# Tags

ఉత్తమ డాక్టర్లుగా ఎదిగి జిల్లా వైద్య కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు…. (తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా… సోమవారం రోజున సిరిసిల్ల పట్టణ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మహిళల రక్షణ,ఈవ్ టీజింగ్,ర్యాగింగ్, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై విద్యార్థిని విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….విద్యార్థిని విద్యార్థులు ర్యాగింగ్, గంజాయి, డ్రగ్స్ లాంటి చెడు వ్యసనాలకు […]

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి…

(తెలంగాణ రిపోర్టర్ )రాజన్న సిరిసిల్ల జిల్లా…(sampath panja) వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, స్టేషన్ రికార్డ్స్ ,వర్టికల్స్ అమలు తీరు,స్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల సి.డి ఫైల్స్ లను తనిఖీ చేసి స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ….పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల […]

వరదవెల్లిలో బోట్ సేవలు అందుబాటులోకి..కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్

వేములవాడ :(తెలంగాణ రిపోర్టర్ ) బోయినిపల్లి మండలం వరదవెల్లిలోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు బోట్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బోయినిపల్లి మండలం వరదవెల్లి విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థానిక గ్రామ దేవత పోచమ్మ తల్లిని సోమవారం దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి బోట్ సేవలను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ తోపాటు స్వయంగా బోట్ లో […]

పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంబించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,జిల్లా కలెక్టర్

(తెలంగాణ రిపోర్టర్ ):రాజన్న సిరిసిల్ల జిల్లా…. (సంపత్ కుమార్ పంజ) రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని పత్తి రైతులు ఆర్థికంగా బలపడాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి, సంకేపల్లి, కోనరావు పేట మండలం సుద్దాలలో ఏర్పాటుచేసిన సి.సి.ఐ. పత్తి కొనుగోలు కేంద్రాలను ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ […]

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా: ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంబీరావుపేట మండలాలు ప్రారంభించిన కలెక్టర్, అదనపు కలెక్టర్ ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లోని పలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదివారం ప్రారంభించారు. ఆయా కొనుగోలు కేంద్రాలు ధాన్యం సేకరణ వేగవంతంగా చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులను కొనుగోలు కేంద్ర నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years […]

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న రథం…

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డి పేట్: కార్తిక పౌర్ణమి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బ్రహ్మోత్సవాలు ఈనెల 12 నుంచి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆలయ కమిటీ అధ్యక్షులు గడ్డం జితేందర్, ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, మాజీ ఆలయ కమిటీ అధ్యక్షులు మేగి నరసయ్య, గడ్డం కిషన్, రేసు శంకర్, గడ్డం కరుణాకర్, ఈసారి కిరణ్, రేస్ మనోజ్, కొత్త అరుణ్,పుల్లయ్యగారి తిరుపతి, అల్లం శ్రీకర్ తదితరులు కలిసి రథంను బయటకు తీసుకువచ్చారు. […]

దీపావళి వేడుకల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

కార్యాలయ సిబ్బంది, వృద్ధులతో టపాకాయలు కాల్చిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.. (తెలంగాణ రిపోర్టర్): రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సిబ్బంది, మండెపల్లిలోని వృద్ధాశ్రమంలో గురువారం దీపావళి వేడుకల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా తన క్యాంప్ కార్యాలయ సిబ్బందితో టపాకాయలు కాల్చి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కలెక్టర్ తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని ప్రభుత్వ వృద్ధాశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వృద్ధులతో దీపావళి వేడుకలు […]

డాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల.. సిఎం చేయూతతో నెరవేరనుంది

హైదారాబాద్ : డాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల నెరవేరనుంది. ఎంబీబీఎస్‌లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సాయి శ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని సాయిశ్రద్ధ నీట్‌లో ఎస్టీ విభాగంలో 103వ ర్యాంకు సాధించారు. మంచి ర్యాంకుతో సీటు సాధించినా ఫీజు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం […]

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేనికి నరేందర్ రెడ్డి వినతి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేనికి నరేందర్ రెడ్డి వినతి.. రానున్న పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అల్ఫోర్స్ సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి.. బుధవారం సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావును మర్యాదపూర్వకంగా కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in […]

కరీంనగర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ గా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి “అల్ఫోర్స్” డా‌వి.నరేందర్ రెడ్డి ఏకగ్రీవం

కరీంనగర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ గా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి “అల్ఫోర్స్” డా‌వి.నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులు అందరు వారిని ఘనంగా సత్కరించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి క్రీడారంగానికి వన్నె తేవాలని ఆకాంక్షించారు. ప్రతిష్టాత్మక క్రీడా సంస్థకు చైర్మన్ గా ఎన్నిక చేసినందుకు క్రీడాకారులు అందరికీ నరేందర్ రెడ్డి అభినందనలు తెలిపి, క్రీడా రంగానికి చేయూతనిచ్చి క్రీడాకారులను అన్ని రకాలుగా […]