# Tags

గల్ఫ్ మృతుల ఎక్స్ గ్రేషియా చెల్లింపుకు రూ.10 కోట్ల 60 లక్షల రూ. కేటాయింపు  ◉ గల్ఫ్ జీవో ప్రతులను విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్  ◉ రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా దేశచరిత్రలోనే ప్రథమం గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు మార్గదర్శకాల జీవో ప్రతులను బీసీ సంక్షేమ,రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం సచివాలయంలో టీపీసీసీ ఎన్నారై సెల్ నేతలు డా. బిఎం వినోద్ కుమార్,మంద భీంరెడ్డి,చెన్నమనేని శ్రీనివాస్ రావ్ […]

బొప్పాపూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ…

రాజన్న సిరిసిల్ల జిల్లా, (తెలంగాణ రిపోర్టర్ ):- నూతనంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎన్నిక కాగా గురువారం బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ (సబెర బేగం-షేక్ గౌస్)ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు.. అట్లాగే చైర్మన్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ […]

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్-రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు రావాల్సిందిగా వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు రావాల్సిందిగా వినతి(తెలంగాణ రిపోర్టర్ ) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో,వేములవాడ రాజన్న ఆలయ పరిధిలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలకు, రావలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కోరారు.దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి త్వరలోనే జిల్లాలో […]

పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్… రాజన్న సిరిసిల్ల (తెలంగాణ రిపోర్టర్) తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆడపడుచుల ఆట పాటలు, కోలాటాలతో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కుటుంబ సమేతంగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎక్కడైనా దేవుళ్లకు పూలు పెట్టి కొలుస్తాము, కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం ఒక తెలంగాణ […]

స్వగ్రామానికి చేరుకొని కంటతడి పెట్టిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం * భార్యను గుర్తు చేసుకుంటూ శోక సంద్రంలో మునిగిన ఎమ్మెల్యే – ఓదార్చిన గ్రామస్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా:సంపత్ panja ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామానికి చెందిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీ వియోగం తర్వాత మొట్టమొదటిసారిగా నేడు తన స్వగ్రామమైన కోరుట్ల పేటకు చేరుకొని తన జీవిత భాగస్వామి జీవితాంతం తోడుంటానని అడుగులో అడుగు వేసి అకస్మాత్తుగా బలవన్మానవానికి పాల్పడిన భార్యను గుర్తు […]

క్రీడలతో ఒత్తిడి దూరం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

పోలీస్ స్పోర్ట్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్,జిల్లా కలెక్టర్ సిరిసిల్ల: ప్రశాంతమైన మంచి భద్రతతో కూడిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో పోలీసు శాఖ పాత్ర ఎనలేనిదని , ఇటువంటి పోలీసు శాఖకు క్రీడా పోటీల నిర్వహణ ద్వారా వారి ఒత్తిడి కొంత తగ్గుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం సిరిసిల్ల లోని అంబేడ్కర్ స్టేడియంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న రెండవ పోలీస్ వార్షిక క్రీడా సంబరాలు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా […]

జగిత్యాల ప్రజావాణి లో అదనపు కలెక్టర్ లతో వాగ్వివాదాలకు దిగిన మున్సిపల్ కమిషనర్

జగిత్యాల ప్రజావాణిలో అదనపు కలెక్టర్ లతో వాగ్వివాదాలకు దిగిన మున్సిపల్ కమిషనర్ -నేనూ గ్రూప్ 1 ఆధికారినేనంటూ దబాయింపు -కలెక్టర్ ఉత్తర్వులూ బేఖాతరు… జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి ఒక్కసారి వేడెక్కింది. ఉదయం 10-30 నుండి మధ్యాహ్నం 1-30 వరకు సాగే ప్రజావాణి కి 1 గంట ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య చేరుకున్నాడు. దీంతో అదనపు కలెక్టర్ లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి లు ప్రజావాణి కి ఇంత […]

విధినిర్వహణలో ఉండే పోలీస్ లకు క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి:ఎస్ పి అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా,(తెలంగాణ రిపోర్టర్): సంపత్ కుమార్ పంజరాజన్న సిరిసిల్ల జిల్లా రెండవ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలు సిరిసిల్ల మినీ స్టేడియంలో సోమవారం రోజున జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిలుగా హాజరై శాంతికపోతాలను,బెలూన్స్ ఎగురవేశిన,అనంతరం పోలీస్ క్రీడాకారులు ఒలంపిక్ కాగడ చేతభూని పరేడ్ గ్రౌండ్ చుట్టు పరుగెత్తి క్రీడాజ్యోతి వెలిగించిన అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు.అధికారులు , సిబ్బందితో కలసి షటిల్,కబడ్డీ, వాలిబల్ ఆడి అందరిని జిల్లా ఎస్పీ […]

కామారెడ్డి జిల్లాలో పట్టుబడిన 137 కిలోల గంజాయి 5 గంజాయి మొక్కలు దహనం

కామారెడ్డి: వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని కామారెడ్డి జిల్లా ఎస్పి సింధు శర్మ నేతృత్వంలో యస్ ఓ పీ ప్రాకారం బుదవారం శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు. కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన, సీజ్ చేసిన 137 కిలోల ఎండు గంజాయిని మరియు 5 గంజాయి మొక్కలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి పర్యవేక్షణలో శ్రీ మెడికేర్ సర్వీసెస్ పడకల తండా జక్రాన్ పల్లి మండల్ ప్రాంతంలో నిర్వీర్యం చేశారు.కామారెడ్డి టౌన్ , […]

“ఆయు” AAYU కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం.

“ఆయు” కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం సికింద్రాబాద్ ఆల్వాల్ ప్రాంతంలోని ఆయు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయు గేటెడ్ కమ్యూనిటీ మహిళలు బతుకమ్మ సంబరాలను బుధవారం ప్రారంభించారు. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మ ను మధ్యలో ఉంచి మహిళలు బతుకమ్మ పండుగలో మొదటి రోజున పూజలు చేసి బతుకమ్మ వేడుకలలో ఆనందంగా పాల్గొని, మొదటి రోజు ఆయు గేటెడ్ కమ్యూనిటీ మహిళలు బతుకమ్మ సంబరాలను మొదటిసారిగా గేటెడ్ కమ్యూనిటీ లో నిర్వహించుకోవడం ఆనందంగా […]