తెలంగాణ ప్రతిభా స్పూర్తి పురస్కారం అందుకున్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత, దేశంలో మొదటి ఆడియో ఇంజనీర్ కుమారి డా.సాజిదా ఖాన్
తెలంగాణ ప్రతిభా స్పూర్తి పురస్కారం అందుకున్న భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత, దేశంలో మొదటి ఆడియో ఇంజనీర్ కుమారి డాక్టర్ సాజిదా ఖాన్ జగిత్యాల : తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, జగిత్యాల యునైటెడ్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 50 మంది ప్రముఖులకు జిల్లా కేంద్రం లోని ఏఆర్ గార్డెన్స్లో శనివారం తెలంగాణ ప్రతిభా స్పూర్తి పురస్కారాలు ప్రధానం చేశారు.యునైటెడ్ సొసైటీ చీఫ్ ఆర్గనైజర్ మహమూద్ అలీ అఫ్సర్, చీఫ్ […]