్యవస్థాకులు కె. పున్నంచందర్

(తెలంగాణ రిపోర్టర్)రాజన్న సిరిసిల్ల జిల్లా…. సంపత్ కుమార్ పంజ…. హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ కళాశాల మైదానంలో రెండవ విడత కర్ర సాము శిక్షణ శిబిరం ప్రారంభించినట్లు హెల్పింగ్ హార్ట్స్ వ్యవస్థాకులు కె. పున్నంచందర్ తెలిపారు.ఈ సందర్భంగా పున్నంచందర్ మాట్లాడుతు మహిళల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు కర్ర సాము శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు.బాలికలు, మహిళల్లో ఆత్మరక్షణ తో పాటు ఆత్మవిశ్వాసం, మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందుతుందని అన్నారు.నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను […]

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు..

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ panja): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాజన్న ఆలయం ముందు ఘనంగా నిర్వహించారు..ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక నాయకులతో కలసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో 55 కోడెలను కట్టేసి కోడె మొక్కలు చెల్లించి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం కేక్ […]

జిల్లాలో నిషేధిత గుడుంబా స్థావరాలపై ఏకకాలంలో ఆకస్మిక దాడులు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజ) రాజన్న సిరిసిల్ల జిల్లా…. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించి 43 లీటర్ల జాగిరి నేలమట్టం చేయడం జరిగింది.18 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని,12 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ….ప్రభుత్వ నిషేధిత నాటుసారా తయారు చేయడమనేది చట్ట వ్యతిరేకమైన చర్య, గుడుంబా తాగడం అనేది ఆరోగ్యానికి చాలా హానికరం అని, అది తయారు చేసే విధానం నిబంధనలకు […]

ప్రగతి ప్రణాళికల రూపకల్పన కోసం సమగ్ర సర్వే : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని, • సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి • నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలి • సహకార కేంద్ర బ్యాంక్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు ప్రజల అభివృద్ధి , సంక్షేమానికి ప్రభుత్వం ప్రగతి ప్రణాళికల రూపకల్పన కోసం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు […]

శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల పత్రిక ఆవిష్కరణ

బాలాలయంలో ఆవిష్కరించిన ఆలయ కమిటీ… ఎల్లారెడ్డిపేట :(తెలంగాణ రిపోర్టర్, sampath.p) కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ పత్రికను ఆవిష్కరించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. […]

అన్ని వర్గాల ప్రజలతో బీజేపీ సభ్యత్వం చేయించాలి: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్, ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి…… (తెలంగాణ రిపోర్టర్) భారతీయ జనతా పార్టీ సంస్తాగత ఎన్నికల సమావేశం బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కామారెడ్డి సంస్థాగత ఎన్నికల పర్యవేక్షణ అధికారి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్ మాట్లాడుతూ… బీజేపీ దేశ వ్యాప్తంగా సంస్తగత మార్పుల్లో భాగంగా ఈ నెల 15 నుండి బీజేపీ బూత్ కమిటీల ఎన్నికలు నిర్వహించనున్నమని 100 సభ్యత్వాలు జరిగిన బూత్ లోనే ఎన్నికలు ఉంటాయనీ అన్నారు. కావున […]

షాట్ సర్క్యూట్ వల్ల గుడిసె దగ్ధం మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది

కామారెడ్డి:(తెలంగాణ రిపోర్టర్) కామారెడ్డిలోని గోసంగి కాలనీలో షాట్ సర్క్యూట్ ఏర్పడి గుడిసె దగ్ధం కావడం జరిగింది. లక్ష్మీ నరసింహులు గోసంగి సంఘ అధ్యక్షుడు వెంటనే స్పందించి, ఇంటిలోఉన్న వారందరినీ బయటకు తీసుకువచ్చి కాపాడడం జరిగింది. వెంటనే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయగా, ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడం జరిగింది. ప్రభుత్వం వీరికి తగిన ఆర్థిక సాయం అందించాలని సంఘం అధ్యక్షులు, కాలనీ వాసులు కోరారు.. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist […]

జితేందర్ రెడ్డి జీవితం స్పూర్తిదాయకంగా మారుతుంది :జితేందర్ రెడ్డి సినిమా నిర్మాత ముదిగంటి రవీందర్ రెడ్డి

జితేందర్ రెడ్డి లాంటి త్యాగశీలి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమాలో తనకు అవకాశం రావడం గొప్ప అదృష్టం…. -హీరో రాకేష్…. జగిత్యాల నవంబర్ 5 జితేందర్ రెడ్డి మూవీ రిలీజ్ తర్వాత ప్రతీ ఒక్కరికి అతడి జీవితం స్పూర్తిదాయకంగా మారుతుందని, సమాజానికి ఆయన చేసిన సేవ గుర్తుండిపోతుందని జితేందర్ రెడ్డి సినిమా నిర్మాత ముదిగంటి రవీందర్ రెడ్డి అన్నారు. జితేందర్ రెడ్డి సినిమా ప్రివ్యూ షోను స్థానిక బాలాజీ థియేటర్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సినిమా […]

ముదుగంటి జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా జితేందర్ రెడ్డి సినిమా ప్రివ్యూ షో సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ

జగిత్యాల : నక్సల్స్ తూటాలకు బలైన ముదుగంటి జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా జితేందర్ రెడ్డి సినిమా ప్రివ్యూ షో సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ – పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు జగిత్యాల ప్రాంతానికి చెందిన నాటి ఏబివిపి నాయకుడు, ప్రముఖ ఆర్ ఎస్ ఎస్ నేత స్వర్గీయ ముదుగంటి మల్లారెడ్డి కుమారుడు, నాలుగు దశాబ్దాల క్రితం నక్సల్స్ తూటాలకు బలైన ముదుగంటి జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించిన జితేందర్ రెడ్డి తెలుగు సినిమా […]