# Tags

రూ.5 లక్షల గల్ఫ్ ఎక్స్ గ్రేషియా కోసం జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలి 

-టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి మరియు స్వదేశ్ పరికిపండ్ల ◉ విదేశాల్లో 28 మంది జగిత్యాల జిల్లా వాసులు మృతి చెందినట్లు సమాచారం ◉ జగిత్యాల జిల్లాకు రూ.1 కోటి 40 లక్షలు కేటాయించిన ప్రభుత్వం  రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మృతుల స్వగ్రామాలకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించిన డేటా ప్రకారం గల్ఫ్ తదితర దేశాలలో 2023 డిసెంబర్ 7 […]

లీగల్ సర్వీస్ అథారిటీ కల్పించే సేవలు సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి (తెలంగాణ రిపోర్టర్ ) కామారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కామారెడ్డి గవర్నమెంట్ బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ ను జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కామారెడ్డి సెక్రటరీ T. నాగరాణి సందర్శించడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో మాట్లాడుతూ పిల్లల బోజన వసతులు ఆరోగ్యం హాస్టల్ లోని కల్పించే వసతులు గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు . పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానాలలో చేరాలని తెలిపారు. లీగల్ సర్వీస్ అథారిటీ కలిపించే సేవలను […]

ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ట్రైనింగ్

(తెలంగాణ రిపోర్టర్ )రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం వసంతరావు ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫామ్IHIP పోర్టల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో హెల్త్ అసిస్టెంట్ లతో మాట్లాడుతూ ఆన్లైన్లో అప్డేట్ మలేరియా సంబంధించిన ఆర్ డి టి, రక్తపూతల పరీక్షల నమోదు చేయవలసిందిగా సూచించనైనది. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ రాజగోపాల్ రావు, లింగం హెచ్ ఈ ఓ, డెమో రాజకుమార్, మోహన్, సోనీ మనీ, ఎన్ హెచ్ […]

నవంబర్ 1న కరీంనగర్ కు బీసీ కమిషన్ బృందం రాక -జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

(తెలంగాణ రిపోర్టర్ )రాజన్న సిరిసిల్ల జిల్లా.. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన అవసరమైన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం నవంబర్ 1న కరీంనగర్ కు విచ్చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్న సిరిసిల్ల మరియు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నవంబర్ 1న కరీంనగర్ […]

హలో మాదిగ ఈనెల 27న చలో జగిత్యాల

(తెలంగాణ రిపోర్టర్ ) ఎమ్మార్పీఎస్ ధర్మ యుద్ధ సభనుమాదిగ మాదిగ ఉపకులాలు విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఎస్సీ వర్గీకరణను తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని, ఈనెల 27న జగిత్యాల జిల్లాలో జరిగే ధర్మ యుద్ధ మహాసభను విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే ఉద్యోగ విద్య అవకాశాల్లో చేయాలని లేదంటే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉదృతం చేస్తామని ఎమ్మెస్ పి జిల్లా అధ్యక్షులు కానాపురం రక్షణ మాదిగ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ […]

అమరుల త్యాగాలు స్ఫూర్తివంతం:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

(తెలంగాణ రిపోర్టర్ )సంపత్ కుమార్ పంజ….. రాజన్న సిరిసిల్ల జిల్లా…… పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా గురువారం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు పోలీసు చట్టాలు ,నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ఉపయోగాలు,డాగ్ ,బాంబ్ స్క్వాడ్,ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్,ట్రాఫిక్ నిబంధనలు,రోడ్డు నిబంధనలు,మహిళలు, విద్యార్థినుల […]

మూసీ పునరుజ్జీవ పథకానికి ‘చుంగేచాన్’ మార్గదర్శకం : సియోల్ లో చుంగేచాన్ హొయలు * అంతరించిన ఉప నదికి 2005లో పునరుజ్జీవం• మురుగు పారిన చోటే నేడు మంచినీటి ప్రవాహం సియోల్ నగరం : • సమూలంగా మారిన నగర జీవావరణం అది దక్షిణకొరియా రాజధాని సియోల్.. నగరం నడిబొడ్డున 10 కి. మీ. పొడవున్న చుంగేచాన్ ఉప నది పరీవాహక ప్రాంతం చుట్టూ వందల సంఖ్యలో ఆకాశ హర్మ్యాలతో అలరారుతోంది.. వేల మంది పర్యాటకులతో సందడి […]

విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయులపై పోక్సో కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలి:ఎస్ఎఫ్ఐ

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా): భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గీతా నగర్ హై స్కూల్లో నరేందర్ అనే కీచక ఉపాధ్యాయుడు విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వెంటనే అతనిపై పోక్సో కేసు నమోదు చేసి ,సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కి కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి […]

ఫైనాన్స్ లోన్ రికవరీ లో వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు విరుద్ధంగా జిల్లాలో మైక్రో ఫైనాన్స్ లోన్ రికవరీ లో వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మైక్రో ఫైనాన్స్ కంపెనీలను హెచ్చరిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో మైక్రో ఫైనాన్స్ కంపెనీ వారు, వడ్డీ వ్యాపారులు , లోన్ యాప్ సంబంధిత వర్గాలు కిస్తిల చెల్లింపులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ […]

శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నిర్మాణానికి కృషి చేస్తా:ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ఎల్లారెడ్డిపేట సత్సంగ సదనాన్ని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని నారాయణ పూర్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ దేవనాథ జీయర్ స్వామి తో కలిసి సందర్శించిన ఆది శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పురాతన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునః నిర్మాణానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనంలోని […]