# Tags

మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా ) జిల్లాలో మాదక ద్రవ్యాల గంజాయి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ అఖిల్ మహజాన్ తో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, […]

రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా కోసం ప్రవాసీ ప్రజావాణిలో గల్ఫ్ మృతుడి కుమార్తెల దరఖాస్తు 

హైదరాబాద్ : గల్ఫ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా తమకు చెల్లించాలని గల్ఫ్ మృతుడు తౌటు రామచంద్రం కుమార్తెలు ప్రవళిక, అక్షితలు శుక్రవారం హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో దరఖాస్తు చేశారు. జగిత్యాల పట్టణం క్రిష్ణానగర్ కు చెందిన రామచంద్రం జనవరిలో దుబాయిలో మృతి చెందారు. ఈ సందర్భంలో….ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల […]

పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియామకం అయిన ప్రొ. GN శ్రీనివాస్ కు JNTUH యూనివర్సిటీ విద్యార్థి సంఘాల సన్మానం

పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియామకం అయిన ప్రొపెసర్ GN శ్రీనివాస్ ను సన్మానించిన JNTUH యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు ఎరవెల్లి జగన్, లకావత్ భానుప్రకాష్ నాయక్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యూనివర్సిటీల వీసీల జాబితా లో JNTUH యూనివర్సిటీ ప్రొపెసర్ GN శ్రీనివాస్ ను పాలమూరు యూనివర్సిటీ వీసీ గా నియామకం చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి JNTUH యూనివర్సిటీ విద్యార్థి నాయకులు […]

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి విస్తృత ప్రచారం

కొండగట్టు జేఎన్టీయూ కాలేజీని యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి* నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తా..* ప్రైవేటు ఉద్యోగులకు హెల్త్ కార్డుల మంజూరికి కృషి*జగిత్యాల జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి విస్తృత ప్రచారం ఉత్తర తెలంగాణకు తలమానికంగా ఉన్న కొండగట్టు జేఎన్టీయూ ను యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని.. నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో […]

శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికి ఆదర్శం:జిల్లా ఎస్పీ

(తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా… సంపత్ కుమార్ పంజ…. ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి బోయవాణిగా జీవితం గడిపి సప్తబుషుల బోధనల ద్వారా మహర్షి వాల్మీకి గా మారి అధ్బుతమైన రామాయణం గ్రంథాన్ని […]

రైతును రాజు చేయాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా,(తెలంగాణ రిపోర్టర్) కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతును రాజు చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పమని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం కోనరావుపేట మండలం మామిడిపెల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, నిజామాబాద్ గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా […]

చందుర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

చందుర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..(తెలంగాణ రిపోర్టర్ )రాజన్న సిరిసిల్ల జిల్లా, సంపత్ కుమార్ పంజ… రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్ ను గురువారం రోజున ఆకస్మిక తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు,స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని,ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే […]

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

కామారెడ్డి : (తెలంగాణ రిపోర్టర్) కామారెడ్డి నియోజకవర్గపరిధి దేవునిపల్లి గ్రామంలోని జిల్లాపరిషత్ పాఠశాలను స్థానిక శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గురువారం ఆకస్మికతనిఖీ చేసినారు. విద్యార్థులతో మాట్లాడుతూ… సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.ఏదైనా సమస్య ఉంటే చెప్పాలని పిల్లలతో కాసేపు ముచ్చటించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసి,విద్యార్థులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from […]

గద్దర్ అవార్డుల కార్యక్రమం పండగలా నిర్వహిద్దాం: భట్టి

హైదరాబాద్: తెలుగు సినిమారంగం ప్రపంచస్థాయికి ఎదగాలని, ఆ పరిశ్రమకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ఉపముఖ్య మంత్రి భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం సచివాలయంలో గద్దర్ అవార్డుల కమిటీ సభ్యులతో ఆయన సమావేశమై చర్చించారు. సభ్యులు నర్సింగరావు, తని కెళ్ల భరణి, సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్ రాజు, హరిశంకర్, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, గుమ్మడి విమల తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ‘గతంలో నంది అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని అట్టహాసంగా […]

డయాలసిస్ టెక్నీషియన్ అనుమానాస్పద మృతి…

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్) సంపత్ కుమార్ పంజ… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట అశ్విని ఆస్పత్రిలో డయాలసిస్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్న కొపురి మాధవ (29) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కోపూరి శేషగిరి తండ్రి శ్రీనివాసరావు వయస్సు 29 సంవత్సరాలు, కులం మాల, నివాసం నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ నల్గొండ జిల్లా అనునతడు దరఖాస్తు […]