రూ.5 లక్షల గల్ఫ్ ఎక్స్ గ్రేషియా కోసం జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలి
-టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి మరియు స్వదేశ్ పరికిపండ్ల ◉ విదేశాల్లో 28 మంది జగిత్యాల జిల్లా వాసులు మృతి చెందినట్లు సమాచారం ◉ జగిత్యాల జిల్లాకు రూ.1 కోటి 40 లక్షలు కేటాయించిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మృతుల స్వగ్రామాలకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించిన డేటా ప్రకారం గల్ఫ్ తదితర దేశాలలో 2023 డిసెంబర్ 7 […]