# Tags

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా, (తెలంగాణ రిపోర్టర్) సంపత్ కుమార్ పంజ:- చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యలయంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అదనపు ఎస్పీ చంద్రయ్య ఈ సందర్భంగా ఆదనపు ఎస్పీ మాట్లాడుతూ….తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు.బానిసత్వాన్ని బద్దలు కొట్టి సమాజానికి చైతన్యాన్ని అందించిన వీరనారి అని అన్నారు. ఈ కార్యక్రమంలో […]

ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డి ఎం హెచ్ ఓ సమీక్ష సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్, సంపత్ కుమార్ పంజ):- జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారము జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏం. వసంతరావు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఏం వసంతరావు, డాక్టర్ రాజగోపాల్, సిబ్బందికి, ఆశల తో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ లపై దిశా నిర్దేశం చేసినారు. నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని జిల్లెల్ల […]

బతుకమ్మ, దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి

రాజన్న ఆలయంలో సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్) సంపత్ కుమార్ పంజ:- రానున్న బతుకమ్మ, దేవీ నవరాత్రి ఉత్సవాలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం లో వైభవంగా నిర్వహించాలని, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. బతుకమ్మ, దేవీ నవరాత్రుల సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లపై ఆలయంలోని గెస్ట్ […]

అంజన్న భక్తుల కోసం షెడ్డు నిర్మాణానికి ముందుకు వచ్చిన ఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్

అంజన్న భక్తుల కోసం షెడ్డు నిర్మాణానికి ముందుకు వచ్చిన ఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్ కొండగట్టులో ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తమ ఫౌండేషన్ ద్వారా ఒక షెడ్డు నిర్మించి ఇస్తామని ఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం ఆయన కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని తన సొంత ఖర్చుతో తన తల్లి పేరుతో ఉన్న ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా […]

అక్రిడిటేషన్ కార్డుల గడువు మరో 3 నెలలు పొడిగింపు : సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావు అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రీడేషన్ కార్డుల గడువును 01-10-2024 నుంచి 31-12-2024 వరకు పొడిగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ సంస్థకు సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్ లకు, డి […]

తెలంగాణ ప్రభుత్వ ‘ప్రవాసీ ప్రజావాణి’ తో గల్ఫ్ వలస జీవులకు ఓదార్పు, మనో ధైర్యం

◉ గల్ఫ్ కార్మికులకు కష్టమొస్తే… ఇక్కడ హైదరాబాద్ లో చెప్పుకోవచ్చు ! ◉ భారత విదేశాంగ శాఖతో… తెలంగాణ ప్రభుత్వం సమన్వయం (మంద భీంరెడ్డి) విదేశాల్లో పనిచేసే మన కార్మికుల బాధలను వారి కుటుంబ సభ్యుల ద్వారా హైదరాబాద్ బేగంపేట లోని ప్రజాభవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో విన్నవించుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. 2024 సెప్టెంబర్ 27న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్న ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోనున్నది. గల్ఫ్ తో పాటు ఇతర […]

ఎల్లారెడ్డిపేట మండల విద్యాశాఖ అధికారిగా గాలిపెల్లి కృష్ణహరి నియామకం

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన “గాలిపెల్లి కృష్ణ హరి”మొదటగా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో ఉపాధ్యాయులుగ చివరగా రాచర్ల తిమ్మాపూర్ “జిల్లా పరిషత్ హై స్కూల్” లో ప్రధానోపాధ్యాయులుగా చురుకుగా పనిచేసి, ప్రస్తుతం ఎల్లరెడ్డిపేట్ మండల విద్యాధికారిగా నియామకం అయ్యారు,DEO A. రమేష్ కుమార్ MEO నియామక పత్రాన్ని కృష్ణహరి కి అందజేశారు,ఇటీవలే ఉపాధ్యాయుల దినోత్సవం రోజు జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా కూడా అవార్డు అందుకున్నారు మండలంలోని విద్యార్థిని విద్యార్థులకు […]

ఎల్లారెడ్డిపేట,గొల్లపల్లి సమస్యలపై ఆది శ్రీనివాస్ కు వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ రిపోర్టర్ :(సంపత్ కుమార్ పంజ) ఎల్లారెడ్డిపేట,గొల్లపల్లి కి చెందిన పలు సమస్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎల్లారెడ్డి పేటలో 1993వ సంవత్సరం లో కిషన్ దాస్ పేట నుండి నంది విగ్రహం వరకు సీసీ రోడ్డు నిర్మించారు.అది పూర్తిగా […]

ఇందిరా మహిళా శక్తితో ఆర్థిక ప్రగతిప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

తెలంగాణ రిపోర్టర్ (సంపత్ కుమార్ పంజ): రుద్రవరం లో ఇందిరా మహిళా శక్తి యూనిట్లు ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఇందిరా మహిళా శక్తి పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. బుధవారం వేములవాడ పట్టణంలో బ్యూటి పార్లల్, వేములవాడ రూరల్ మండలం రుద్రవరం గ్రామంలో ఓపెన్ జిమ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు..అనంతరం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా అంబేద్కర్ స్వయం […]

కాళేశ్వరం అభివృద్ధి కోసం త్వరలో మాస్టర్ ప్లాన్ : దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్

కాళేశ్వరం అభివృద్ధి కోసం త్వరలో మాస్టర్ ప్లాన్ : దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్ కాళేశ్వర-ముక్తేశ్వర ప్రధాన ఆలయం, ప్రాంగణ విస్తరణ, ఆలయ పునరుద్ధరణ, భక్తులకు సౌకర్యాలు, అతిథి గదులు, భోజనశాల, పార్కింగ్ స్థలం, స్వచ్ఛమైన తాగునీరు వంటి పలు అంశాలను మాస్టర్ ప్లాన్‌లో పొందుపరచాలని అధికారులను దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్ ఆదేశించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం కాళేశ్వరంలోని శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పూజలు […]